కోడెల శివప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: 21 మే 2015 → 2015 మే 21 (3), సెప్టెంబర్ → సెప్టెంబరు (2), అక్టోబర్ → అక్టోబరు (3), శంను ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 29:
| predecessor = ఎర్రం వెంకటేశ్వర రెడ్డి
}}
[[దస్త్రం:KVK Ramarao-7.jpg|thumb|260x260px|శివప్రసాదరావు,
'''కోడెల శివప్రసాదరావు''' (1947 [[మే 2]] ౼ 2019 [[సెప్టెంబరు 16]]) ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి.<ref>{{Cite web |url=https://www.andhrajyothy.com/artical?SID=908700 |title=పోటెత్తిన అభిమానం|publisher=ఆంధ్రజ్యోతి |access-date=2019-09-19 |archive-url=https://web.archive.org/web/20190919042020/https://www.andhrajyothy.com/artical?SID=908700 |archive-date=2019-09-19 |url-status=live }}</ref> 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.
==బాల్యం, విద్యాభ్యాసం==
{{POV-section}}
[[గుంటూరు జిల్లా]], [[నకరికల్లు]] మండలం [[కండ్లగుంట]] గ్రామంలో [[1947]] [[మే 2|మే 2న]] కోడెల శివప్రసాదరావు జన్మించాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.." /> అతని తల్లిదండ్రులు సంజీవయ్య,లక్ష్మీనర్సమ్మ.వారిది మధ్యతరగతి కుటుంబం. కోడెల ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం కండ్లకుంటలోనే సాగింది.ఆ తరువాత కొద్దిరోజులు [[సిరిపురం (మేడికొండూరు)|సిరిపురం]] లో చదివిన తరువాత, [[నర్సరావుపేట|నర్సరావుపేటలోని]] ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివాడు. విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ చదివాడు.అతని చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది.ఆ విషాదమే అతనిని డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది.
== వైద్యవృత్తి ఆరంభం ==
సత్తెనపల్లిలోని రావెల వెంకట్రావు దగ్గర కొంతకాలం అప్రంటీస్ గా వైద్యసేవలు అందించాడు.కొంతకాలం పనిచేసిన తరువాత పల్నాడు ప్రాంత పేదప్రజలకు వైద్యసేవలు అందించాలని నరసరావుపేటలోని [[నరసరావుపేట రాజాగారి కోట|రాజాగారికోటలో]] స్వంత హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టాడు.అతని దగ్గరకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారు అధికంగా వచ్చేవారు. వైద్యవృత్తిని ఎప్పుడూ కోడెల సంపాదన మార్గంగా చూడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కోడెల శివప్రసాదరావు గ్రామీణులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించాడు.అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించకుండా డాక్టరు కోడెల ఉన్నారన్న ధైర్యంతో కోటలోని కోడెల ఆసుపత్రి గడప తొక్కుతారు. అతని హస్తవాసి గొప్పదని ఇప్పటికీ అంటుంటారు.వైద్యవృత్తిలో ఎదుగుతూ కొందరికి పునర్జన్మ కలిగించాడు.అనతికాలంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులపట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపటమే కాకుండా ఉత్తమ ఔషధాలు అందిస్తూ,నమ్మకమైన సేవలందించి,మంచి సర్జన్గా పేరుగడించాడు.
== కుటుంబ నేపథ్యం ==
కోడెల ఎంబీబీఎస్ చదువుతుండగానే
== రాజకీయాలలో ఆరంగ్రేట్రం ==
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్ దృష్టి కోడెలపై పడి,1983లో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించాడు.కోడెలకు రాజకీయాలు మీద ఇష్ఠం లేకపోయినప్పటికీ, వైద్యవృత్తి మీద ఉన్న అభిమానాన్ని ప్రక్కనబెట్టి,
==రాజకీయ జీవితంలో మలుపులు==
పంక్తి 49:
* మొదటిసారి నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించాడు.ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తిరిగి నర్సరావుపేట నుండే వరుసగా గెలుపొందాడు.
* 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశాడు.
* కోడెల రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి విజయం
* నర్సరావుపేటలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేయబడడంతో, తరువాత ఇరవై సంవత్సరాలకు త్రాగునీటి సమస్యలను పరిష్కరించగలిగాడు.
* [[కోటప్పకొండ]]ను
* గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా నర్సరావుపేట కేంద్రంగా కోటలో రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేస్తూ పల్నాటిపులిగా పేరుపొందాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.." /> అభివృద్ధి ప్రదాతగా నిలిచి,
* గ్రామ ఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది
== సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు ==
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంలోఅతని హయాంలో ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేసి చూపించటం ఎలా సాధ్యమైందనేది తెలుసుకొనుటకు యూనిసెఫ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు అధ్యయనం చేయటానికి ప్రతినిధులను ఎటువంటి ప్రచారం లేకుండా పంపించాయి. విదేశీ దౌత్యాధికారులు సైతం సత్తెనపల్లి నియోజకవర్గంపై ఆసక్తి చూపారు.గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది.అభివృద్ధి గురించి మాట్లాడుకొనేటప్పుడు సాధారణంగా
అసహ్యకరం అనుకొని
ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం మరుగుదొడ్లు, శ్మశానాలు, మురికి తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించి నెరవేర్చాడు. మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టాడు. ఉద్యమ రూపకర్త స్థానిక శాసనసభ్యుడు, స్పీకర్
కేవలం మూడున్నర నెలల వ్యవధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఈ నాలుగు మండలాలూ, ఇంకా నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి. హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. అంత్యక్రియలు జరపటానికైనా, తరువాత జరిగే కర్మకాండ కోసమైనా ఉపయోగపడే విధంగా సౌకర్యాలు ఏర్పడ్డాయి. యజ్ఞశాలను పోలిన దహనవాటికలు నిర్మించారు. స్నానాల కోసం నీటి వసతి కల్పించారు, దుస్తులు మార్చుకోవటానికి గది కట్టించారు. ఉద్యానమనిపించే విధంగా చెట్లు, మొక్కలు పెంచారు. శ్మశానం చుట్టూ గోడ, పవిత్రప్రదేశమని స్ఫురింపజేసే ప్రవేశద్వారం నిర్మించారు. ఇవిగాక శ్మశానానికి వెళ్లే దోవను చక్కని రోడ్డుగా మార్చారు. అంత్యక్రియలు చూడవచ్చే బంధుజనం కోసం బెంచీలు ఏర్పాటు చేసారు. ఏ మతంవారి శ్మశానాలు వారికి ఉన్నాయి కనుక అన్నింటినీ వారివారి విశ్వాసాలకు తగిన రీతిలో ఆధునికీకరించారు.
పంక్తి 70:
ఇన్ని పథకాలకు, కార్యక్రమాలకు డబ్బు లేకపోవటం ప్రతిబంధకం కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటులు, శాసనసభ్యుడి నియోజకవర్గ నిధులు, ఇవిగాక డాక్టర్ కోడెల శివప్రసాదరావు మిత్రుల నుంచి, అభిమానుల నుంచి సేకరించిన విరాళాలు ధనం లేదనే సమస్య తలెత్తకుండా చేసాయి. ఈ కృషిలో ఆయనకు కుటుంబ సహకారం కూడా ఉంది. గ్రామాల్లో ఆర్.ఓ. ప్లాంటులను ఏర్పాటు చేసింది డాక్టర్ కోడెల సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ శివప్రసాదరావు గారి కుమారుడు డాక్టర్ శివరామకృష్ణ. ఆయన సత్తెనపల్లిలోనే గాక, శివప్రసాదరావు గారికి దీర్ఘకాలంగా అనుబంధం ఉన్న నరసరావుపేట నియోజకవర్గంలో సైతం గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. వేలాది మందికి చికిత్స జరిగింది. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు పంపేటట్లు సహాయం చేసారు.
ప్రజలు సహకరించటం అంటే అన్ని వర్గాల ప్రజలు సహకరించటమే. ఇంతమందికి ఇలా ఎన్నో విధాల మేలు జరిగింది కనుకనే సత్తెనపల్లి నియోజకవర్గం ప్రత్యేకత సాధించింది. సత్తెనపల్లి విజయంగా ‘అమరావతి మీడియా సొల్యూషన్స్’ సంస్థ తన ప్రచురణలో అభివర్ణించిన ఈ ఘనత– నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు చెందుతుంది. సత్తెనపల్లి విజయ సూత్రం, మంత్రం కులమతాలకూ, రాజకీయాలకూ అతీతంగా అన్ని గ్రామాలకూ, అన్ని ఇళ్లకూ, వారాలలోనో, నెలలలోనో పథకాలను అమలుజరిపి అభివృద్ధి ఫలాలను అందించడంతో అభివృద్ధి ప్రదాతగా నిలిచి, అభివృద్ధిలో దేశానికే
== హోం మంత్రిత్వ శాఖ ==
పంక్తి 82:
== పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ==
* 1995,1999ల్లో చంద్రబాబు పరిపాలనాలో పౌర సరఫరాలు, పంచాయితీ రాజ్, ఆరోగ్యం
* పంచాయితీ రాజ్ శాఖలో
== పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ==
పంక్తి 91:
== వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ==
* ఆరోగ్యం మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి సేవలందిస్తూ, అత్యంత సరసమైన రీతిలో ప్రజలకు క్యాన్సర్ చికిత్స అందించడంలో అతను కీలక పాత్ర పోషించాచు. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అప్పటి ప్రధాన మంత్రి
== ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి==
*
* ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న శ్మశానాలను బాగుచేసుకోవడం కనీస అవసరం అని భావించి, 2015-18
* భారత రాజ్యాంగ దినోత్సవం రోజున గుంటూరు జిల్లా నకరికల్లులో గోదావరి.. పెన్నా నదుల అనుసంధానానికి ఫేజ్-1 పనులకు మీట నొక్కి చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించడంతో పైనుంచి చక్రం తిరుగుతుండగా జలాలు కింద పడుతుండగా శంకుస్థాపన చేశారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం పనులతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.
* హైదరాబాద్ నుంచి అమరావతికి సాఫీ ప్రయాణానికి కొండమోడు.. పేరేచర్ల రహదారి విస్తరణ పనులు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన మూడ్రోజుల్లోపే ముఖ్యమంత్రి అంగీకారం తెలిపి రూ.736 కోట్లు మంజూరు చేసి భారత రాజ్యాంగ దినోత్సవం రోజున శంకుస్థాపన చేశారు.
పంక్తి 118:
గుంటూరు జిల్లా [[కోటప్పకొండ]]లో మాట్లాడుతూ… ‘[[కోటప్పకొండ]] సభాపతి కోడెల మానస పుత్రిక' అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.
పూర్వం మెట్ల మార్గం ఉండేది. రాను రానూ ఆ మెట్లు ఎక్కలేని భక్తుల కోసం, వాహనాలలో వెళ్ళడానికి 1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో కొండమీదకు నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవడానికి చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంటో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, పిల్లలకోసం పార్కు, ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).. ఇలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. ఈ ఆలయాన్ని ఎంతో శ్రద్ధతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు
== సమాజ సేవ, గిన్నీస్ రికార్డు ==
పంక్తి 128:
== '''ఉద్యమస్పూర్తిగా అవయవదాన అంగీకార కార్యక్రమం''' ==
* తన పుట్టినరోజు సందర్భంగా, మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో 2017 మే 2న డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో పదివేల మందికి పైగా
== '''కార్తీక వనమహోత్సవం''' ==
* కోడెల చేసిన మరో మంచి పని, ప్రజల మన్ననలు అందుకుంటుంది... కార్తీకమాస వన సమారాధన అంటే, కులాల వారీగా చేసుకునే కార్యక్రమం అనే ముద్ర అందరిలోనూ ఉంది... కమ్మ, రెడ్డి
== విదేశీ పర్యటనలు ==
* 2014 లో యౌండీ, కామెరూన్లో జరిగిన కామన్వెల్త్ స్పీకర్ ల సమావేశంకు హాజరయ్యాడు.
* 27 తేదీ
* ఢాకా, బంగ్లాదేశ్ లో జరిగిన 26వ కామన్వెల్త్ పార్లమెంటరీ సెమినార్ హాజరయ్యారు
* కువైట్లో 27 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించిన కువైట్ తెలుగు సంఘం సమావేశంలో పాల్గొన్నాడు.
* సింగపూర్ లో 18 నుండి
* లండన్, బ్రిటన్ లో 6 నుండి
* గ్లమన్ కన్సల్టింగ్
* 27 నుండి 29 జనవరి, 2016 వరకు జరిగిన "ఇన్వెస్ట్-ఇన్-ఈస్ట్ -2016" శ్రీలంకలోని
* ఘనా
* 2 వ నుండి 9 వ మే, 2016 వరకు బ్రెజిల్లో జరిగిన "82 వ ఎపోజూబు" హాజరయ్యాడు.
* 7 వ నుండి 11 వ ఆగస్టు, 2016 వరకు 'CPA - రాష్ట్ర జాతీయ శాసనసభల శాసనసభ సమావేశం' చికాగో లోని ఇల్లినాయిలో జరిగిన సమావేశాలకు హాజరయ్యాడు.
|