భాగవతం - ఐదవ స్కంధము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →ప్రియవ్రతుని చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , → using AWB |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ప్రియవ్రతుని చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 5:
===ప్రియవ్రతుని చరిత్ర===
ప్రియవ్రతుడు స్వాయంబువుని కుమారుడు, ఇతడు ఆదిలో సంసారంపై విరక్తి కలిగి విష్ణుమూర్తి పాదపద్మాలయందు మనస్సుని లగ్నం చేసిన వాడైనప్పటికీ, తరువాత [[బ్రహ్మదేవుని]] ఉపదేశముతో తండ్రి ఆజ్ఞపై రాజ్యభారము వహించి [[విశ్వకర్మ]] ప్రజాపతి కుమార్తె అయిన [[బర్హిష్మతి]]ని వివాహమాడి పదిమంది కొడుకులనూ, ఇద్దరు కుమారులనూ పొందినాడు. ఇతను రాత్రులను పగళ్ళుగా చేస్తాను అని అతి ప్రకాశవమ్తుడై రథముపై సూర్యుని చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణం చేస్తాడు, తరువాత బ్రహ్మదేవుని ఆజ్ఞపై విరమించుకుంటాడు. అతని ఏడు ప్రదక్షిణాలకు ఏరడినవే ఏడు సముద్రాలు, ఏడు ద్వీపాలు :-)
[[సప్త ద్వీపాలు ]],
==ఇందులోని ఇతర భాగాలు==
|