ముదిగొండ నాగలింగశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పాత్రికేయులు తొలగించబడింది; వర్గం:గుంటూరు జిల్లా పాత్రికేయులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →జీవిత సంగ్రహం: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 37:
==జీవిత సంగ్రహం==
వీరు 1876లో [[గుంటూరు జిల్లా]] [[తాడికొండ]]లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అహోరపతి
వీరు తెనాలి చేరి అక్కడి తెలుగు సంస్కృత కళాశాలలో పదకొండు సంవత్సరాలు సాహిత్య వ్యాకరణాధ్యాపకులుగా పనిచేశారు. తరువాత ఆ ఉద్యోగాన్ని విరమించి ' శైవరహస్య బోధిని ' అనే మాసపత్రిక నడిపి తన జీవితాంతం మతసేవలోనే కాలం గడిపారు. వీరు తన పత్రికలలో కారణోత్తరం, చంద్ర, జ్ఞానోత్తరం, ముకుటోత్తరం అనేవాటిని ఆంధ్ర తాత్పర్యంతో ప్రకటించారు.
|