రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 42:
==గొలుసు కట్టు చెరువులు==
'''గొలుసు కట్టు చెరువులు''' అంటే ఒక వూరి చెరువు నిండి అలుగు పోస్తే ఆ వృథా నీరు మరో పల్లెలోని చెరువు, కుంటల్లోకి వెళ్తుంది. ఇదీ గొలుసుకట్టు చెరువులు, కుంటల పరిస్థితి. అయితే ఈ గొలుసుకట్టు చెరువులు, కుంటలకు అనుబంధంగా ఏఎమ్మార్పీ కాల్వలను తవ్వారు. ఈ కాల్వల ద్వారా ఎగువభాగంలో ఒక చెరువు, లేదా కుంటలోకి తూముల ద్వారా చేరవేసిన నీళ్లు వాగులు, వంకలద్వారా పారుకుంటూ దిగువ ప్రాంతంలోని సాగునీటి వనరులను నింపుతున్నాయి. దీంతో వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు కృష్ణా జలాలతో నిండి పల్లెల్లో తాగు, సాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నాయి.[[రుద్రమదేవి]] పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. [[తెలంగాణ]]లో ఇప్పుడు ఉన్న గొలుసు '''కట్టు''' చెరువుల విధానము శాస్త్రీయ విధానము ప్రపంచం మొత్తంలో [[తెలంగాణ]] లో తప్ప మరెక్కడ కనిపించవు. రాణి రుద్రమా దేవి సూచించిన వ్యవసాయ శాస్త్రీయా విధానం 800 సం||లు దాటినా [[తెలంగాణ]] లో రైతులకు వ్యవసాయానికి
==సువిశాల మహాసామ్రాజ్యాన్ని==
|