త్రిపుర రాష్ట్రాన్ని ప్రస్తుతము [[మానిక్విప్లవ్ కుమార్ సర్కార్]] ముఖ్యమంత్రిగా [[వామపక్ష కూటమిభా.జ.పా]] పరిపాలించుచున్నది. [[1977]] వరకు రాష్ట్రాన్ని [[కాంగ్రేసు పార్టీ]] పరిపాలించింది. [[1978]] నుండి [[1988]] వరకు వామపక్ష కూటమి పరిపాలించి, తిరిగి [[1993]]లో అధికారములోకి వచ్చింది. [[1988]] నుండి [[1993]] వరకు భారత జాతీయ కాంగ్రేసు, [[త్రిపుర ఉపజాతి యుబ సమితి]] యొక్క సంకీర్ణ ప్రభుత్వము పాలించింది.[[2017]]లో జరిగిన ఎన్నికలలో అప్పటి వరకు ఉన్న వామపక్ష కోటను బద్దలుకొట్టి భాజపా అధికారంలోకి వచ్చింది.
1970 దశాబ్దము చివరి నుండి త్రిపురలో సాయుధ ఘర్షణ కొనసాగుతున్నది