మాలెం మల్లేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లో → లో , → (2)
పంక్తి 23:
}}
 
'''మాలెం మల్లేశం''' [[తెలంగాణ రాష్ట్రం]]<nowiki/>కు చెందిన [[రాజకీయ నాయకుడు]], మాజీ [[శాసనసభ్యుడు]]. మేడారం నియోజకవర్గం నుండి [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)|1985]], [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)|1994]]<nowiki/>లలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.<ref name="మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం కన్నుమూత">{{cite news |last1=ఈనాడు |first1=ప్రధానాంశాలు |title=మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం కన్నుమూత |url=https://www.eenadu.net/crime/mainnews/general/29/219067100 |accessdate=2020-02-26 |date=2019-12-12 |archiveurl=https://web.archive.org/web/20200226162030/https://www.eenadu.net/crime/mainnews/general/29/219067100 |archivedate=2020-02-26 |work= |url-status=live }}</ref>
 
== జననం==
పంక్తి 29:
 
== ఉద్యోగం - కుటుంబం ==
[[సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్]]<nowiki/> లో కార్మికుడిగా పనిచేశాడు. మల్లేశంకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు (కిరణ్, మధు) ఉన్నారు.
 
== రాజకీయ ప్రస్థానం ==
[[కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)|కమ్యూనిస్టు పార్టీ]]<nowiki/>లో పనిచేసిన అనంతరం ఏఐవైఎఫ్‌లో, ఇతర పార్టీలలో అంచెలంచెలుగా ఎదిగాడు. 1973లో [[కరీంనగర్ జిల్లా]] మేడారం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి ఓడిపోయాడు. [[ఎన్.టి.ఆర్.]] అభిమాన సంఘం నాయకుడిగా పనిచేసిన మల్లేశం, 1982లో ఎన్.టి.ఆర్. టిడిపి పార్టీ పెట్టగానే మొదటి సమావేశంలో పార్టీలో చేరాడు. 1985లో జరిగిన [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1985)|ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1985)]]<nowiki/>లో టీడీపీ టికెట్‌పై పోటిచేసి [[భారత జాతీయ కాంగ్రెస్]] అభ్యర్థి గుమ్మడి నరసయ్యపై 28,331 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 1989లో జరిగిన [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1989)|ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1989)]]<nowiki/>లో టీడీపీ టికెట్‌పై పోటిచేసి [[భారత జాతీయ కాంగ్రెస్]] అభ్యర్థి మాతంగి నరసయ్య చేతిలో 3,110 ఓట్లతో ఓడిపోయాడు. ఆ తరువాత 1994లో జరిగిన [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (1994)| ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (1994)]]<nowiki/>లో టీడీపీ టికెట్‌ రాకపోడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి, టీడీపీ అభ్యర్థి [[కొప్పుల ఈశ్వర్]] పై 15,319 ఓట్లతో గెలుపొందాడు.
 
ఆ తరువాత 2004లో జరిగిన [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2004)|ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2004)]]<nowiki/>లో టీడీపీ టికెట్‌పై పోటిచేసి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్థి [[కొప్పుల ఈశ్వర్]] చేతిలో 56,563 ఓట్లతో ఓడిపోయాడు. 2009లో జరిగిన [[ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితా (2009)|ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2009)]]<nowiki/>లో కూడా ఓడిపోయాడు
 
[[రామగుండం నగరపాలక సంస్థ]]<nowiki/>కు 2020లో జరిగిన ఎన్నికలల్లో ఈయన కుమారులు కిరణ్ 44వ డివిజన్‌ నుంచి, మధు 33వ డివిజన్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటిచేసి, ఓడిపోయారు.<ref name="ఎన్నికల్లో వారసులొస్తున్నారు..!">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=ఎన్నికల్లో వారసులొస్తున్నారు..! |url=https://www.sakshi.com/news/telangana/people-showing-interest-contesting-municipal-elections-1256599 |accessdate=2020-02-26 |work=Sakshi |date=2020-01-18 |archiveurl=https://web.archive.org/web/20200226165433/https://www.sakshi.com/news/telangana/people-showing-interest-contesting-municipal-elections-1256599 |archivedate=2020-02-26 |url-status=live }}</ref>
"https://te.wikipedia.org/wiki/మాలెం_మల్లేశం" నుండి వెలికితీశారు