కోరాడ రామచంద్రశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) చి నాటక రచయితకు లింకు ఇచ్చాను |
చి clean up, replaced: మరియు → ,, typos fixed: చినది. → చింది., ె → ే , గ్రంధము → గ్రంథము, లబిం → లభిం, పెండ్లి → పెళ్ళి, , → |
||
పంక్తి 17:
|influences =
|influenced = }}
'''
==జీవిత విశేషాలు==
ఈయన 1816లో [[అమలాపురం]] తాలూకాలోని [[కేశనకుఱ్ఱు]] గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు లక్ష్మణశాస్త్రి. ఈయన నివాసమున్నది [[బందరు]]లో. [[జూన్ 6]] [[1897]] <ref>[రంగస్థల కరదీపిక-కంపా చెన్నకేశవరావు, శ్రీ [[పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం]] ప్రచురణ]</ref> నిర్యాణం చెందారు. ఈయన చాలా మంచి కవి అని మిత్త్రులు వివాహార్థ మెచ్చరించిరట. ఆసమయమున చిరపరిచయులగు శిష్టుకవిగారు [[రామచంద్రపురము]] రాజుగారికి "ఇతని నాస్థాన పండితునిగా గౌరవింపు" డని [[ఉత్తరము]] వ్రాసి ఇవ్వగా వారు దేశమున క్షామము వలన నీకవిని రెండు నెలలకంటే నెక్కువ పోషింపలేమని చెప్పిరట. ఆమాట రామచంద్రశాస్త్రికి నచ్చలేదు. [[మదరాసు]] పోయి యేదో యుద్యోగము సంపాదించుటకు సంకల్పించి ప్రయాణము సాగించెను. త్రోవలో [[మచిలీపట్టణము]]న ఆగవలసివచ్చి [[ఇంగువ రామస్వామి శాస్త్రి]] గారియొద్ద మంత్ర శాస్త్రమభ్యసించెను. అప్పుడు వఠ్ఠెం అద్యైత పరబ్రహ్మశాస్త్రి పాండిత్యశక్తి పరీక్షకు వాక్యార్దము చేయగా నందాయనను ధిక్కరించి
క్రమముగా శాస్రిగారి పాండితీకవితా ప్రతిభలు నుతికెక్కినవి. [[బందరు]] నోబిల్ పాఠశాలలో నుద్యోగము
[[మాడభూషి వేంకటాచార్యులు]] మన శాస్త్రిగారి ప్రతిభ నెరుంగదలచి "శ్లో. చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే, ఉచ్చింతకాయ వాక్కాయ సాధకాయ తమాంజలిమ్" అని యొక శ్లోకము వ్రాసి శిష్యున కిచ్చి రామచంద్ర శాస్త్రి వీని కర్ధ మెట్లు చెప్పునో కనుగొని రమ్మనెనట. అంతట శాస్త్రులుగారు దాని కర్ధము చెప్పుటయేగాక మాకి రెండు గడ్డు శ్లోకములు వ్రాసి యాచార్యులు గారికి బంపి నిరుత్తరులను జేసిరని వదంతి.
ఈయన [[సంస్కృతాంధ్రము]]లలో చాలా కృతులు రచించెను. పండ్రెండవ యేటనే ఉపదేశము పొందెను. 'దేవివిజయము', కుమారోదయము' అను
==రచనలు==
శాస్త్రిగారు కావ్య నాటకాదులను, తర్క వ్యాకరణాది గ్రంథములను చదివి సాహిత్యంలో గొప్ప ప్రావీణ్యత సంపాదించారు. వీరు బందరు [[కళాశాల]]<nowiki/>లో [[తెలుగు పండితులు]]<nowiki/>గా పనిచేశారు.
* వీరు సుమారుగా 30 గ్రంథాలు రచించారు.
* ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "[[మంజరీ మధుకరీయం]]". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి గారు [[1860]] ప్రాంతాల్లో రచించారు; ముద్రణ మాత్రం [[1908]]లో జరిగింది. సంస్కృతంలోని నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. ఇందులోని కథ మంజరీ
* వీరు సంస్కృతంలోని [[వేణీ సంహారం]] నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం.
===కృతులు===
పంక్తి 38:
* నయప్రదీపము
* రథాంగదూతము
* శాకుంతలము (ఆంఢ్రీకరణం)
* వేణీసంహారము
* ముద్రారాక్షసము
|