పి.సుశీల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, typos fixed: నవంబర్ → నవంబరు (3), నందు → లో , లో → లో , ను → ను , గరిష్ట → గరిష్ఠ, గాధ → గాథ, → (17)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
}}
 
'''పి.సుశీల''' (పులపాక సుశీల) ప్రముఖ గాయకురాలు. సుశీల [[విజయనగరం]]లో 1935 నవంబర్నవంబరు 13 న సంగీతాభిమానుల [[కుటుంబము|కుటుంబం]]లో జన్మించింది.ఈమె తండ్రి పి.ముకుందరావు క్రిమినల్ లాయరుగా పని చేసేవాడు. తల్లి శేషావతారం గృహిణి. సశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ప్లేబ్యాక్ గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ గాయని.ఐదు [[జాతీయ]] పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న సుశీల, ఆమె గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడిసాగిన సినీ జీవితంలో [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడం|కన్నడ]], [[మలయాళం|మలయాళ]], [[హిందీ]], [[బెంగాలీ]], [[ఒరియా]], [[సంస్కృతం]], [[తుళు]], [[బడుగు భాష|బడుగ]], [[సింహళ]] భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడింది. [[భాష]] ఏదయినా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్ఛారణకి సుశీల పెట్టింది పేరు.1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు [[ఆకాశవాణి|ఆలిండియా రేడియో]]లో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు.ఆమె [[ఏ.ఎమ్.రాజా]]తో కలిసి ''పెట్ర తాయ్'' (తెలుగులో [[కన్నతల్లి (1953 సినిమా)|కన్నతల్లి]]) అనే సినిమాలో ''ఎదుకు అలత్తాయ్'' అనే పాటను తన మొదటిసారిగా పాడింది.ఆమె శ్రీలంక చిత్రాలకు కూడా పాడింది. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ భాషలలో మాట్లాడగలదు.తమిళ భాషను తెలుగు మాట్లాడినంత సరళంగా మాట్లాడగలదు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 28:
 
== చదువు ==
సుశీల పాఠశాల విద్య పూర్తైన తరువాత మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో చేరింది.అప్పటి ఆ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ లో "డిప్లొమా ఇన్ మ్యూజిక్" ను చాలా చిన్న వయస్సులోనే పూర్తి చేసిన [[ద్వారం వెంకటస్వామి నాయుడు]] పని చేసేవాడు.
 
== జీవిత గమనం ==
పంక్తి 39:
 
=== 1955 నుండి 1960 వరకు ===
సినీ సంగీత పరిశ్రమను శాసిస్తున్న పి. లీల, ఎం. ఎల్. వసంతకుమారి, జిక్కి వంటి ప్రముఖ మహిళా గాయకుల ఆధిపత్యంతో 1950 వ దశకంలో కొత్తగా సంగీత పరిశ్రమలోకి ఎవరైనా కొత్తవారు ప్రవేశించడం అంత సులభం కాదు. అయినప్పటికీ, సుశీల ఆమె ప్రత్యేకమైన వ్యక్తీకరణలు, సృష్టమైన స్వర మాధుర్యంతో సంగీతంపై తనదైన ముద్ర వేసుకుంది. 1955 సంవత్సరంలో సుశీల తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలలో బ్యాక్ టు బ్యాక్ హిట్ పాటలతో ప్రజాదరణ పొందింది.1955 లో విడుదలైన మిస్సమ్మలో బలమైన కర్ణాటక శాస్త్రీయ సంగాతంతో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు పాడింది.శ్రోతల విపరీతమైన సంకేతాలకు అనుగుణంగా అప్రయత్నంగా సుశీల పాటలు అందించడంతో భారీ ప్రభావం ప్రజలపై పడింది. అదే సంవత్సరం విడుదలైన తమిళ చిత్రం "కనవనే కాన్ కందా దేవం" లో పాడిన పాటలకు ఆమెకు తమిళనాడులో మంచి పేరు తెచ్చింది.<ref name="aboutps" />
 
ఈ విధంగా 1955 నుండి 1960, 1970 నుండి 1985 వరకు నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలలో సుశీల పాడే పాటలకు సినీ సంగీత ప్రపంచంలో భారీ వారసత్వం ప్రారంభమైంది. పురాణ గాధలకుగాథలకు ప్రసిద్ధిపొందిన తమిళ సంగీతకారులు విశ్వనాథన్ - రామమూర్తి ద్వయం, తమిళ సినిమా చరిత్రలో నిత్యనూతన పాటలను సుశీల స్వరానికి అనుగుణంగా రాశారు. ప్రశంసలు పొందిన గాయకులు తెలుగులో ఘంటసాల, తమిళంలో టి. ఎం. సౌందరరాజన్, కన్నడలోని [[ప్రతివాది భయంకర శ్రీనివాస్|పి. బి. శ్రీనివాస్‌తో]] ఆమె యుగళగీతాలు దక్షిణ భారత సంగీత పరిశ్రమలో యుగళ గీతాల కొత్త శకాన్ని సూచిస్తున్నాయి. ఆమె [[టి. యం. సౌందరరాజన్|టి. ఎం. సౌందరరాజన్‌]]తో కలిసి విశ్వనాథన్ - రామమూర్తి ద్వయంతో కలిసి వందల పాటలను పాడింది.<ref name="aboutps" /> "ఎడకల్లు గుద్దాడ మేలే" అనే కన్నడ చిత్రానికి సుశీల బ్లాక్ బస్టర్ కన్నడ పాట "విరాహా నోవు నూరు తారాహా" భారతీయ సినిమాలోని టాప్ 10 నిత్యనూతన (సతత హరిత పాటలు) పాటల జాబితాలో ఒకటిగా చోటుచేసుకుని సంచలనం సృష్టించింది.నటి జయంతితో తీసిన సినిమాలలో ఆమె పాడిన పాటల కలయిక కర్ణాటకలో బాగా ప్రాచుర్యం పొందింది.
 
== విజయవంతమైన ఆధిపత్యం ==
 
=== 1960 నుండి 1985 వరకు ===
1960 ల ప్రారంభంలో సుశీల అన్ని దక్షిణ భారత భాషా చిత్రాలలో తిరుగులేని ప్రధాన మహిళా గాయకురాలిగా ఎదిగింది.పాత అనుభవజ్ఞులైన గాయకులందరినీ సంగీత నేపథ్యంలోకి తీసుకువచ్చారు.1960 వ సంవత్సరంలో సుశీల సీత చిత్రానికి [[వెంకటేశ్వరన్ దక్షిణామూర్తి]] స్వరకల్పనతో మలయాళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి [[జి. దేవరాజన్]], [[ఎం. కె. అర్జునన్]] వంటి మలయాళ స్వరకర్తలతో ఆమె అనేక విజయవంతమైన పాటలను రికార్డ్ చేసింది. [[కె. జె. ఏసుదాసు|కె. జె. యేసుదాస్‌తో]] కలిసి ఆమె అనేక మలయాళ యుగళగీతాలను రికార్డ్ చేసింది. 1965 లో [[ఎం.ఎస్.వి. రామమూర్తి|ఎం.ఎస్.వి. రామమూర్తితో]] ఆమె అనుబంధం విడిపొయిన తరువాత కూడా, [[ఎం. ఎస్. విశ్వనాథన్|ఎం.ఎస్. విశ్వనాధన్]] ఆమెతో అనుబంధం కొనసాగించాడు.ఎం.ఎస్.వి. రామమూర్తితో విడిపోయిన తరువాత ఎం.ఎస్. విశ్వనాధన్  కింద ఆమె యుగళగీతాలు టి.ఎం. సౌందర్రాజన్, ఇతర సంగీత స్వరకర్తలతో గాత్రం చేసిన సోలో సాంగ్స్ ప్రేక్షకులలో బాగా ప్రాచుర్యం పొందాయి.1960 నుండి 1985 వరకు ప్రతి ఇతర సంగీత స్వరకర్త, చిత్ర నిర్మాతకు ఆమె మొదటి గాయనిగా ఎంపికలో నిలిచింది.
 
1968 నవంబర్నవంబరు 29 న విడుదలైన ఉయర్ధ మణితన్ తమిళ చిత్రం రంగస్థలనాటకంలాగా 125 రోజులకు పైగా వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ చిత్రంలోఎం.ఎస్. విశ్వనాధన్ స్వరకల్పన చేసిన "పాల్ పోలేవ్" (naalai intha velai paarthu) పాటగాత్రం చేసిన సుశీలకు 16 వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా మొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని 1069 లో గెలుచుకుని, ఆ వర్గానికి ఆమె ప్రారంభగ్రహీతగా నిలిచింది.<ref>https://variety.com/2013/film/global/tamil-songwriter-vaali-dies-at-83-1200565558/</ref> అదే పాటకు ఆమె తమిళనాడు రాష్ట్ర అవార్డును కూడా పొందింది.<ref>{{cite web|url=http://psusheela.org/awards.html|title=Melody Queen P. Susheela|publisher=}}</ref> దీని ద్వారా భారతదేశంలో అత్యంత గౌరవప్రదమైన జాతీయ అవార్డులను అందుకున్న వారిలో సుశీల ఒకరుగా గుర్తింపు పొందింది.ఆ సంవత్సరాల్లోనే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా భావించే లతా మంగేష్కర్ తో సుశీల బలమైన స్నేహాన్ని పెంచుకుంది.సుశీల చేసిన అన్ని పనులను తరచుగా లతా మంగేష్కర్ ప్రశంసించింది.సుశీల చండిప్రియా చిత్రంలో జయప్రద చేసిన నృత్యం కోసం "శ్రీ భాగ్య రేఖ - జననీ జననీ" అనే గానం చేసిన పాట ప్రేక్షకులలో అత్యంత గుర్తింపు పొందింది.సుశీల ఎం.ఎస్.విశ్వనాధన్ ను తన గురువుగా భావిస్తుంది.అతని సంగీత దర్శకత్వంలో 1955-1995 వరకు సుశీల పాడిన పాటలలో గరిష్టగరిష్ఠ ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి.
 
1970 వ దశకంలో సుశీల దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు అన్ని ప్రధాన జాతీయ అవార్డులను గెలుచుకుంది. [[కె.వి.మహదేవన్]], [[లక్షీకాంత్ ప్యారేలాల్]], [[ఎల్. వైద్యనాథన్]], [[లక్ష్మీ కిరణ్]], [[ఎస్.ఎల్.మనోహర్]], [[అజిత్ మర్చంట్]], [[జి.దేవరాజన్]], [[ఎస్. ఎన్. త్రిపాఠి]] వంటి సంగీత దర్శకులతో ఈ కాలంలో ఆమె హిందీ పాటలను కూడా రికార్డ్ చేసింది. మనోహర్, అజిత్, జి. దేవరాజన్, ఎస్.ఎన్. త్రిపాఠి, మరొక గొప్ప సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] కోసం కొన్ని ముఖ్యమైన పాటలు పాడింది.1980 నుండి యం.యస్.విశ్వనాధన్ ఇళయరాజాతో తన బలమైన అనుబంధంతో [[ఎస్. జానకి|జానకి]] వారితో మంచి స్థానం సంపాదించినప్పటికీ, సుశీల 1985 వరకు అగ్రస్థానంలో కొనసాగింది.1985 తరువాత కూడా అనేక మంది సంగీత దర్శకులు సుశీలను పురాణ గాత్రానికి ఎంపికచేసుకున్నారు.1986 తరువాత కూడా ఆమె చలనచిత్ర హిట్ పాటల ఎంపిక చేసుకుని 2005 వరకు అలాగే పాటలను కొనసాగించింది.
 
== చలనచిత్ర పాటలకు దూరం ==
పంక్తి 58:
 
== సుశీలపేరుతో ట్రస్టు ==
2008 లో ఏర్పడిన పి. సుశీల ట్రస్ట్‌లో నెలవారీ పెన్షన్ చెల్లింపు పథకం ఉంది. అవసరమైన కొంతమంది సంగీతకారులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.ప్రతి నవంబర్నవంబరు 13 న ఒక సంగీత కచేరీ ఉంటుంది. ఈ సమయంలో ఒక ప్యానెల్ ఎంపిక చేసిన సీనియర్ ఆర్టిస్ట్ (లు) జీవితకాల సాధన అవార్డులు, ఈ ట్రస్ట్ ద్వారా అవార్డులు ప్రదానం చేస్తారు.కచేరీ కార్యకలాపాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతాయి.ఇప్పటివరకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను [[టి. యం. సౌందరరాజన్|టి. ఎం. సౌందరరాజన్]], [[ప్రతివాది భయంకర శ్రీనివాస్|పి. బి. శ్రీనివాస్‌లకు]] ప్రదానం చేసారు. ఇప్పటివరకు ట్రస్ట్ అవార్డులను అందుకున్నవారు ఎస్.జానకి, వాణీ జయరామ్, ఎల్. ఆర్. ఈశ్వరి, పి. జయచంద్రన్, ఎస్. పి. బాలసుబ్రమణ్యం, కె. జె. యేసుదాస్ ఇంకా మరికొందరున్నారు.
 
== పాటల గణాంకాలు ==
 
=== అన్ని భాషలలో ===
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నందులో సుశీల 12,300 పాటలు పాడినట్లు అంగీకరించింది. అన్ని భాషలందు సుశీల 40,000 పాటలను రికార్డ్ చేసింది.
 
==== తెలుగు ====
పంక్తి 72:
 
==== కన్నడ ====
సుశీల కన్నడలో 5000 కి పైగా పాటలను రికార్డ్ చేసింది. ఆమె ఘంటసాల, పి. బి. శ్రీనివాస్‌తో కలిసి అనేక యుగళగీతాలు పాడింది.పురాణ పాత్రలలో నటించే నటుడు, గాయకుడు [[రాజ్‌కుమార్|రాజ్‌కుమార్‌తో]] కొన్ని యుగళగీతాలు కూడా చేసింది. పి. బి. శ్రీనివాస్‌తో ఆమె యుగళగీతాలు కన్నడ చిత్ర పరిశ్రమలో కొన్ని సతత హరిత పాటలుగా భావిస్తారు. ఎస్. పి. బాలసుబ్రమణ్యం మొట్టమొదటి యుగళగీతం కన్నడ పాట నక్కారే అడే స్వర్గా నుండి కనసిడో నానాసిడో అనే పాటను సుశీలతోకలసి పాడాడు.<ref>{{cite web|url=http://psusheela.org/kannada/index.html|title=Melody Queen P. Susheela - Kannada Page|publisher=}}</ref><ref>http://www.newindianexpress.com/cities/bengaluru/Melody-Still-Rules-Kannada-Music-Says-SPB/2014/08/06/article2366706.ece</ref>
 
==== మలయాళం ====
పంక్తి 81:
 
== పురస్కారాలు ==
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుండి ఆరు దశాబ్దాలుగా [[గిన్నీస్ ప్రపంచ రికార్డులు|గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్]], ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ రెండింటినీ వివిధ భారతీయ భాషలలో ఒక మహిళా గాయనిగా పాడినందుకు ఆమె గుర్తింపు పొందింది. ఆమె ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా ఐదు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, అనేక రాష్ట్ర అవార్డులను కూడా అందుకుంది.<ref>{{Cite web|url=https://thesouthernnightingale.net/about/|title=About|date=2015-06-28|website=The Southern Nightingale|language=en|access-date=2020-04-09}}</ref> దక్షిణ భారత సినిమాలో స్త్రీవాదాన్ని నిర్వచించిన గాయకురాలిగా సుశీలా విస్తృతంగా ప్రశంసలు అందుకుంది.‘’ప్రతిష్టాత్మక గౌరవం’’ అనే జాతీయ అవార్డును ప్లేబాక్ సింగర్సులో ఉయర్ధా మణిధన్ అనే తమిళ చిత్రానికి సుశీల మొదటి గ్రహీతగా గెలుచుకుంది.ఆమెను "గాన కోకిల" "గాన సరస్వతి" అని పిలుస్తారు. ఆమె పాడిన ఏ భాషలోనైనా అక్షరాల ఉచ్చారణ చాలా స్పష్టంగా, కచ్చితంగా ఉండే గొప్ప గాత్ర గాయకులలో ఒకరిగా ఆమె పరిగణించబడుతుంది.<ref name=":0">{{Cite web|url=http://psusheela.org/interviews/aug042000screen.html|title=Melody Queen P. Susheela - Interviews|website=psusheela.org|access-date=2020-04-09}}</ref>
 
*భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు ([[1969]] - ఉయిర్ మనిదన్, [[1972]] - సావలే సమాలి, [[1978]] - [[సిరిసిరి మువ్వ]], [[1983]] -[[మేఘ సందేశం (సినిమా)|మేఘ సందేశం]], [[1984]]- [[ఎం. ఎల్. ఏ. ఏడుకొండలు|ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు)]] ఎన్నుకోబడింది.
పంక్తి 87:
*కర్ణాటక మహాజనతే -''గాన సరస్వతీ'' [[బిరుదు]] 2004 లో పొందింది
*స్వరలయ ఏసుదాస్ పురస్కారం 2005 లో పొందింది.
* 2008 జనవరి 25 న భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక [[పద్మభూషణ్ పురస్కారం]]తో సత్కరించింది.
 
==సుశీల పాడిన పాటల సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/పి.సుశీల" నుండి వెలికితీశారు