బంగారు మనిషి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
}}
'''బంగారు మనిషి''' 1976 లో ఎ. భీమ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో ఎన్. టి. రామారావు, లక్ష్మి ముఖ్యపాత్రలు పోషించారు.
==సాంకేతికవర్గం==
* కథ: త్రివేణి యూనిట్
* మాటలు: గొల్లపూడి మారుతీరావు
* పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు
* నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి
* సంగీతం: కె.వి.మహదేవన్
* నృత్యం: వెంపటి సత్యం
* ఛాయాగ్రహణం: విఠల్ రావు
* కళ: సూరన్న
* కూర్పు:పాల్ దురై సింగం
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/బంగారు_మనిషి" నుండి వెలికితీశారు