ఓల్డ్సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా, సుల్తాన్షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం, చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.
<br />
== '''బోనాల పండుగ కు గల శాస్త్రీయ కారణాలు''' ==
'''భాయెభ్య స్త్రహి నో దేవి దుర్గా దేవి నమోస్తుతే ||'''
మన తెలంగాణ పండుగలలో బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముక్యంగాముఖ్యంగా మన భాగ్యనగరం (హైదరాబాద్) మరియు, లస్కర్ (సికింద్రాబాద్) జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగవైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది.మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంబమై తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగాను నిర్వహిస్తారు ఆతరువాత చివరగా లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో మరియు, ఇతర చోట్ల నిర్వహిస్తారు ఆషాఢమాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు . బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు వాటిలో మనం కొన్ని ముఖ్యమైనవి తెలుసుకుందాము.
bonalu
==== *బోనం*[edit] ====
బోనం అంటే భోజనం అని అర్ధం. ఆ భోజనాన్ని ఆషాడమాసం లోఆషాఢమాసంలో అమ్మవారికి నైవేజ్యం గానైవేజ్యంగా పెట్టడం ఆచారంగా వస్తున సంప్రదాయం.ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు ఆలావండిన కుండకి సున్నము, పసుపు,కుంకుమ మరియుకుంకుమ, వేపాకులు కూడా పెడ్తారు అలాగే ఆ కుండా పై ఒక దీపాన్ని ఉంచుతారు.ఇలా వండిన బోనం ఎంత పవిత్ర మైందంటే అంతే శుబ్రమైనదిశుభ్రమైనది కూడా. ఆలా వండిన బోనంకుబోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు.ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవ్వన్ని యాంటీ సెప్టిక్ మరియు, యాంటీ బైయోటిక్ కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్ళే అవకాశం లేదు.అందువలన ఈ బోనoకుబోనానికి ఇంతపవిత్రత మరియు, శుభ్రత ఉంటుంది. అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారంటే ఒకవేళ మనం బోనం ఎత్తుకొని వెళ్ళే దారి కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకు త్రోవ్వ చూపిస్తుంది అంటే దారిలో వెలుగుల అనమాట . ఇది బోణం యొకా ప్రత్యేకత.
==== *ఆషాఢ మాసంలో పండగ ఎందుకు చేస్తారు*[edit] ====
మనకు ముఖ్యoగముఖ్యంగ వానా కాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలం లోవానాకాలంలో మనకు కలరా, మలేరియా వంటి అంటు వ్యాధులు చాల త్వరగ వ్యాపిస్తాయి .వానా కాలం లోకాలంలో వచ్చే అంటూ వ్యాదులువ్యాధులు చాలా ప్రమాదకరం.సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలు తోకీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదంకూడా ఉంది.అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాడ మరియుఆషాఢ, శ్రావన మసాల్లో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలం లోవానాకాలంలో మహిళలకు అరి కాళ్ళు చెడుతయీ అలా కాకుండా మహిళలు పసుపును కళ్ళకు పెట్టుకుంటారు
అసలు పండగకు ఆషాఢ మాసంకుమాసానికి సంబంధం ఏంటంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు మరియు, ప్రతి వీధి వీధి కివీధికి వేపాకు మండలు కడ్తారు కనుక ఆ వేపాకులో ఉండే గుణ్ణం ఆ క్రిమి కీటకాలను నాశనంచేస్తుంది కాబట్టి ఈ పండగలో వేపాకులు ప్రదానంగా వాడుతారు. వేపాకు లోవేపాకులో ఉన్న గుణ్ణం వళ్ళవల్ల ఎటువంటి అంటూ వ్యాధులుమనకురావు.
==== *బలి*[edit] ====
బోనాల పండుగలో ముఖ్యమైనది బలి.ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు.ఈ బలి కిబలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.సాధారణంగా ఈ ఆషాడఆషాఢ మాసంలో మొదలైయే వానా కాలం వలన వచ్చే అంటూ వ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు మొదలైన వాటికీ త్వరగా సోకెసోకే అవకాశం ఉంది కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలిస్తారు. బహుశా అందువలననేమో శ్రావణ మాసం లో కొంత మంది మాంసాహారం తినరు.
==== *అమ్మవారి ఊరేగింపు*[edit] ====
బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు.ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు,వేపాకులు తోవేపాకులతో పాటు మరియు, గుగ్గీలం లేదా మైసాచి పొగలు వేస్తారు.ఈ ఊరేగింపు కిఊరేగింపుకి కూడా కారణాలు ఉన్నాయి ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్లు ఆ చప్పుళ్లతో పాటు పోతరాజులు నృత్యం చేస్తూ అరుస్తారు.అప్పుడు ఆ డప్పు చప్పుడు పోతరాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయం తోభయంతో పారిపోతాయి.
==== *గుగ్గీలం లేదా మైసాచి పొగ*[edit] ====
అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గీలం లేదా మైసాచి పొగ వేస్తారు.ఇంతకు పొగ ఎందుకు వేస్తారంటే.వానా కాలంలో దోమలు మరియు, ఇతర కీటకాలు చాల వ్యాపిస్తాయి . అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువలన అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు .
''' (మన దేశ భవిష్యత్తు తరాల కోసం మన సనర్హన ధర్మాన్ని మరియు, సంస్కృతి సాంప్రదాయాలనుసంప్రదాయాలను కాపాడుదాం.మన దేశ ఔన్యత్యాన్ని పెంచుదామ్ ) '''
'''||సర్వే జెనా సుఖినో భవన్తు ||'''
'''కొలనూరి భాను ప్రసాద్ (19) '''
'''ఫోన్ :9542487121'''
|