ఎస్.వి. రంగారావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: జులై → జూలై (4), నంకు → నానికి (2), లో → లో (3), కు → కు (2), గా → గా , సారధి → సారథి
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: ఆయన → అతను (38), ఈయన → ఇతను (4), typos fixed: జూలై 3, 2018 → 2018 జూలై 3 (3), → (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
}}
 
'''ఎస్. వి. రంగారావు''' గా సుప్రసిద్ధుడైన '''సామర్ల వెంకట రంగారావు''' ([[జులై 3]], [[1918]] - [[జులై 18]], [[1974]]) ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత.<ref name="biography">{{Cite book|title=విశ్వనటచక్రవర్తి|last=యం.|first=సంజయ్ కిషోర్|publisher=సంగం అకాడమీ|year=2005|isbn=|location=హైదరాబాదు|pages=}}</ref> కృష్ణా జిల్లా, నూజివీడులో జన్మించిన రంగారావు కొద్ది రోజులు మద్రాసులోనూ, తర్వాత ఏలూరు, విశాఖపట్నంలో చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచీ నాటకాల్లో పాల్గొనేవారు. చదువు పూర్తయిన తర్వాత ఫైర్ ఆఫీసరుగా కొద్ది రోజులు ఉద్యోగం చేశారు. నటనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1946లో వచ్చిన వరూధిని అనే చిత్రం ఆయనకుఅతనుకు నటుడిగా తొలి చిత్రం. అయితే ఈ చిత్రం ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. కొద్ది రోజులు జంషెడ్పూర్ లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. మళ్ళీ సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేసి దాదాపు మూడు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మూడొందల చిత్రాలకు పైగా నటించారు. రావణుడు, హిరణ్య కశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడు లాంటి ప్రతినాయక పాత్రలనే కాక అనేక సహాయ పాత్రలలో తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయనఅతను ప్రముఖ పాత్రలు పోషించిన కొన్ని సినిమాలు. నర్తనశాలలో ఆయనఅతను నటనకు గాను భారత రాష్ట్రపతి పురస్కారమే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం కూడా అందుకున్నారు. ఆయనఅతను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాలు అందుకున్నాయి. ''విశ్వనట చక్రవర్తి'', ''నట సార్వభౌమ'', ''నటసింహ'' మొదలైనవి ఈయనఇతను బిరుదులు. 1974 లో యాభై ఆరేళ్ళ వయసులో మద్రాసులో గుండెపోటుతో మరణించారు. నటుడిగా ఆయనఅతను చివరి చిత్రం యశోదకృష్ణ (1975).<ref>{{Cite web|url=http://telugucinemacharitra.com/%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9f%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%8e/|title=విశ్వ యశస్వి|date=18 December 2011|publisher=Sakshi}}</ref>
 
== తొలి జీవితం ==
ఎస్వీ రంగారావు [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]]లో, [[1918]] [[జూలై 3]] వ తేదీన తెలగ నాయుళ్ళ వంశములో లక్ష్మీ నరసాయమ్మ, కోటీశ్వరనాయుడులకు జన్మించారు. తన తాతగారి పేరైన రంగారావునే కుమారుడికి పెట్టాడు కోటీశ్వర నాయుడు. రంగారావు తాత కోటయ్య నాయుడు వైద్యుడు. నూజివీడు ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేశాడు. మేనమామ బడేటి వెంకటరామయ్య రాజకీయ నాయకుడు,, న్యాయ శాస్త్రవేత్త. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. ఈయనకుఇతనుకు వృత్తి రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండటంతో రంగారావు నాయనమ్మ గంగారత్నమ్మ పర్యవేక్షణలో పెరిగాడు. ఈమె భర్త మరణానంతరం మనుమలు, మనుమరాళ్ళతో సహా మద్రాసుకు మారింది. రంగారావు హైస్కూలు చదువు అక్కడే సాగింది. మద్రాసు హిందూ హైస్కూలులో తన పదిహేనవ ఏట మొదటి సారిగా నాటకంలో నటించారు. తన నటనకు అందరి నుంచి ప్రశంసలు రావడంతో ఆయనలోఅతనులో నటుడు కావాలన్న కోరికకు బీజం పడింది. తర్వాత పాఠశాలలో ఏ నాటకం వేసినా ఏదో ఒక పాత్రలో నటించేవారు. వక్తృత్వ పోటీల్లో పాల్గొనేవారు. క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశం ఉండేది. 1936 లో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉత్సవాలలో రంగారావు [[బళ్ళారి రాఘవ]], [[గోవిందరాజు సుబ్బారావు]] లాంటి ప్రఖ్యాత నటులను చూసి తాను కూడా ఎలాగైనా నటుడు అవ్వాలనుకున్నారు. మద్రాసులో ఎక్కడ తెలుగు నాటకాలు జరుగుతున్నా హాజరయ్యేవారు. అన్ని భాషల సినిమాలు శ్రద్ధగా చూసేవారు. వాటిని విశ్లేషించేవారు. రంగారావు చూసిన మొదటి తెలుగు చిత్రం 1934లో విడుదలైన [[లవకుశ (1934 సినిమా)|లవకుశ]]. మద్రాసులో ఎస్. ఎస్. ఎల్. సి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్ కళాశాలలోనూ, బి. ఎస్. సి కాకినాడలోని పి. ఆర్. కళాశాలలోనూ పూర్తి చేశారు. మద్రాసులో చదువులో అంతంతమాత్రంగా ఉన్న రంగారావు కాకినాడ, విశాఖపట్నానికి వచ్చేసరికి చదువులో ముందుండేవారు. ఇంటర్ పరీక్షకు 45 మంది హాజరయితే అందులో రంగారావు ఒక్కడే ఉత్తీర్ణుడు కావడం విశేషం.
 
== నాటకరంగం ==
ఏలూరులో ఉన్న రంగారావు మేనమామ బడేటి వెంకటరామయ్య మరణించడంతో కూతురికి తోడుగా ఉండటం కోసం రంగారావు నాయనమ్మ తన మకాంను మద్రాసు నుంచి ఏలూరుకు మార్చింది. తమ ఇంట్లో ఎవరూ కళాకారులు లేరు. అందువల్ల ఆయనఅతను బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడాలనేది ఇంట్లో వాళ్ళ కోరిక. కానీ రంగారావుకు మాత్రం నటుడవ్వాలనే కోరిక బలంగా ఉండేది. బాగా చదువుకుంటూనే నటనను కూడా వదిలి పెట్టలేదు. కాకినాడలోని ''యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్''లో చేరి ఎన్నో నాటకాల్లో పాల్గొన్నారు. ఆయనకుఅతనుకు ఇక్కడ [[అంజలీదేవి]], [[పి.ఆదినారాయణరావు|ఆదినారాయణరావు]], [[బి.ఎ.సుబ్బారావు]], [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] వంటి వారితో పరిచయం ఏర్పడింది.
 
నాటకాల్లో రంగారావు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ''పీష్వా నారాయణరావు వధ'' నాటకంలో రంగారావు ఇరవై రెండేళ్ళ వయసులో అరవై ఏళ్ళ వృద్ధుని పాత్ర ధరించి మెప్పించారు. ఖిల్జీ రాజ్యపతననం నాటకంలో మాలిక్ కపూర్ పాత్రలో, స్ట్రీట్ సింగర్ నాటకంలో విలన్ పాత్ర మొదలైన పాత్రలు పోషించారు. రంగారావుకు ఇంగ్లీషు మీద కూడా పట్టు ఉండటంతో షేక్స్‌పియర్ నాటకాల్లోని సీజర్, ఆంటోనీ, షైలాక్ లాంటి పాత్రలు పోషించేవారు. నాటకాలు వేస్తూనే బి. ఎస్. సి పూర్తి చేశారు. తర్వాత ఎం. ఎస్. సి చేయాలనుకున్నారు. కానీ అగ్నిమాపక దళంలో పని చేసే ''చొలెనర్'' అనే అభిమాని సలహాతో అగ్నిమాపక దళంలో ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. మద్రాసులో కొన్ని రోజులు శిక్షణ తర్వాత మొదట బందరులో తర్వాత విజయనగరంలో ఫైర్ ఆఫీసరుగా పనిచేశారు. ఈ ఉద్యోగంలో రంగారావుకు పెద్దగా పని ఉండేది కాదు. కానీ ఉద్యోగ స్వభావ రీత్యా ఖాళీ సమయాల్లో నటించడానికి వీలులేదు. తాను కళకు దూరం అవుతున్నేనేమో నని భావించిన రంగారావు ఆ ఉద్యోగం నుంచి బయటకు వచ్చేశారు.
పంక్తి 34:
[[బొమ్మ:SV Ranga rao in varudhini.jpg|right|thumb|[[వరూధిని]] చిత్రంలో ప్రవరాఖ్యునిగా ఎస్వీ రంగారావు]]
=== తొలినాళ్ళు ===
ఆయనఅతను నటించిన మొట్టమొదటి చిత్రం 1946లో వచ్చిన [[వరూధిని (సినిమా)|వరూధిని]] అనే చిత్రం. ఈ సినిమా దర్శకుడు బి. వి. రామానందం రంగారావుకు దూరపు బంధువు. రంగారావు ఈ చిత్రంలో ప్రవరాఖ్యుడిగా నటిస్తే, నటి [[గిరిజ (నటి)|గిరిజ]] తల్లి [[దాసరి రామతిలకం|దాసరి తిలకం]] ఆయనకుఅతనుకు జోడీగా నటించింది. అప్పటి దాకా నాటకాల్లో ఆడవేషాలు వేసే మగవాళ్ళ పక్కనే నటించిన రంగారావుకు మొదటి సారిగా నిజంగా ఆడవాళ్ళతో నటించడానికి కొంచెం జానికి వేసింది. అయితే రామానందం ప్రోత్సాహంతో సినిమాను పూర్తి చేయగలిగారు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.<ref name="ఎస్వీఆర్ తొలి సినిమా అగ్రిమెంట్">{{cite journal|last1=నవ్య|first1=బృందం|title=అరవై ఏళ్ళ నాటి సినిమా అగ్రిమెంట్లు|journal=నవ్య|date=10 September 2008|page=43|url=http://1.bp.blogspot.com/_vDh6VLh0MwE/TDlV6mfnpRI/AAAAAAAAB0s/LdkgAF-m16Y/s1600/sv+rangarao+agriment.jpeg|accessdate=5 June 2017}}</ref> కానీ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దాంతో ఆయనకుఅతనుకు మళ్ళీ సినిమా అవకాశాలు రాలేదు. దాంతో ఉద్యోగం కోసం జంషెడ్పూర్ వెళ్ళి టాటా కంపెనీలో బడ్జెట్ అసిస్టెంట్ గా చేరారు.<ref name="Srivathsan">{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/s-v-ranga-rao-100-a-golden-standard-for-the-craft/article24311031.ece|title=S V Ranga Rao @ 100 : A golden standard for the craft|date=2 July 2018|accessdate=18 December 2018|website=The Hindu|last=Nadadhur|first=Srivathsan}}</ref> జంషెడ్పూర్ లో పనిచేసే ఆంధ్రులకు ఒక సంఘం ఉండేది. ఈ సంఘం ఉత్సవాల్లో భాగంగా నాటకాలు వేస్తూ ఉండేవారు. వీరాభిమన్యు నాటకంలో కర్ణుడిగా, ఊర్వశి నాటకంలో దుర్వాసునిగా ఆయనఅతను వేషాలు వేసేవారు. అదే సమయంలో ఆయనఅతను వివాహం కూడా జరిగింది.
 
=== పునఃప్రవేశం ===
పంక్తి 44:
[[బొమ్మ:Svr in nartanasala.jpg|thumb|[[నర్తనశాల]]లో కీచకుని పాత్రకు ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ఉత్తమ నటుని బహుమతి అందుకొన్న ఎస్వీ రంగారావు|alt=|ఎడమ]]1952లో విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన [[పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)|పెళ్ళి చేసి చూడు]] సినిమాను తమిళంలో ''కల్యాణం పణ్ణి పార్'' అనే పేరుతో పునర్నిర్మాణం చేశారు. తెలుగులో తాను పోషించిన పాత్రను రంగారావు తమిళంలో కూడా చేశారు. తర్వాత ''అన్నై'', ''శారద'', ''కర్పగం'', ''నానుం ఒరుపెణ్'' వంటి తమిళ చిత్రాలలో నటించి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ముఖ్యమైన సహాయనటుడిగా పేరు గాంచారు. తెలుగులో ఘనవిజయం సాధించిన పాతాళ భైరవి సినిమాని జెమిని అధినేత వాసన్ హిందీలో కూడా తీయగా అందులో కూడా రంగారావు మాంత్రికుని పాత్ర పోషించారు. హిందీ భాషలో ప్రవేశమున్న రంగారావు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. భానుమతి దర్శక నిర్మాత వచ్చిన [[నాదీ ఆడజన్మే|నాది ఆడజన్మే]] ఆధారంగా హిందీలో తీసిన ''మై భీ లడ్కీ హూ'' లాంటి హిందీ చిత్రాల్లో నటించారు. భూకైలాస్, మాయాబజార్ లాంటి కన్నడ చిత్రాలలోనూ, ''విదయాగలే ఎతిలే ఎతిలే'', కవిత వంటి మలయాళ చిత్రాలలో కూడా నటించారు.
 
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్నుఅతను్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన [[నర్తనశాల]] [[ఇండొనేషియా]]లోని [[జకార్తా]]లో [[ఆఫ్రో]]-[[ఆసియా]] అంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందారు. కొన్ని చిత్రాలకు ఆయనఅతను దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయనఅతను దర్శకత్వం వహించిన ''[[చదరంగం (1967 సినిమా)|చదరంగం]]'' చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. రెండో చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకున్నది. నటి [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] ఈ చిత్రంతోనే సినీ రంగంలోకి ప్రవేశించింది. అయితే ఈ సినిమాలు ఆర్థికంగా విజయం సాధించలేదు.
 
==వ్యక్తిగతం==
మొదటి సినిమా వైఫల్యం తర్వాత మళ్ళీ అవకాశాలు దొరక్కపోవడంతో సినీ రంగం మీద ఆశలు వదిలేసుకున్న రంగారావు జంషెడ్పూర్ లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇదే సమయంలో అతని మేనమామ బడేటి వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ దంపతుల కుమార్తె లీలావతిని 1947 డిసెంబరు 27న వివాహం చేసుకున్నారు. సినిమా అవకాశాలు అంతగా లేని రోజుల్లో ఆయనఅతను భార్య ఆయనమీదఅతనుమీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయేది. ఆమెకు ఇష్టమొచ్చినప్పుడు తిరిగి రమ్మనీ, తమకు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చేవారు.<ref name="Srivathsan"/>
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. సినిమా సెట్స్ మీద గంభీరంగా ఉండేవారు. వ్యక్తిగత విషయాలు సహనటులతో చర్చించడానికి ఇష్టపడేవాడు కాదు. మనసు బాగాలేనప్పుడు తన ఫాం హౌస్ లోకి వెళ్ళిపోయేవారు. దర్శక నిర్మాతలే ఆయననుఅతనును వెతుక్కుంటే వెళ్ళేవారు. ఆయనఅతను ఇష్టదైవం [[శివుడు]]. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు. ఆయనకుఅతనుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు. కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలనుకుని కొంత చిత్రీకరణ కూడా జరిగింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా కొనసాగలేదు.
 
యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయనఅతను ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. తానే స్వయంగా కొన్ని రచనలు కూడా చేశారు. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు. [[చైనా]]తో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు. తర్వాత [[పాకిస్తాన్‌]]తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చారు. పెంపుడు జంతువలంటే రంగారావుకిష్టం. వాళ్ళ ఇంటిలో జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కలుండేవి. వేట అంటే కూడా ఆయనకుఅతనుకు ఆసక్తి ఉండేది. కానీ కొద్దికాలం తర్వాత ఆ అలవాటు మానేశారు. ఆంగ్ల చిత్రాల్లో నటించలని ఆయనకుఅతనుకు కోరికగా ఉన్నా అలాంటి అవకాశం రాలేదు. విదేశాల్లో సైతం గుర్తింపు లభించినా స్వదేశంలో మాత్రం తనకు సరైన గుర్తింపు లేదని ఆయనకుఅతనుకు కొరతగా ఉండేది.<ref name="biography"/>
 
==అవార్డులు, ప్రశంసలు==
[[దస్త్రం:SV_Rangarao_Garu_in_Dowlaiswaram.png|thumb|తూర్పు గోదావరి ధవళేశ్వరం దగ్గర మాయాబజార్ సినిమాలో నటించిన ఘటోత్కచుని పాత్రలో ఎస్వీ రంగారావు విగ్రహం]]{{Quote box|quote=రంగారావు.. వంటి మహానటులు ఆంధ్రదేశంలో పుట్టటము వారి దురదృష్టము అనిపిస్తుంది. ఏ పాశ్చాత్య దేశాలలోనో వీరు పుట్టి ఈ ప్రతిభ చూపివుంటే ఆదేశ ప్రజలు, ప్రభుత్వాలూ వీరినెంత పైకి ఎత్తివుండేవో, ఎన్ని గౌరవాలు వీరికి లభించివుండేవో, ప్రపంచమహానటుల స్థాయి వీరికి దక్కి వీరికి ఇంకా ఎంత పేరు వచ్చివుండేదో ననిపించక మానదు.
|source=- [[శిష్టా ఆంజనేయశాస్త్రి]]{{sfn|శిష్టా ఆంజనేయశాస్త్రి|1976|215}}|align=left|width=180px}}ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, పాలకొల్లు, సామర్లకోట, పెనుగొండ, అనకాపల్లి లాంటి ఊర్లలో ఆయనకుఅతనుకు సన్మానాలు జరిగాయి. జకార్తాలో పురస్కారం అందుకుని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్రా ఫిల్మ్ జర్నలిస్టు సంఘం వారు, దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి, మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు. అన్నై, శారద, నానుం ఒరుపెణ్, కర్పగం, నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతులమీదుగా పారితోషికం స్వీకరించారు.
 
ఈయనఇతను నటించిన [[బంగారుపాప]] (1955) అనే చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రంగారావు గారి నటనను చూసిన చార్లీ చాప్లిన్ ''ఇలియట్ బ్రతికి ఉంటే చాలా సంతోషించేవాడ''ని అన్నారు. ఇలియట్ రాసిన ''సైలాస్ మార్నర్'' అనే ఆంగ్ల నవల ఈ సినిమాకు ఆధారం.<ref name="gotelugu.com">{{Cite web|url=http://www.gotelugu.com/issue11/286/telugu-columns/article-on-sv-ranga-rao-by-tvs-sastry/|title=సుశాస్త్రీయం : నటసార్వభౌమ 'యశస్వి'రంగారావు|website=గోతెలుగు.కామ్|last=టివిఎస్|first=శాస్త్రి}}</ref> ప్రముఖ నటుడు [[గుమ్మడి వెంకటేశ్వరరావు|గుమ్మడి]] ఆయనఅతను గురించి ప్రశంసిస్తూ ఇలా అన్నారు. ''రంగారావు మన దేశంలో పుట్టడం మన అదృష్టం. కానీ ఆయనకుఅతనుకు దురదృష్టం. ఆయనఅతను ఏ పశ్చిమ దేశాల్లోనో జన్మించి ఉంటే ప్రపంచంలోని ఐదుమంది ఉత్తమ నటుల్లో ఒకడయ్యుండే వారు''.<ref>{{Cite web|url=https://kapunadu.org/sv-ranga-rao-biography/|title=ఎస్వీ రంగారావు బయోగ్రఫీ|website=|access-date=2018-12-18|archive-url=https://web.archive.org/web/20181209213003/http://kapunadu.org/sv-ranga-rao-biography/|archive-date=2018-12-09|url-status=dead}}</ref> తెలుగు చలనచిత్రంలో గొప్ప నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నా అతను చనిపోయినప్పుడు కనీసం ఒకరోజైనా సంతాపంగా థియేటర్లు మూసివేయడమో, మరేదైనా గౌరవమో ఇవ్వలేదంటూ అభిమానులు బాధపడ్డారు.{{sfn|శిష్టా ఆంజనేయశాస్త్రి|1976|216}}
 
;బిరుదులు
పంక్తి 71:
 
== మరణం ==
1974 ఫిబ్రవరిలో హైదరాబాదులో హృద్రోగానికి గురై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందిన రంగారావు ఆరోగ్యవంతుడై తిరిగి వచ్చాడు. వైద్యులు ఆయనకుఅతనుకు విశ్రాంతి అవసరమని సూచించినా నటించడం మాత్రం మానలేదు. నటుడిగా ఆయనఅతను చివరి చిత్రాలు చక్రవాకం (1974), యశోద కృష్ణ (1975). యశోద కృష్ణ సినిమా చిత్రీకరణ తర్వాత బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఈ లోపే [[1974]] [[జూలై 18]]వ తేదీన [[మద్రాసు]]లో మళ్ళీ గుండెపోటు రావడంతో చికిత్సకు అవకాశం లేకుండానే కన్నుమూశారు.
 
== గుర్తింపు ==
[[దస్త్రం:Svr stamp.jpg|thumbnail|ఎస్వీ రంగారావుపై 2013లో విడుదలయిన తపాలాబిళ్ళ|alt=|ఎడమ]]
రంగారావు శతజయంతి ఉత్సవాలు ఉపరాష్ట్రపతి [[ముప్పవరపు వెంకయ్య నాయుడు|వెంకయ్య నాయుడు]] అధ్యక్షతన 2018 జూలై 3, 2018లో3లో హైదరాబాదులో జరిగాయి.<ref name="cinemaexpress">{{Cite web|url=https://www.cinemaexpress.com/stories/news/2018/jul/03/sv-rangarao-will-continue-to-inspire-generations-to-come-says-venkaiah-naidu-6833.html|title=SV Rangarao will continue to inspire generations to come, says Venkaiah Naidu|date=3 July 2018|accessdate=18 December 2018|website=Cinema Express|last=CH|first=Murali Krishna}}</ref> ఈ ఉత్సవాలను 2018 జూలై 3, 2018 నుంచి జూలై 8 వరకు హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, సారథి స్టూడియోస్ కలిపి సంయుక్తంగా నిర్వహించాయి.<ref name="sakshi">{{Cite web|url=https://www.sakshi.com/news/telangana/sv-ranga-rao-shatabdi-celebrations-tomorrow-1092880|title=రేపటి నుంచి ఎస్వీ రంగారావు శతాబ్ది ఉత్సవాలు|date=3 July 2018|accessdate=18 December 2018|website=Sakshi}}</ref> 2018 జూలై 3, 2018న3న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరులో పన్నెండున్నర అడుగుల ఎత్తైన రంగారావు కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏలూరులో ఎస్వీఆర్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.<ref name="indianexpress">{{Cite web|url=http://www.newindianexpress.com/states/andhra-pradesh/2018/jul/04/cm-n-chandrababu-naidu-unveils-125-feet-bronze-statue-of-sv-ranga-rao-1837938.html|title=CM N Chandrababu Naidu unveils 12.5 feet bronze statue of SV Ranga Rao|date=4 July 2018|accessdate=18 December 2018|website=The New Indian Express}}</ref><ref>{{Cite web|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/naidu-announces-museum-in-honour-of-sv-ranga-rao/article24324470.ece|title=Naidu announces museum in honour of S.V. Ranga Rao|date=4 July 2018|accessdate=18 December 2018|website=The Hindu}}</ref>
 
== నటనా శైలి ==
[[దస్త్రం:యస్వీఆర్.jpg|thumb|240x240px|విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని యస్వీఆర్ విగ్రహం|alt=]]
రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు. సహజ నటుడిగా పేరుగాంచారు.<ref name="voxspace">{{Cite web|url=http://www.voxspace.in/2018/04/05/sv-ranga-rao/|title=Remembering SV Ranga Rao : The Legend Less Known, But A Pioneer Of Method Acting|date=5 April 2018|accessdate=18 December 2018|website=VoxSpace|last=KSS}}</ref> రంగారావుకు తొలినాళ్ళలో మంచి పేరు తెచ్చిన షావుకారు చిత్రంలోని సున్నం రంగడి పాత్ర కోసం తన స్వగ్రామంలో కోడి రంగడు అనే రౌడీని మనసులో పెట్టుకుని అతని మాట తీరుని, ప్రవర్తనా విధానాన్ని అనుకరించారు. సంతానం చిత్రంలో ఆయనఅతను పోషించిన గుడ్డివాని పాత్ర కోసం కొన్నాళ్ళు పాటు అంధుల ప్రవర్తనను గమనించారు. మాంత్రికుడి పాత్ర కూడా ఆయనఅతను పోషించిన పాత్రల్లో బాగా పేరొందింది. నిజంగా మాంత్రికులను గమనించడం సాధ్యం కాదు గనక తాను ఆంగ్ల నాటకాల్లో ధరించిన షైలాక్ పాత్రలను ఆధారంగా చేసుకుని మరింత రౌద్రరసాన్ని కలిపి తనదైన శైలిలో నటించారు.
 
రంగారావు యుముడి పాత్ర పోషించిన సతీ సావిత్రి సినిమా మద్రాసులో జెమినీ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా మద్రాసు పర్యటనకు వచ్చిన చైనా ప్రధాని చౌ ఎన్ లై ఈయనఇతను నటనను అభినందించారు. వాచికం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవాడురు. రౌడీ పాత్రల్లో నటించేటపుడు అప్పటిదాకా వస్తున్న సాంప్రదాయం ప్రకారం భీకరమైన అరుపులతో కాకుండా నెమ్మదిగా నటిస్తూనే గూట్లే, డోంగ్రే లాంటి పదాలను ప్రయోగిస్తూ తనదైన శైలిని ప్రవేశపెట్టారు. ఆయనఅతను కళ్ళు, కంఠస్వరం వివిధ పాత్రలకు తగ్గట్టుగా మలచేవారు.
 
=== కొన్ని పాత్రలు ===
సతీ సావిత్రి, దేవాంతకుడు లాంటి సినిమాల్లో ఆయనఅతను పోషించిన యముని పాత్ర దానికి ఒక ప్రత్యేకతను సాధించి పెట్టింది. 1970 వరకు యముని పాత్ర అంటే ఆయనేఅతనుే గుర్తుకు వచ్చేవారు. తర్వాత ఇలాంటి పాత్రలు కైకాల సత్యనారాయణ పోషించడం ప్రారంభించారు. సాంఘిక చిత్రాల్లో ఆయనఅతను ఎక్కువగా కుటుంబ పాత్రలు పోషించారు. మాయాబజార్ సినిమాలో ఆయనఅతను పోషించిన ఘటోత్కచుడి పాత్ర పెద్దలకే కాక పిల్లలను కూడా ఆకట్టుకుంది.<ref name="thenewsminute">{{Cite web|url=https://www.thenewsminute.com/article/remembering-sv-ranga-rao-versatile-actor-loved-his-mythological-roles-86007|title=Remembering SV Ranga Rao: A versatile actor loved for his mythological roles|date=5 August 2018|accessdate=18 December 2018|website=The News Minute|last=CV|first=Aravind}}</ref> రంగారావుకు పేరు తెచ్చిన పాత్రలు కొన్ని:
{{col-begin}}
{{col-3}}
"https://te.wikipedia.org/wiki/ఎస్.వి._రంగారావు" నుండి వెలికితీశారు