మహిషాసురుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 8:
మహిషుని తండ్రి అసురుల రాజైన రంభ ఒకనాడు 'మహిషం' ([[దున్నపోతు]]) తో కలిసిన మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా [[దున్నపోతు]]<nowiki/>లాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.
మహిషుడు [[బ్రహ్మ]] గురించి తపస్సు చేసి మానవులు
బ్రహ్మ శాపానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి శక్తులన్నింటినీ క్రోడించి సుందరమైన నవయవ్వన యువతిని సమస్త శక్తివంతురాలిగా సృష్టిస్తారు. అలాంటి [[దుర్గాదేవి]] మహిషున్ని ఎదిరించి [[తొమ్మిది]] రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది. అందువలన దుర్గాదేవిని [[మహిషాసుర మర్ధిని]] అని నామాంతరం కలిగింది.
|