కోడెల శివప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: 21 మే 2015 → 2015 మే 21 (3), సెప్టెంబర్ → సెప్టెంబరు (2), అక్టోబర్‌ → అక్టోబరు (3), శంను
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 29:
| predecessor = ఎర్రం వెంకటేశ్వర రెడ్డి
}}
[[దస్త్రం:KVK Ramarao-7.jpg|thumb|260x260px|శివప్రసాదరావు,కెవికెకెవికే రామారావు,పెద్దయ్య (మిత్రత్రయం)]]
'''కోడెల శివప్రసాదరావు''' (1947 [[మే 2]] ౼ 2019 [[సెప్టెంబరు 16]]) ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభాపతి.<ref>{{Cite web |url=https://www.andhrajyothy.com/artical?SID=908700 |title=పోటెత్తిన అభిమానం|publisher=ఆంధ్రజ్యోతి |access-date=2019-09-19 |archive-url=https://web.archive.org/web/20190919042020/https://www.andhrajyothy.com/artical?SID=908700 |archive-date=2019-09-19 |url-status=live }}</ref> 1983 లో వైద్య వృత్తి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన కోడెల 1983 నుంచి 2004 వరకు వరసగా ఐదుసార్లు నరసరావుపేట నుంచి గెలిచాడు. ఆ తర్వాత రెండుసార్లు ఓటమిపాలై, 2014లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందాడు. శాసనసభకు ఆరుసార్లు ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్.టి.ఆర్, చంద్రబాబు మంత్రివర్గంలో పలు శాఖల్లో పనిచేశాడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==
{{POV-section}}
[[గుంటూరు జిల్లా]], [[నకరికల్లు]] మండలం [[కండ్లగుంట]] గ్రామంలో [[1947]] [[మే 2|మే 2న]] కోడెల శివప్రసాదరావు జన్మించాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.." /> అతని తల్లిదండ్రులు సంజీవయ్య,లక్ష్మీనర్సమ్మ.వారిది మధ్యతరగతి కుటుంబం. కోడెల ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం కండ్లకుంటలోనే సాగింది.ఆ తరువాత కొద్దిరోజులు [[సిరిపురం (మేడికొండూరు)|సిరిపురం]] లో చదివిన తరువాత, [[నర్సరావుపేట|నర్సరావుపేటలోని]] ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివాడు. విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ చదివాడు.అతని చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేచింది.ఆ విషాదమే అతనిని డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసింది. ఆర్ధికఆర్థిక స్తోమత అంతంతమాత్రమే ఉన్నవారు వైద్యవిద్య చదివించటం ఓ సాహసంలాంటిపని. అతని తాతగారి ప్రోత్సాహంతో వైద్య విద్యనభ్యసించడానికి ముందడుగు వేసాడు.కానీ ఆ మార్కులకు మెడికల్ సీటు రాలేదు.తరువాత [[గుంటూరు]] ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరాడు.రెండున్నరేళ్ళ తర్వాత గుంటూరుకు మారి అక్కడే ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.వారణాసిలో ఎం.ఎస్.చేసాడు
 
== వైద్యవృత్తి ఆరంభం ==
సత్తెనపల్లిలోని రావెల వెంకట్రావు దగ్గర కొంతకాలం అప్రంటీస్ గా వైద్యసేవలు అందించాడు.కొంతకాలం పనిచేసిన తరువాత పల్నాడు ప్రాంత పేదప్రజలకు వైద్యసేవలు అందించాలని నరసరావుపేటలోని [[నరసరావుపేట రాజాగారి కోట|రాజాగారికోటలో]] స్వంత హాస్పిటల్ నెలకొల్పి వైద్యవృత్తిని చేపట్టాడు.అతని దగ్గరకు గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవారు అధికంగా వచ్చేవారు. వైద్యవృత్తిని ఎప్పుడూ కోడెల సంపాదన మార్గంగా చూడలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన కోడెల శివప్రసాదరావు గ్రామీణులకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించాడు.అందుకే ఆపదలో ఉన్నవారు జేబులో డబ్బు ఉందా లేదా అని ఆలోచించకుండా డాక్టరు కోడెల ఉన్నారన్న ధైర్యంతో కోటలోని కోడెల ఆసుపత్రి గడప తొక్కుతారు. అతని హస్తవాసి గొప్పదని ఇప్పటికీ అంటుంటారు.వైద్యవృత్తిలో ఎదుగుతూ కొందరికి పునర్జన్మ కలిగించాడు.అనతికాలంలోనే ఆసుపత్రికి వచ్చిన రోగులపట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపటమే కాకుండా ఉత్తమ ఔషధాలు అందిస్తూ,నమ్మకమైన సేవలందించి,మంచి సర్జన్‌గా పేరుగడించాడు.
 
== కుటుంబ నేపథ్యం ==
కోడెల ఎంబీబీఎస్ చదువుతుండగానే వివాహమైంది.భార్య శశికళ గృహిణి.వీరి సంతానం ఇద్దరు కుమారులు శివరామకృష్ణ, సత్యన్నారాయణ. ఒక కుమార్తె. విజయలక్ష్మి. ముగ్గురూ వైద్యులే. అమ్మాయి గైనకాలజిస్టు. పెద్దబ్బాయి క్యాన్సర్ సర్జన్. రెండో అబ్బాయి ఎముకల స్పెషలిస్టు. కానీ రెండో అబ్బాయి ప్రమాదవశాత్తూ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
 
== రాజకీయాలలో ఆరంగ్రేట్రం ==
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్ దృష్టి కోడెలపై పడి,1983లో తెలుగుదేశం పార్టీలోకి ఆహ్యానించాడు.కోడెలకు రాజకీయాలు మీద ఇష్ఠం లేకపోయినప్పటికీ, వైద్యవృత్తి మీద ఉన్న అభిమానాన్ని ప్రక్కనబెట్టి,రాజకీయాలురాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలని తలంపుతో ఎన్టీఆర్ పిలుపు మేరకు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. మొదటిసారిగా అతడు నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించాడు.ఒకవైపు ఎమ్మెల్యేగా పనుల వత్తిడిలో ఉంటూనే,మరోవైపు ప్రజలకు వైద్యసేవలు అందించేవాడు.
 
==రాజకీయ జీవితంలో మలుపులు==
పంక్తి 49:
* మొదటిసారి నర్సరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించాడు.ఆ తర్వాత 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తిరిగి నర్సరావుపేట నుండే వరుసగా గెలుపొందాడు.
* 2004, 2009 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారానికి దూరమైనప్పుడు వరుస పరాజయాలు చవిచూశాడు.
* కోడెల రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తొలి ఎన్నికల్లో సొంత నియోజకవర్గం నరసరావుపేటను వదిలి సత్తెనపల్లి నుంచి విజయం సాదించాడుసాధించాడు.
* నర్సరావుపేటలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేయబడడంతో, తరువాత ఇరవై సంవత్సరాలకు త్రాగునీటి సమస్యలను పరిష్కరించగలిగాడు.
* [[కోటప్పకొండ]]ను అభివృద్దిఅభివృద్ధి చేయడంలో భాగంగా భారీ మొత్తంలో నిధులు మంజూరు చేయి౦చి, జిల్లాలోనే ఒక ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేశాడు.ఈ క్షేత్రాన్ని సుందర సౌందర్యంగా అభివృద్ధి చేయడమే కాకుండా, పరమ శివుడే మేధో దక్షిణామూర్తి గాదక్షిణామూర్తిగా వెలిసిన క్షేత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్థితి పొండుతారనే భావంతో, ఈ జ్ఞానప్రదాత సన్నిదిని ఓ సామూహిక అక్షరాభ్యాస కేంద్రంగా తీర్చిదిద్దుటంతో లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.సామూహిక అక్షరాభ్యాస సమయంలో ప్రతి బాలుడికి పెద్దబాలశిక్ష, మేధో దక్షిణామూర్తి రూపులు, కంకణాలు అందించే సంప్రదాయం ప్రవేశపెట్టాడు.
* గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా నర్సరావుపేట కేంద్రంగా కోటలో రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేస్తూ పల్నాటిపులిగా పేరుపొందాడు.<ref name="‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాదరావు ఇకలేరు.." /> అభివృద్ధి ప్రదాతగా నిలిచి, స్పూర్తిస్ఫూర్తి ప్రదాతగా పేరు గడించాడు.అభివృద్ధితోనే అంతరాలు తొలుగుతాయని భావించే రాజకీయ నాయకుడు.
* గ్రామ ఐక్యత, సానుకూల దృక్పధంతో గ్రామాభివృద్ది సాధించవచ్చు అని కోడెల జన్మభూమిపై మమకారంతో గ్రామాలకు చెంది, విదేశాలలో స్థిరపడిన వారందరి సహాయ సహకారాలతో గ్రామాభివృద్దే ద్యేయంగా “ఐక్యత–అభివృద్ధి” అనే నినాదంతో గ్రామస్తులందరూ కలసి మెలసి ఒక ప్రణాళికను రూపొందించుకుని, ముందు ఊరికి గల లోటుపాట్లను ఒక క్రమ పద్దతిలోపద్ధతిలో రాసుకుని, తర్వాత ఒక్కొక్కటిగా పనులను మొదలు పెట్టడానికి ప్రేమ ఆప్యాయతలతో ఓ ప్రత్యేక ఆత్మీయ సమావేశంనుసమావేశాన్ని '''"పల్లెకు పోదాం..."''' అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు ఆనవాయితీగా స్వగ్రామం కండ్లకుంటలో నిర్వహిస్త్తూ,ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని పిలుపునిచ్చాడు.
 
== సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలు ==
గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి శాసనసభ నియోజకవర్గంలోఅతని హయాంలో ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ అభివృద్ధిని చేసి చూపించటం ఎలా సాధ్యమైందనేది తెలుసుకొనుటకు యూనిసెఫ్‌, వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు అధ్యయనం చేయటానికి ప్రతినిధులను ఎటువంటి ప్రచారం లేకుండా పంపించాయి. విదేశీ దౌత్యాధికారులు సైతం సత్తెనపల్లి నియోజకవర్గంపై ఆసక్తి చూపారు.గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది.అభివృద్ధి గురించి మాట్లాడుకొనేటప్పుడు సాధారణంగా మరుగుదొడ్లనుమరుగుదొడ్ల గురించి ప్రస్తావనలు రావు. అల్పమైన, అసహ్యకరమైన విషయంగా చాలామంది మనస్సులలో ఒక ముద్ర ఏర్పడి ఉంటుంది. కాని, అది ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యం. పట్టణాలలో గృహనిర్మాణం జరిగేటప్పుడే మరుగుదొడ్ల ఆలోచనలు చేసి, తగిన విధంగా సౌకర్యాలు కల్పించుకొంటారు. కాని, గ్రామాలలో ఎప్పటినుంచో ఉన్న పాత ఇళ్లలో, పూరిపాకలలో మరుగుదొడ్ల సౌకర్యం ఉండదు. కానీ పల్లెలలోనూ ఇప్పుడిప్పుడే ఒకింత మార్పు వస్తుంది. కొత్త ఇళ్లల్లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకొంటున్నారు. కానీ ఈ మార్పు చాలదు. చాలా ఇళ్లకు, ముఖ్యంగా పేదల పూరిండ్లకు నేటికీ ఈ సౌకర్యం అందుబాటులో లేదు. కాలకృత్యాల కోసం గ్రామాల్లో చెరువుకట్టకో, రహదార్ల పక్కకో, మరో బాహ్య ప్రదేశానికో పోవటం సర్వసాధారణం.ముఖ్యంగా ఆడవాళ్లు ఎన్నో అవస్థలు పడుతుంటారు. ఇది స్త్రీల ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య అని పంచాయతీ పెద్దలకూ శాసనకర్తలకూ తెలుసు. ఐనా, అలవాటుపడిపోయిన సమస్యలెమ్మని పట్టించుకోరు. పట్టణాలలోనూ, కొన్ని గ్రామాలలోనూ ఒకటో రెండో ‘సులభ్‌ శౌచాలయాలు’ (పబ్లిక్‌ లెట్రిన్స్‌) కొత్తగా ఏర్పడ్డాయి. కాని, నిర్వహణ లోపం వల్లనేమి అలవాటులేని ప్రజల వైముఖ్యం వల్లనేమి ఎక్కువ భాగం నిరుపయోగంగా ఉంటున్నాయి. మరుగుదొడ్ల ఏర్పాటు మొదటి అంశం.
 
అసహ్యకరం అనుకొని మరుగుదొడ్లనుమరుగుదొడ్ల గురించి మాట్లాడుకోకపోవటంలాగనే, భయంవల్ల కొందరూ, అశుభం అనుకోవటం వల్ల మరికొందరూ శ్మశానాలనుశ్మశానాల గురించి మాట్లాడరు. ప్రతి ఒక్కరు తుదకు చేరవలసిన చోటు అదేనని అందరికీ తెలుసు.ఐనా శ్మశానాలను బాగుచేసుకొందామనే ఆలోచనలు ఎవ్వరకీపట్టదు. రావు, వచ్చినా ఎవరికి వారు మనకెందుకు లెమ్మనుకొంటారు. సమష్టి ప్రయత్నాలు చేయరు. ఇది రెండవది.మరొకటి, పల్లెసీమలో పారిశుద్ధ్యలోపం. మురికి వాతావరణం వల్ల జబ్బులు వస్తుండటం అందరికీ తెలిసిన సంగతే. ఎవరి ఇంటిని వారు శుభ్రంగా ఉంచుకుంటారేమోగాని వీధులు, పరిసరాలనుపరిసరాల గురించి పట్టించుకోరు.
ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం మరుగుదొడ్లు, శ్మశానాలు, మురికి తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించి నెరవేర్చాడు. మిగతా అభివృద్ధి పనులను కొనసాగిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మాణం, శ్మశానాల ఆధునికీకరణ, ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవటం అనే మూడింటిని ఉద్యమ స్థాయిలో చేపట్టాడు. ఉద్యమ రూపకర్త స్థానిక శాసనసభ్యుడు, స్పీకర్‌ కోడెల ఈ కార్యక్రమాలను ప్రారంభించే ముందు పెద్ద బహిరంగ సభ జరిపి ప్రజలను చైతన్యపరిచాడు. మారని వారెవరైనా ఉంటే స్థానిక నాయకులు ద్వారా చెప్పించి నియోజకవర్గంలో గుణాత్మకమైన మార్పు వచ్చేటట్లు చేసి నియోజకవర్గంలో నవ్య వాతావరణంనువాతావరణాన్ని నెలకొల్పారు.
కేవలం మూడున్నర నెలల వ్యవధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఈ నాలుగు మండలాలూ, ఇంకా నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి. హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. అంత్యక్రియలు జరపటానికైనా, తరువాత జరిగే కర్మకాండ కోసమైనా ఉపయోగపడే విధంగా సౌకర్యాలు ఏర్పడ్డాయి. యజ్ఞశాలను పోలిన దహనవాటికలు నిర్మించారు. స్నానాల కోసం నీటి వసతి కల్పించారు, దుస్తులు మార్చుకోవటానికి గది కట్టించారు. ఉద్యానమనిపించే విధంగా చెట్లు, మొక్కలు పెంచారు. శ్మశానం చుట్టూ గోడ, పవిత్రప్రదేశమని స్ఫురింపజేసే ప్రవేశద్వారం నిర్మించారు. ఇవిగాక శ్మశానానికి వెళ్లే దోవను చక్కని రోడ్డుగా మార్చారు. అంత్యక్రియలు చూడవచ్చే బంధుజనం కోసం బెంచీలు ఏర్పాటు చేసారు. ఏ మతంవారి శ్మశానాలు వారికి ఉన్నాయి కనుక అన్నింటినీ వారివారి విశ్వాసాలకు తగిన రీతిలో ఆధునికీకరించారు.
పంక్తి 70:
ఇన్ని పథకాలకు, కార్యక్రమాలకు డబ్బు లేకపోవటం ప్రతిబంధకం కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటులు, శాసనసభ్యుడి నియోజకవర్గ నిధులు, ఇవిగాక డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మిత్రుల నుంచి, అభిమానుల నుంచి సేకరించిన విరాళాలు ధనం లేదనే సమస్య తలెత్తకుండా చేసాయి. ఈ కృషిలో ఆయనకు కుటుంబ సహకారం కూడా ఉంది. గ్రామాల్లో ఆర్‌.ఓ. ప్లాంటులను ఏర్పాటు చేసింది డాక్టర్‌ కోడెల సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ శివప్రసాదరావు గారి కుమారుడు డాక్టర్‌ శివరామకృష్ణ. ఆయన సత్తెనపల్లిలోనే గాక, శివప్రసాదరావు గారికి దీర్ఘకాలంగా అనుబంధం ఉన్న నరసరావుపేట నియోజకవర్గంలో సైతం గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. వేలాది మందికి చికిత్స జరిగింది. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే పెద్ద ఆస్పత్రులకు పంపేటట్లు సహాయం చేసారు.
ప్రజలు సహకరించటం అంటే అన్ని వర్గాల ప్రజలు సహకరించటమే. ఇంతమందికి ఇలా ఎన్నో విధాల మేలు జరిగింది కనుకనే సత్తెనపల్లి నియోజకవర్గం ప్రత్యేకత సాధించింది. సత్తెనపల్లి విజయంగా ‘అమరావతి మీడియా సొల్యూషన్స్’ సంస్థ తన ప్రచురణలో అభివర్ణించిన ఈ ఘనత– నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు చెందుతుంది. సత్తెనపల్లి విజయ సూత్రం, మంత్రం కులమతాలకూ, రాజకీయాలకూ అతీతంగా అన్ని గ్రామాలకూ, అన్ని ఇళ్లకూ, వారాలలోనో, నెలలలోనో పథకాలను అమలుజరిపి అభివృద్ధి ఫలాలను అందించడంతో అభివృద్ధి ప్రదాతగా నిలిచి, అభివృద్ధిలో దేశానికే స్పూర్తిస్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.
 
== హోం మంత్రిత్వ శాఖ ==
పంక్తి 82:
== పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ==
 
* 1995,1999ల్లో చంద్రబాబు పరిపాలనాలో పౌర సరఫరాలు, పంచాయితీ రాజ్, ఆరోగ్యం మరియు, ఇరిగేషన్ వంటి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రతిష్ఠాత్మకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించాడు.
* పంచాయితీ రాజ్ శాఖలో నాలుగున్నర లక్షల డ్వాక్రా గ్రూపులును స్థాపించి, పరిపూర్ణ వ్యవస్థలగా అభివృద్ధి పరచడంతో గ్రామ పంచాయితీ సర్పంచ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ల నుండి ప్రశంసలు అందుకున్నాడు.
 
== పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ==
పంక్తి 91:
== వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ==
 
* ఆరోగ్యం మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయి సేవలందిస్తూ, అత్యంత సరసమైన రీతిలో ప్రజలకు క్యాన్సర్ చికిత్స అందించడంలో అతను కీలక పాత్ర పోషించాచు. ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అప్పటి ప్రధాన మంత్రి వాజపేయి ప్రారంభించాడు.
 
== ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి==
 
* స్వచ్చస్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా డాక్టర్ కోడెల శివ ప్రసాద రావు అతని నియోజకవర్గంలో లక్ష మరుగుదొడ్లు నిర్మించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, స్వచ్ఛ భారత్‌ వంటి కార్యక్రమాల్లో చొరవ చూపించి దేశానికే ఈ నియోజకవర్గం ఒక దిక్సూచిగా నిలిపారు.
* ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న శ్మశానాలను బాగుచేసుకోవడం కనీస అవసరం అని భావించి, 2015-18 సంవత్సరాలలొసంవత్సరాలలో గ్రామీణస్థాయి నేతలూ, ఆయా గ్రామాల ప్రజల చేయూతతో పాటు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యమూ, ఆయన సహకారంతో ప్రారంభించిన ‘స్వర్గపురి’ కార్యక్రమం ద్వారా ఏ-రహదారి, బీ-బోరింగ్‌, సీ- ప్రహరీ నిర్మాణం, డీ- కర్మకాండల నిర్వహణ గది, ఈ- మెరకతోలడం, ఎఫ్‌- దహనసంస్కారాల షెడ్‌, జీ- పచ్చదనం... ఇలా ఆంగ్ల అక్షరమాలలోని ఒక్కో అక్షరాన్నీ శ్మశానంలో చెయ్యవలసిన ఒక్కో పనికి గుర్తుగా పెట్టుకుని స్వర్గపురి కమిటీ, వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా నిధుల్ని సమకూర్చే బాధ్యతను డాక్టర్ కోడెల తీసుకుని హిందువుల శ్మశానాలతో పాటు, క్రైస్తవుల సమాధుల తోటల్నీ, ముస్లింల ఖబరస్థాన్‌లనూ పచ్చని చెట్లూ, పూల మొక్కలూ... దేవతా మూర్తుల రూపాలూ అందమైన నిర్మాణాలూ... కొత్తవాళ్లు ఆ చోటుని చూస్తే అదేదో పార్కు అనుకొనేలా.. సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో ఊరూరా శ్మశానంలను అభివృద్ధి చేసి, మహాత్మాగాంధీ పుట్టినరోజైన అక్టోబర్‌అక్టోబరు రెండుని ఏటా శ్మశానాలను శుభ్రపరిచే రోజుగా జరుపుకుంటూ.. అక్కడే తమ వంశ పెద్దల్ని స్మరించుకునే దినోత్సవం కూడా ఆరోజే జరుపుకునేలా చేసారు.
* భారత రాజ్యాంగ దినోత్సవం రోజున గుంటూరు జిల్లా నకరికల్లులో గోదావరి.. పెన్నా నదుల అనుసంధానానికి ఫేజ్‌-1 పనులకు మీట నొక్కి చంద్రబాబు పైలాన్‌ ఆవిష్కరించడంతో పైనుంచి చక్రం తిరుగుతుండగా జలాలు కింద పడుతుండగా శంకుస్థాపన చేశారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం పనులతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగునీటి అవసరాలు తీరడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది.
* హైదరాబాద్‌ నుంచి అమరావతికి సాఫీ ప్రయాణానికి కొండమోడు.. పేరేచర్ల రహదారి విస్తరణ పనులు అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన మూడ్రోజుల్లోపే ముఖ్యమంత్రి అంగీకారం తెలిపి రూ.736 కోట్లు మంజూరు చేసి భారత రాజ్యాంగ దినోత్సవం రోజున శంకుస్థాపన చేశారు.
పంక్తి 118:
గుంటూరు జిల్లా [[కోటప్పకొండ]]లో మాట్లాడుతూ… ‘[[కోటప్పకొండ]] సభాపతి కోడెల మానస పుత్రిక' అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.
 
పూర్వం మెట్ల మార్గం ఉండేది. రాను రానూ ఆ మెట్లు ఎక్కలేని భక్తుల కోసం, వాహనాలలో వెళ్ళడానికి 1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో కొండమీదకు నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవడానికి చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంటో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, పిల్లలకోసం పార్కు, ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).. ఇలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. ఈ ఆలయాన్ని ఎంతో శ్రద్ధతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు అభివృద్దిఅభివృద్ధి చేసారు. నిటారుగా ఉండే ఎలదారిలో కూడా యాత్రికులు ఆలయానికి చేరుకుంటారు. దారి మొత్తం విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు.
 
== సమాజ సేవ, గిన్నీస్‌ రికార్డు ==
పంక్తి 128:
== '''ఉద్యమస్పూర్తిగా అవయవదాన అంగీకార కార్యక్రమం''' ==
 
* తన పుట్టినరోజు సందర్భంగా, మరణానంతరం అవయవదానం చేసే అంశంపై ప్రజల్లో చైతన్యం పెరిగే విధంగా, నరసరావుపేటలో 2017 మే 2న డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు క్రీడాప్రాంగణంలో పదివేల మందికి పైగా అవయవదాన పత్రాలు సమర్పించే సేవా కార్యక్రమం నిర్వహించాడు.<ref>{{Cite web|url=http://www.cvrinfo.com/telugunews/ap/17709-all-set-to-create-guiness-world-record-in-organ-donate-pledging.html|title=11,987 మందితో అవయవదానం చేయించిన స్పీకర్ కోడెల|last=|first=|date=|website=|url-status=live|archive-url=|archive-date=|access-date=|publisher=CVR}}</ref> భారీ ఎత్తున ప్రజలు అవయవదానానికి అంగీకారం తెలిపి గుంటూరు జిల్లా ప్రజానీకం గిన్నీస్‌ రికార్డు సృష్టించారు.నరసరావుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో 11,987 మంది అవయవదానానికి అంగీకారం తెలిపారు.<ref name=":0">{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=412545|title=అవయవదానం అభినందనీయం|date=2017-05-15|website=www.andhrajyothy.com|language=te|access-date=2019-09-29|publisher=ఆంధ్రజ్యోతి}}</ref> కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించిన గిన్నీస్‌బుక్‌ ప్రతినిధి డాక్టర్‌ స్వప్నయ్‌ కోడెల శివప్రసాదరావుకు బహిరంగ వేదికపై గిన్నీస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని అందజేశారు.<ref name=":0" /> దీంతో 200 ఏళ్ల పైచిలుకు చరిత్ర కలిగిన నరసరావుపేట తొలిసారిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది.గంట వ్యవధిలోనే రికార్డు సాధించారు.ఉదయం 10:47 గంటలకు కోడెల సంతకాలు చేసేందుకు బెల్‌ నొక్కారు. తొలి సంతకం ఆయనే చేశారు. 11.27 గంటలకు 10,500 మంది సంతకాలు చేశారు. గంట వ్యవధి పూర్తయ్యే సరికి 11,987 మంది అవయవదానానికి అంగీకరిస్తూ సంతకాలు చేశారని గిన్నీస్‌బుక్‌ ప్రతినిధి డాక్టర్‌ స్వప్నయ్‌ ప్రకటించారు.
 
== '''కార్తీక వనమహోత్సవం''' ==
 
* కోడెల చేసిన మరో మంచి పని, ప్రజల మన్ననలు అందుకుంటుంది... కార్తీకమాస వన సమారాధన అంటే, కులాల వారీగా చేసుకునే కార్యక్రమం అనే ముద్ర అందరిలోనూ ఉంది... కమ్మ, రెడ్డి , కాపు అని, ఇలా ఎవరకి వారు కులాల వారీగా విడిపోయి చేసుకుంటూ వస్తున్నారు... ఈ ట్రెండ్ కు భిన్నంగా, సమాజంలో మార్పు కోసం, మనుషుల్లో నాటుకుపోయిన కుల జాడ్యాన్ని చెరిపేస్తూ, కోడెల కులమతాలకి అతీతంగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలు అందరూ పాల్గునే విధంగా, అక్టోబర్అక్టోబరు 22 ఆదివారం నాడు, శరభయ్యగ్రౌండ్స్‌ వేదికగా, కార్తీకమాస వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించాడు.
 
== విదేశీ పర్యటనలు ==
* 2014 లో యౌండీ, కామెరూన్లో జరిగిన కామన్వెల్త్ స్పీకర్ ల సమావేశంకు హాజరయ్యాడు.
* 27 తేదీ సెప్టెంబర్సెప్టెంబరు నుండి 10 తేదీ అక్టోబర్అక్టోబరు 2014 వరకు మారిషస్కు, దక్షిణాఫ్రికా నైరోబీ, కెన్యాలలో జరిగిన పోస్ట్ కాన్ఫరెన్స్ అధ్యయన పర్యటనకు హాజరయ్యాడు
* ఢాకా, బంగ్లాదేశ్ లో జరిగిన 26వ కామన్వెల్త్ పార్లమెంటరీ సెమినార్ హాజరయ్యారు మరియు, 7 తేదీ నుండి 212015 మే 201521 వరకు ప్రీ కాన్ఫరెన్స్ పర్యటన లోపర్యటనలో పాల్గొన్నాడు.
* కువైట్లో 27 నుంచి 30 వ తేదీ వరకు నిర్వహించిన కువైట్ తెలుగు సంఘం సమావేశంలో పాల్గొన్నాడు.
* సింగపూర్ లో 18 నుండి 202015 జూన్ 201520 వరకు జరిగిన స్వచ్చస్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో హాజరయ్యాడు
* లండన్, బ్రిటన్ లో 6 నుండి 102015 సెప్టెంబర్సెప్టెంబరు 201510 వరకు జరిగిన చర్చావేదిక " కనెక్ట్ విటి డాట్స్ ప్రోగ్రాం' పై చర్చించటానికి వెళ్లాడు.
* గ్లమన్ కన్సల్టింగ్ మరియు, ది భారతదేశం యొక్క కాన్సులేట్ జనరల్, హాంబర్గ్, జర్మనీచే 1 వ నుండి 10 వ నవంబర్ 2015 సంయుక్తంగా నిర్వహంచబడిన 'హాంబర్గ్ ఇండియా-2015' ప్రోగ్రాంకు హాజరయ్యాడు.
* 27 నుండి 29 జనవరి, 2016 వరకు జరిగిన "ఇన్వెస్ట్-ఇన్-ఈస్ట్ -2016" శ్రీలంకలోని కొలంబో లోకొలంబోలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యాడు.
* ఘనా మరియు, ఉగాండాలో 09.04.2016 నుండి 14.04.2016 వరకు జరిగిన CPA సమావేశాలకు హాజరయ్యాడు.
* 2 వ నుండి 9 వ మే, 2016 వరకు బ్రెజిల్లో జరిగిన "82 వ ఎపోజూబు" హాజరయ్యాడు.
* 7 వ నుండి 11 వ ఆగస్టు, 2016 వరకు 'CPA - రాష్ట్ర జాతీయ శాసనసభల శాసనసభ సమావేశం' చికాగో లోని ఇల్లినాయిలో జరిగిన సమావేశాలకు హాజరయ్యాడు.