నవజీవన్ ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వేగం: AWB తో "మరియు" ల తొలగింపు
చి clean up, replaced: వర్గం:భారతీయ రైల్వేలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు → వర్గం:భారతీయ ఎక్స్‌ప్రెస్ రైల్వేలు, typos fixed
పంక్తి 33:
| map_state = hide
}}
'''నవజీవన్ ఎక్స్‌ప్రెస్''' [[భారతీయ రైల్వేలు]] , [[దక్షిణ రైల్వే]] మండలం ద్వారా నిర్వహిస్తున్న సూపర్‌ఫాస్ట్  ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది [[తమిళనాడు]] రాజధాని  నుండి [[చెన్నై]] నుండి [[గుజరాత్]] లో గల [[అహ్మదాబాద్]] వరకు ప్రయాణించు రోజువారి ఎక్స్‌ప్రెస్ సర్వీసు.
==చరిత్ర==
నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను 1978 లో ప్రవేశపెట్టారు.అప్పటిలో ఇది మద్రాస్ బీచ్ రైల్వే స్టేషన్ నుండి [[అహ్మదాబాద్]] వరకు వారానికి ఒకసారి సర్వీసుగా 145/146 నెంబరుతో ఆరంభించారు.మంగళవారం ఉదయం 06గంటలకు మద్రాసు రైల్వే స్టేషనునుండి బయలుదేరి [[రేణిగుంట]], వాడి, మన్మాడ్, జల్గావ్ ల మీదుగా ప్రయాణించి తరువాతి రోజు సాయంత్రం 05గంటల 30నిమిషాలకు [[అహ్మదాబాద్]] చేరేది.తిరుగు ప్రయాణంలో గురువారం ఉదయం 06గంటల 50నిమిషాలకు [[అహ్మదాబాద్]] లో బయలుదేరి తరువాతి రోజు రాత్రి 07గంటల 50నిమిషాలకు మద్రాస్ చేరుకునేది.
ఒక రెండవ తరగతి ఎ.సి భోగీని 1984 లో దీనికి ఏర్పాటుచేసారు.
నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ఒక WDM-2 డీజిల్ లోకోతో నడిపించేవారు.
ప్రస్తుతం నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను 12655/56 నెంబరుతో [[చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను]] నుండి బయలుదేరి [[విజయవాడ]], [[వరంగల్లు]], [[నందుర్బార్]], [[సూరత్]] ల మీదుగా అహ్మదాబాద్ ల మద్య ప్రయాణిస్తుంది.
==ట్రాక్షన్==
నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కు రాయపురం లోకోషెడ్ కు చెందిన WAP 4/WAP 7 లేదా ఈ రోడ్ లోకోషెడ్ కు చెందిన WAP 4/WAP 7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.
పంక్తి 496:
{{పశ్చిమ భారత రైలు మార్గాలు}}
 
[[వర్గం:భారతీయ రైల్వేలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళురైల్వేలు]]
[[వర్గం:తమిళనాడు రైలు రవాణా]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైలు రవాణా]]