ది రైం ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →సారాంశం: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 18:
యువకుడైన నావికుడు తన 200 సహచరులతో కలిసి ఓడలో ప్రయాణిస్తుంటాడు. ఓడ భూమధ్య రేఖ (Equator) ను చేరే వరకూ ఓడ ప్రయాణం చక్కగా సాగుతుంది. ఒక్కసారిగా తుఫాను ప్రభావంతో ఓడ మంచు ఉండే పడమర దిశగా వెళుతుంది. మంచు ముక్కలను బ్రద్దలగొట్టుకుంటూ ఓడ అతి కష్టం మీద ఆల్బెట్రాస్ (Albatross) అనే పక్షి కనిపించే వరకూ ముందుకు వెళుతుంది . ఆల్బెట్రాస్ కనిపించడంతో శుభమని భావించిన నావికులు దానిని ప్రేమతో చేరదీస్తారు.
ఒక రోజు వారి నాయకుడు ఆల్బెట్రాస్ ను బాణంతో గురిచూసి కొట్టి చంపేస్తాడు. దానితో తుఫాను
సముద్రంలో ఓడ సూర్యబింబాన్ని చేరుకొన్న తర్వాత నావికుడు తన చేతిని కరచుకొని స్వరక్తంతో పెదాలను తడుపుకొని ఇతర నావికులను పిలుస్తాడు . సూర్య బింబాన్ని దాటగానే దూరంగా మరొక ఓడ కనిపిస్తుంది. అందులో పురుషుడి రూపంలో 'డెత్' (మరణం /Death)
ఒక రాత్రి వెన్నెలలో ఓడ ముందు భాగంలో అటూ ఇటూ వెళుతున్న నీటి పాములను చూసి ఆనందపడి వాటిని తెలియకుండానే ఆశీర్వదిస్తాడు. నావికుడు ప్రార్థించడం మొదలుపెట్టే సరికి మెడలో ఉన్న ఆల్బెట్రాస్ నీటిలో పడిపోతుంది. ప్రార్థన పూర్తి అయిన తరువాత పడుకొని నీటిని గురించి కలగంటాడు. నిద్దుర లేచేసరికి ఉరుములు మెరుపులతో వర్షం వస్తూ ఉంటుంది. నావికుడు ఆ వర్షపు నీటిని త్రాగుతాడు. ఓడ గాలి వీస్తున్న దిశలో కదులుతుంది. మరణించిన వారందరూ తిరిగి లేచి మాట్లాడకుండా కీర్తనలు పాడుతూ ఓడను నడుపుతారు. ఓడ మరోసారి భూమధ్య రేఖకు చేరే సరికి వెంటనే ఆగిపోతుంది. దానితో నావికుడు స్పృహ కోల్పోతాడు. ఆ స్పృహలేమిలో ఆల్బెట్రాస్ ను చంపినందుకుగాను నావికుడుకి శిక్ష కొనసాగుతుంది అని రెండు గొంతులు వినబడతాయి. స్పృహలోకి వచ్చి లేచిన నావికుడిని చూచి గుంపుగా ఉన్న తోటి నావికులు తమ కళ్ళతో మరలా దూషించి ఆఖరిసారిగా అదృశ్యమైపోతారు.
గాలి వీయడంతో నావికుడు తన ఊరు ఒడ్డుని చూస్తాడు. శవాల వద్ద దేవదూతలు కాగడాల వలె ప్రత్యక్షమై ఓడను ఒడ్డుకు చేర్చసాగారు. ఒడ్డు వద్ద నుండి చిన్న పడవలో వస్తున్న ఓడల సంరక్షకుడు (Pilot) ని, అతని కుమారుడుని,
ఈ విధంగా నావికుడు తన కథను ముగిస్తాడు. తాను దేశాలు తిరుగుచూవున్నానని, ఎవరికైతే తన కథను చెప్పవలెననియున్నదో వానిపై ప్రత్యేక ఆభిమానం ఉంటుందని, కథను చెప్పిన తర్వాత తన మనసు కుదుటపడుతుందని నావికుడు వివాహ వేడుక అతిధితో చెబుతాడు. నిజమైన ఆనందం అందరితో కలిసి ప్రార్థన చేయడంలో ఉందని, దేవుడికి దగ్గరవ్వాలంటే ఆయన సృష్టించిన జీవరాసులను ప్రేమించాలని చెప్పి నావికుడు అక్కడినుండి అదృశ్యమవుతాడు. విస్మయం చెందిన వివాహ వేడుక అతిధులు వివాహానికి హాజరు కాకుండా ఇంటిదారి పడతారు.
|