బకర్ అలీ మిర్జా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 15:
|religion=
}}
'''బకర్ అలీ మిర్జా''', భారత స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకుడు. 3వ
బకర్ అలీ మిర్జా, 1900, మార్చి 7న [[హైదరాబాదు]]లో జన్మించాడు. ఈయన తండ్రి డాక్టర్ సఫ్దర్ అలీ మిర్జా, [[నిజాం]] సైన్యంలో కెప్టెన్ హోదా కలిగిన శస్త్రచికిత్సా వైద్యుడు. సఫ్దర్ అలీ మిర్జా తండ్రి, నిజాం అలీ ఖాన్ పాలనాకాలంలో [[టర్కీ]] నుండి హైదరాబాదుకు వలసవచ్చి స్థిరపడ్డాడు. బకర్ అలీ అక్క [[సుఘ్రా హుమాయున్ మిర్జా]] ప్రముఖ ఉర్దూ రచయిత్రి.
బకర్ అలీ విద్యాభ్యాసం హైదరాబాదులోని [[నిజాం కళాశాల]]లో, మద్రాసు క్రైస్తవ కళాశాల
భారతదేశం తిరిగివచ్చిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాదు నిజాం ప్రభ్యుత్వంలో సహాయక అటవీ సంరక్షకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి 1929లో అఖిల భారత కాంగ్రేసు కమిటీ యొక్క కార్మిక పరిశోధనా విభాగంలో చేరాడు. 1929 నుండి 1935 వరకు బెంగాళ్ జౌళి కార్మికసంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 1930లో స్వాతంత్రయోద్యమంలో జైలుకెళ్లాడు. ఉస్మాన్షాహీ మిల్లులకు, సింగరేణి కాలరీస్కు కార్మికాధికారిగా పనిచేశాడు. పార్లమెంటు సభ్యుడిగా, బకర్ అలీ, ఇస్తాంబుల్లో జరిగిన వివిధ దేశాల పార్లమెంటుల సమాఖ్యా సమావేశంలో భారతదేశపు ప్రతినిధిగా వెళ్ళాడు. రష్యా, మంగోలియాలో పర్యటించిన పార్లమెంటు బృందంలో ఉన్నాడు. గయానా దేశంలో జరిగిన ఎన్నికలను పర్యవేక్షించి, నివేదిక అందించేందుకు వెళ్ళిన కామన్వెల్త్ పరిశీలక బృందంలో సభ్యుడిగా గయానాను పర్యటించాడు. ఆఫ్ఘానిస్తాన్ ప్రభ్యుత్వానికి సాహితీ సలహాదారుగా పనిచేశాడు.<ref name="loksabha_debates"/><ref name=loksabha/>
|