బి.డి. జెట్టి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి వ్యాసం విస్తరణ,మూలాలు లంకె కూర్పు |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
'''బి.డి.జత్తి''' గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. [[1974]] సంవత్సరం [[ఆగస్టు 24]] న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న [[ఫకృద్దీన్ అలీ అహ్మద్]] హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి, శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి [[1912]], 24 ఆగస్టున జన్మించాడు.బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్టంలో హైదరాబాదు నందు 1975 ఏప్రియల్ 12 నుండి జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు బి.డి జెట్టి ముఖ్యఅతిధిగా అప్పటి ఉపరాష్ట్రపతి హోదాలో హాజరయ్యాడు.ఆనాటి సభలలో తెలుగు ప్రసంగాన్ని కన్నడభాశలో రాసుకుని ప్రసగించాడు.<ref>https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-503876</ref>
==మరణం ==▼
[[జూన్ 07]] [[2002]] లో చనిపోయాడు. ▼
▲==బసప్ప నిర్వహించిన పదవులు==
* ఆనాటి [[బొంబాయి]] రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
*
* కేంద్రపాలిత ప్రాంతమైన [[పాండిచ్చేరి]]కి లెఫ్టినెంట్ గవర్నరుగా [[1968]] నుండి [[1972]] వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
*
▲==మరణం ==
== మూలాలు ==
{{మూలాలు}}
== వెలుపలి లంకెలు ==
*
|