వేలు నాచియార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →జీవితం: AWB తో "మరియు" ల తొలగింపు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 1:
{{Infobox monarch
| name
| title
| image
| caption
| reign
| coronation
| full name
| religion
| dynasty
| successor
| father
| mother
| birth_date
| birth_place
| death_date
| death_place
| date of burial
| place of burial
|Husband= ముతు వాడుగనాథ పెరియావుదయ తేవార్}}
'''రాణి [[వేలు నాచియార్]]''' (3 జనవరి 1730 – 25 డిసెంబరు 1796) [[శివగంగై|శివగంగ]] సంస్థానాన్ని 1780-1790 మధ్యలో పరిపాలించిన
== జీవితం ==
వేలు నాచియార్ [[రామనాథపురం]] ప్రాంతానికి యువరాణి. ఈమె రామనాడు రాజ్యాన్ని పరిపాలించిన రాజా చెల్లముత్తు విజయరఘునాథ సేతుపతి
ఈ కాలంలోనే గోపాల్ నాయకర్, సుల్తాన్ [[హైదర్ అలీ]] సహకారంతో సైన్యాన్ని సమకూర్చుకుని, 1780 లో బ్రిటిష్ వారిపై సమరశంఖం పూరించింది నాచియార్. బ్రిటిష్ ఆయుధాగారన్ని తన సేనా నాయికురాలైన కుయిలి ఆత్మాహుతి ద్వారా నాశనం చేసింది "ఉడైయాల్" అనే స్త్రీసేనను పోరాటంలో మరణించిన తన దత్తపుత్రిక పేరుతో స్థాపించింది. తన సాహసంతో రాజ్యాన్ని తిరిగి కైవశం చేసుకుంది. ఎన్నో కష్టాలకోర్చి చివరికి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించిన అతికొద్దిమందిలో నాచియార్ ఒకరు. 1970 లో ఆమె తరువాత ఆమె కుమార్తె వెల్లచ్చి [[శివగంగై|శివగంగ]]<nowiki/>సంస్థానానికి రాణి అయింది. హైదర్ ఆలీ సైన్యం సహాయంతో ఆర్కాట్ నవాబును కూడా ఓడించింది. వీరవనిత అనే నామాన్ని సార్ధకపరచుకొంది.
|