నాయనార్లు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాల్కూరి సోమనాధుని పట్టిక: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[File:Scriptures AS.jpg|thumb|right|200px|శివభక్తులు]]
[[నయనార్లు]] క్రీ.శ 5 మరియు, 10వ శతాబ్దాల మధ్య [[తమిళనాడు]] రాష్ట్రంలో నివసించినట్లుగా చెప్పబడుతున్న 63 మంది గొప్ప శివ భక్తులు. వీరి గురించి 13 వ శతాబ్దంలో రచించబడిన తమిళ ప్రబంధం '''పెరియపురాణం'''లో విపులంగా వ్రాయబడి ఉంది. వీరు భక్తి ద్వారా మోక్ష సిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. వీరు భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించారు. విష్ణుభక్తులైన 12 మంది ఆళ్వార్లతో కలిసి వీరిని దక్షిణభారతదేశపు భక్తి దూతలుగా వర్ణిస్తారు.
 
ఈ నయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవులవరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే గానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/నాయనార్లు" నుండి వెలికితీశారు