తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 101:
4. Epigraphia Indica Vol 32
సుమారు క్రీ.శ. 575 - కమలాపురం తాలూకా - (ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221) కు చెందిన ఈ శాసనం మనకు లభించే మొట్ట మొదటి పూర్తి తెలుగు శాసనం.
పంక్తి 130:
* కొండపఱ్తి శాసనం - 9వ శతాబ్దం - వరంగల్ వద్ద
కొరివి గద్య శాసనము [[తూర్పు చాళుక్యులు]], [[రాష్ట్రకూటులు|రాష్ట్రకూటులకు]] చెందిన ముగ్గురు సామంత రాజుల మధ్య జరిగిన పోరాటమును తెలియజేస్తుంది. తెలుగు వచనములో పటిష్ఠమైన రచన దీనిలో కనిపిస్తుంది.
పంక్తి 148:
:
గుణగ విజయాదిత్యుడు స్వయముగా వేయించిన కందుకూరు శాసనములో మనకు మొట్టమొదటి సీసపద్యం కనిపిస్తుంది.
పంక్తి 173:
ఈ పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ [[కొమర్రాజు లక్ష్మణరావు]]<nowiki/>గారు ఇచ్చారు.
గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనంలో తొలి ఆటవెలది పద్యం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది.
పంక్తి 184:
బండరంగ చూరె పండరంగు
మధ్యాక్కఱల్లో వ్రాసి చెక్కించిన ఈ పద్యశాసనాన్ని [[జయంతి రామయ్య పంతులు]] పరిష్కరించారు<ref name="సింహావలోకనము" />.
:స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర
|