రాయప్రోలు సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

Error
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
ఇతను "రాసురామ" అను కలం పేరుతో రచనలు చేశాడు. విక్రమ ఘటోత్కచ అనే నాటకం రాసాడు. నీరాజనం ఆనే ఖండ కావ్యం రచించాడు. అష్టావదానం కూడా చేశాడు. యాత్రాశోభ, సురభీశ్వరి, ఇరమ్మదం, చాణక్య ప్రతిజ్ఞ వీరి ఇతర రచనలు. అనేక సన్మానాలు సత్కారాలు పొందాడు.
 
రాయప్రోలు సుబ్బరామయ్య ధర్మపత్ని కోటమ్మ. వీరికి ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు రాఘవేంద్ర శర్మ హార్మోనియం వాద్యకారునిగా ప్రతిభ చాటగా, రెండవ కుమారుడు వేంకటేశ్వర్లు గాత్ర సంగీతంలో పేరు గా౦చారుగాంచారు.
 
రాయప్రోలు సుబ్బరామయ్య 1986లో మరణించారు.