యామిజాల సుశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 86:
[[కళాశాల]] విద్యాభ్యాసం [[భీమవరం]]<nowiki/>లో చేసిన పిదప M.A. (తెలుగు) [[ఆంధ్రా యూనివర్సిటీ]]. M.A. (ఇంగ్లీషు) [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా యూనివర్సిటీ]].B.Ed. ఆంధ్రా యూనివర్సిటే. తదుపరి ఉపాధ్యాయ శిక్షణ పొంది [[తణుకు]]లో ఉపాధ్యాయులుగా చేరారు.
 
==వివాహము మరియు, కుటుంబము==
[[తణుకు]] ఆంధ్రా సుగర్స్ లో క్యాషియర్ గా పనిచేసిన వి.యన్.మూర్తి, సుబ్బలక్ష్మి గార్ల కుమార్తె రాధామణి ని 1972లో [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నారు. శ్రీమతి రాధామణి జిల్లపరిషత్ ఉన్నత పాఠశాల,[[ఇలపకుర్రు]]<nowiki/>లో తెలుగు పందడితులుగా పనిచేస్తున్నారు.వీరికి ఇరువురు [[కుమారులు]]. పెద్ద కుమారుడు వై.రామకృష్ణ ప్రసాద్, MCA, చదివి [[హైదరాబాదు|హైదరాబాద్]] లో కంప్యూటరు ఫ్రోగ్రామర్ గా పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు వై.దుర్గా మారుతీ మోహన్ MBA పూర్తి చేశారు.
 
పంక్తి 101:
[[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]]<nowiki/>లో చాలా సార్లు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు . అష్టావధానాలలో, శతావధానాలలో, సహస్రావధానాలలో, పాల్గొనేవారు. "శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ।
నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం॥
తణుకు లోని ప్రముఖ సంస్థ శ్రీ రామకృష్ణ సేవాసమితిలో ఆగస్టు 3 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరిగిన జగద్గురు ఆది శంకరాచార్య స్తోత్ర వైభవం పై ప్రముఖ కవి మరియు, స్థానిక సాహితీ పీఠం శ్రీ నన్నయ భట్టారక పీఠం ప్రధాన కార్యదర్శి శ్రీ సుశర్మ గారి ప్రవచనాలు చాలా అద్భుతంగా జరిగాయి.ఆరు రోజులపాటు ప్రతీ రోజూ సాయంత్రం 6.30 గంటలనుండి 8 గంటల వరకూ జరిగాయి.అందులోని ముఖ్య విషయం గురు పరంపరలోని [[గురువు]] లందరినీ స్మరించుకుని ధన్యులయిన పుణ్య దినం.ప్రస్తుతమ్ మన దేశంలో భక్తి, జ్ఞాన రంగాలలో గురువులు ఎవరు ఎటువంటి విధానాలను ప్రబోధించినా దానికి ప్రేరణ, ఆత్మ సంకల్పం సాక్షాత్తూ శ్రీ వేద వ్యాసులే "వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం"భగవద్గీతను సమస్త లోకానికీ బోధించిన శ్రీ కృష్ణుడు జగద్గురువు "కృష్ణం వందే జగద్గురుం "అంటారు అందుకే.అలాంటి భగవద్గీతను గ్రంథస్తం చేసి భారతీయులకు అందించిన వేదవ్యాస మహర్షి ఇంకొక జగద్గురువు "వ్యాసం వందే జగద్గురుం "ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసి మనకు అందించిన శ్రీ ఆది శంకర భగవత్పాదులు ఇంకో జగద్గురువు!ఈ సృష్టి ఉన్నంతవరకూ భారత దేశమంతటా భక్తజన బృందాలూ, దేవాలయాల్లోనూ పఠించి తరించే స్తోత్ర శ్లోకాలలో 80 శాతం శ్రీ శంకరాచార్య కృతమే .వేలాది సంవత్సరాలుగా గురుశిష్య పరంపరగా మనవరకూ అందించిన మహానుభావులూ పరమగురువులూ వేల మంది ఉన్నారు.ఐతే భారతీయ విద్యలన్నింటి లోకీ ఆధ్యాత్మిక విద్య ఉత్తమోత్తమంగా భావిస్తాము సదాశివ సమారంభాం శంకరాచార్య మాధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం "నారాయణం పద్మభువం వసిష్టం శక్తిం చ తత్పుత్రం పరాశారంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్రం తదస్య శిష్యం శ్రీ శంకరాచార్య ఆధాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తమ్ తోటకం వార్తికాకార మన్యాన్ అస్మద్ గురూన్ సంతతమాన తోస్మి .ఆదిలో ఈ జ్ఞానాన్ని నిర్గుణ పరతత్వమైన ఈశ్వరుడి నుండి గ్రహించిన నారాయణుడితో గురు పరంపర ఆరంభమై నారాయణుడి నుండి బ్రహ్మకు, బ్రహ్మ నుండి వసిష్టుడికి, వశిష్టుడి నుండి శక్తికి, శక్తి నుండి పరాశరునుకి, పరాశరుని నుండి శుకుడికి, శుకుడి ద్వారా గౌడ పాదునికి, గౌడపాదుని నుండి గోవింద భగవత్పాదులకు వారి నుంచి శ్రీ శంకరాచార్యులకు వారి ద్వారా పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వరుడు, తోటకాచార్యులకు లభించింది.ఇలా పరంపరా గతమై తమ గురువు వరకు సంక్రమించిన ఈ అవిచ్ఛిన్న పరంపరను స్మరించుకుని తరిద్దాము.ఇలా మొదటి రోజునుండి చివరి రోజువరకూ ఎంతో ఆసక్తి కరంగా వారి స్తోత్రాలలోని వైభవాన్ని హృద్యంగా వర్ణించి చెప్పారు.
 
==ప్రముఖుల అభినందనలు ==
"https://te.wikipedia.org/wiki/యామిజాల_సుశర్మ" నుండి వెలికితీశారు