రాయప్రోలు సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

అక్షరదోషాలు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Error
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
'''రాయప్రోలు సుబ్బరామయ్య''' [[ప్రకాశం జిల్లా]], [[మార్కాపురం మండలం]], [[వేములకోట]] గ్రామంలో 1925 లో జన్మించాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పని చేసాడు.
 
ఇతను "రాసురామ" అను కలం పేరుతో రచనలు చేశాడు. విక్రమ ఘటోత్కచ అనే నాటకం రాసాడు. నీరాజనం ఆనే ఖండ కావ్యం రచించాడు. అష్టావదానం కూడా చేశాడు. యాత్రాశోభ, సురభీశ్వరి, ఇరమ్మదం, చాణక్య ప్రతినప్రతిజ్ఞ వీరి ఇతర రచనలు. అనేక సన్మానాలు సత్కారాలు పొందాడు.
 
రాయప్రోలు సుబ్బరామయ్య ధర్మపత్ని కోటమ్మ. వీరికి ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర శర్మ హార్మోనియం వాద్యకారునిగా ప్రతిభ చాటగా, రెండవ కుమారుడు వేంకటేశ్వర్లు గాత్ర సంగీతంలో పేరు గా౦చారు.