ముడుంబ నృసింహాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 34:
| weight =
}}
'''ముడుంబ నృసింహాచార్యకవి''' (1841- 1927) ప్రముఖ సంస్కృతాంధ్ర కవి. వీరు జన్మతా శ్రీవైష్ణవులు. తండ్రి: వీరరాఘవాచార్యుడు. వీరు శ్రీకూర్మము దగ్గర వంశధారా తీరస్థమగు [[అచ్యుతపురి]]లో జన్మించారు. జననము: [[ప్లవంగప్లవ]] సంవత్సర [[భాద్రపద బహుళ నవమి]] 1841 సం||రం సెప్టెంబరు 22. నిర్యాణము: [[ప్రభవ]] సంవత్సర [[భాద్రపద బహుళ ద్వాదశి]]. 1927 సెప్టెంబరు 22 తేది.
 
==రచించిన గ్రంథములు==