తెలుగు సాహిత్యం - శివకవి యుగము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Darthshannu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 3:
ఈ యుగం [[నన్నయ]]కు, [[తిక్కన]]కు సంధికాలం. దక్షిణ భారతదేశంలో [[శైవం]] ప్రబలిన కాలం ఇది. ఆంధ్రాపధంలో కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. [[నన్నెచోడుడు]] [[పాల్కురికి సోమనాధుడు]], [[మల్లికార్జున పండితారాధ్యుడు]] ఈ యుగంలో శివకవిత్రయం. ఈ కాలంలో రచనా వస్తువు శివగాధామయం. భాషలో [[సంస్కృతము|సంస్కృత]] ప్రాబల్యత తగ్గి [[తెలుగు]] వాడుక హెచ్చింది.
==రాజకీయ, సామాజిక
ఈ సమయానికి చాళుక్యచోళరాజ్యం క్షీణదశకు చేరుకొంది. [[తెలంగాణ]] ప్రాంతంలో పశ్చిమ చాళుక్యుల, రాష్ట్రకూటుల బలం అధికంగా ఉంది. తీరాంధ్రంలో సరైన కేంద్ర పాలన కొరవడిందని, [[వేంగి సామ్రాజ్యము|వేంగి]] రాజ్యంలో రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, [[చోళులు]] ఎడతెరిపి లేకుండా [[యుద్ధాలు]] జరిపారని తెలుస్తుంది. ఈ సమయంలో చాళుక్యులకు సామంతులుగా ఉండిన కాకతీయులు స్వతంత్రులై తెలంగాణ ప్రాంతంలో బలపడసాగారు.
సాంస్కృతికంగా అప్పటికి [[బౌద్ధం]], జైనం బాగా బలహీనపడ్డాయి. [[శైవం]], [[వీరశైవం]]
==ఈ యుగంలో భాష లక్షణాలు==
|