బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
ఇది జెమిని వారి రెండవ తెలుగు చిత్రం. 1942లో నిర్మించబడిన ఈ చిత్రం అప్పట్లో అత్యంత ప్రేక్షకాదరణపొంది జెమిని వారికి చాల పెద్ద మొత్తంలో లాభాలు అందించింది.
==కథ==
నవభోజరాజు భార్య భూలక్ష్మి సంతానం కోసం జటంగిముని నాశ్రయిస్తుంది . నాగేంద్రుని వల్ల సంతానం వస్తుందని దీవిస్తాడు. నాగేంద్రునికి బలిగా భులక్ష్మి అయితే 7గురు సంతానం కల్గుతుందని కడగొట్టు బిడ్డకు ''బాలనాగు'' అని పేరుపెట్టమని నాగేంద్రుడు చెప్పుతాడు. భూలక్ష్మి అందుకు ఒప్పుకుంటుంది. కొన్నాళ్ళకి రాజు భార్య కోరికను నిరాకరిస్తూ ద్వితీయ వివాహం చేసుకుంటాడు. సవతితల్లి మాణిక్యం మందుల మారి. ఆమె ఆ 7గురు బిడ్డలను చంపాలని తన దాసితో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆపత్సమయంలో గతించిన భూలక్ష్మి రక్షిస్తుంది. ఈ 7గురుకు పానుగంటిపురం ప్రభువు అయిన వాళ్ళ మేనమామ రామవర్ధిరాజు పిల్లలతో పెళ్లి అవుతుంది. బాలనాగమ్మ భర్త కార్యవర్ధిరాజు గందికోట యుద్ధానికి పోయినసమయాన మాయల మరాఠి జంగంవేషంలో వచ్చి కొత్వాలు రామసింగుని మచ్చికచేసుకుని ఊరిలోకి ప్రవేశించి, బిడ్డతో ఆదుకుంటున్న బాలనాగమ్మను కుక్కనుచేసి తన నాగల్లపూడికి తీసుకువస్తాడు. తరువాత బాలనాగమ్మ కొడుకు బాలవర్ధిరాజు ఒక పూలమ్మి తంబళ్ళపెద్ది ద్వార మాయలమరాఠి కోటలో ప్రవేశించి మరాఠి ప్రాణం చిలకలో ఉందని తెలుసుకుని సప్తసముద్రాలు దాటి సంపాదించి చివరికి ఆమెని చెర విడిపించుకొని శిలలుగా మారిన తంద్రులను బ్రతికిస్తాడు. బాలనాగమ్మ మహాపతివ్రత అనిపించుకుంటుంది. రాజుగా బాలవర్ధిరాజు పట్టభిషేకంతో కధ సుఖాంతం అవుతుంది[<ref name="గోవిందరాజులు సుబ్బారావు మృతి">{{cite journal|last1=జమీన్ రైతు పత్రిక ఆర్కైవ్|title=బాలనాగమ్మ|journal=జమీన్ రైతు పత్రిక|date=25 December 1942|page=8|url=http://www.zaminryot.com/pdf/1942/dec/25-DEC-1942.pdf/|accessdate=26 పేజీApril 8, జమీన్ రైతు పత్రిక, 25 డిశెంబరు 1942.]2020}}</ref>.
 
==పాత్రలు-పాత్రధారులు==