మధ్వాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

మెరుగుపరచాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
మెరుగుపరచాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[File:Madhvacahrya.jpg|200px|right|మధ్వాచార్యులు]]
 
'''మధ్వాచార్యులు''' [[ద్వైతం|ద్వైత]] వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. '''పూర్ణప్రజ్ఞ''', '''ఆనందతీర్థ''', అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన [[త్రిమతాచార్యులు|త్రిమతాచార్యు]]లలో ఒక్కరు. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది మధ్వాచార్యులు. క్రీ.శ. 1238–1317 మధ్య కాలంలో మధ్వాచార్యులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. మధ్వాచార్యులు, [[హనుమంతుడు]], [[భీమసేనుడు|భీముడు]] అనంతరము వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్మకం ఉంది.
 
==పుట్టుక / బాల్యము==
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యులు" నుండి వెలికితీశారు