పసుపులేటి రంగాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
'''పసుపులేటి రంగాజమ్మ''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
 
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక [[దేవదాసి]] [[కుటుంబము]]<nowiki/>లో పసుపులేటి వెంకటాద్రి మరియు, మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]] ను పరిపాలించిన [[విజయరాఘవ నాయకుడు|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని మరియు, ఆయన ఆస్థానములో కవయిత్రి.
 
రంగాజమ్మ ''మన్నారు దాసవిలాసము'' అనే [[కావ్యము]] రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.<br />
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_రంగాజమ్మ" నుండి వెలికితీశారు