మామిడిపూడి వేంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 25:
| footnotes =
}}
[[మామిడిపూడి వెంకటరంగయ్య]] (1889 - 1981) ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్థిక, [[రాజనీతి శాస్త్రము|రాజనీతి]] శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత కూడాను.
==బాల్యము, విద్యాభ్యాసము==
ఈయన [[8 జనవరి]] [[1889]]లో [[నెల్లూరు జిల్లా]] [[కోవూరు]] తాలూకా [[పురిణి]] గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటేశమ్ మరియు, నరసమ్మ.
 
బాల్యంలో తెలుగు, సంస్కృతం అభ్యసించిన తర్వాత [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] విద్య కోసం [[మద్రాసు]] లోని [[పచ్చయప్ప కళాశాల|పచ్చయప్ప కళాశా]]<nowiki/>లలో చేరారు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి 1907 లో బి.ఎ.పరీక్షలో మొదటి తరగతిలో మొదటివాడిగా ఉత్తీర్ణులయ్యారు. తర్వాత పచ్చయప్ప కళాశాలలో పనిచేస్తూ అదే విశ్వవిద్యాలయం నుండి చరిత్ర, ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో ఎం.ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. చదువుతున్న కాలంలోనే [[స్వతంత్రం|స్వాతంత్ర్య]] పోరాటంలో పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, విద్యావేత్త, మరియు ఆర్థిక, రాజనీతి శాస్త్ర పారంగతుడు. ఈయన విజ్ఞాన సర్వస్వ నిర్మాత.
==ఉద్యోగము==
[[రఘుపతి వెంకటరత్నం నాయుడు]] ప్రోత్సాహం మీద [[కాకినాడ]] లోని పిఠాపురం రాజావారి కళాశాలలో చరిత్రాధ్యాపకులుగా 1910లో చేరి 1914 వరకు నిర్వహించారు. తరువాత విజయనగరం [[మహారాజా కళాశాల]]లో ఆర్థిక, రాజకీయ శాస్త్రాలలో అధ్యాపకులుగా 1927 వరకు పనిచేశారు. ఆ కాలంలో యువరాజైన అలకనారాయణ గజపతికి విద్యాదానం చేశారు తర్వాత సంస్థానంలో దివానుగా నియమితులయ్యారు.
పంక్తి 48:
 
==మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్==
మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ప్రస్తుతం [[సికింద్రాబాద్]]లో 1982 స్థాపించబడింది. దీనికి ఇతని మనుమరాలు [[శాంతా సిన్హా]] కార్యదర్శిగా పనిచేస్తూ అనాథ పిల్లల గురించి నిర్విరామంగా కృషిసల్పుతున్నారు. ఈమెకు పద్మశ్రీ మరియు, [[రామన్ మెగసెసే పురస్కారం]] లభించాయి.
 
==మూలాలు==