ఫలక్నుమా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →నిర్మాణాకృతి: clean up, replaced: శంకు స్థాపన → శంకుస్థాపన |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 20:
| architect =
| operator = తాజ్ హోటల్స్
| owner = నవాబ్ సర్ వికారుల్ ఉమ్రా, అమీరే పైగా (1884 నుంచి 1897 వరకు)
| Present owner = ఏడవ నిజాం, ముఖర్రంఝా బహాదుర్ (1967-till date)
| cost = 60 లక్షలు
పంక్తి 33:
| footnotes =
}}
తెలంగాణాలోని [[హైదరాబాద్]]లో ఉన్న '''ఫలక్నుమా ప్యాలెస్''' ఉత్తమమైన భవనాల్లో ఒకటి. ఇది [[హైదరాబాదు|హైదరాబాద్]] రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందినది<ref>{{cite web|url=https://en.wikipedia.org/wiki/Falaknuma_Palace|title=Taj Falaknuma Palace}}</ref>, తరువాత నిజాముల సొంతమైంది. ఇది ఫలక్నుమాలో 32 ఎకరాల (13 హెక్టార్లు) ప్రదేశంలో [[చార్మినార్]] నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని హైదరాబాద్ [[ప్రధానమంత్రి]]
అందులోని ఒక అద్దం విలువ నేడు రూ. 35 కోట్లకు పైగా ఉంది. ఈ భవనాన్ని మూడు వందల ఎకరాల్లో నిర్మించారు.<ref>{{cite web|url=http://dome.mit.edu/handle/1721.3/36809|title=Falaknuma palace|date=3 March 2015}}</ref> ఫలక్నుమా అంటే 'ఆకాశ దర్పణం' అని అర్థం. దీన్ని 'పైగా' వంశానికి చెందిన హైదరాబాద్ ప్రధాని సర్ వికారుల్ ఉమ్రా ఇక్బాల్ దౌలా బహదూర్ నిర్మించారు. చిన్న కొండపై నిర్మించిన ఈ భవనం మీద నుంచి తిలకిస్తే కనుచూపు మేర నగర అందాలు కనువిందు చేస్తాయి. ఈ భవనానికి 1884 మార్చి 3వ తేదీన పునాది వేయించారు.1892-93 నాటికి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పట్లో ఈ ప్యాలెస్ నిర్మాణానికి రూ. 40 లక్షలు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఆరో నిజాం మహబూబ్ అలీ పాషాకు ఈ భవనమంటే ఎంతో మక్కువ. 1895లో నిర్మాణం ఖర్చులు చెల్లించి వికార్ నుంచి దీనిని కొనుగోలు చేశాడు. కింగ్ ఎడ్వర్డ్స్, వైస్రాయ్ లార్డ్ వేవెల్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ [[సి.రాజగోపాలాచారి]], భారత తొలి [[భారత రాష్ట్రపతి|రాష్ట్రపతి]] డాక్టర్ రాజేంద్రప్రసాద్ గతంలో ఈ ప్యాలెస్లో విడిది చేశారు.
పంక్తి 49:
[[Image:Falaknuma Palace 09 - Dining table.jpg|thumb|right|డైనింగ్ హాలు]]
[[Image:Falaknuma Palace 13 - Library.jpg|thumb|right|గ్రంథాలయం]]
ప్యాలెస్ లోని అద్భుతాల్లో... ప్రధాన రిసెప్షన్ గది ఒకటి. ఈ గదిలోని సీలింగ్ కు ఇసుక, సున్నం, నీటితో కలిపిన డెకరేషన్ అచ్చంగా బంగారు తాపడం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్యాలెస్ లో 60 విలాసవంతమైన గదులు
ప్యాలెస్ గోడలపై ఆయిల్ పెయింటింగ్ తో వేసిన ప్రముఖుల ఫోటోలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇలాంటి విశేషాలెన్నో ఫలక్ నుమా ప్యాలెస్ సొంతం. 1883లోనే ఈ భవనములో విద్యుత్, టెలిఫోన్ ఉపయోగించారు. కరెంట్ ఉపయోగించారనడానికి భారతదేశంలోనే అతి పెద్ద స్విచ్ బోర్డు ఇక్కడ చూడవచ్చు. ఈ భవనానికి ఆరోజుల్లో విద్యుత్తును అందించడానికి బొగ్గు ఆదారిత యంత్రాలను ఉపయోగించేవారు. ఆ ప్రాంతంపేరు ఇంజన్ బౌలి అని అంటారు. ఆ ప్రాంతాన్ని ఈ నాటికి అదే పేరుతో పిలుస్తున్నారు.
|