1842: కూర్పుల మధ్య తేడాలు

చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
విస్తరణ
పంక్తి 14:
 
== సంఘటనలు ==
 
* [[జూన్ 8]]: '''[[వర్తమాన తరంగిణి]]''' పత్రికను స్థాపించాఅరు. [[మద్రాసు|మద్రాసులో]] సయ్యద్ రహమతుల్లా స్థాపించాడు.
* [[పచ్చయప్ప కళాశాల]]<nowiki/>ను స్థాపించారు
* తెలుగులో తొట్టతొలి [[వ్యాసం (సాహిత్య ప్రక్రియ)|వ్యాసం]] వెలుగు చూసింది. ''[[స్వామినేని ముద్దు నర్సింహంనాయుడు]] తొలి తెలుగు వ్యాసాన్ని హితవాది పత్రికలో ప్రచురించాడు.''
* గోవాలో గోవా మెడికల్ కాలేజీ (ఎస్కోలా మెడికో సిరూర్గికా డి గోవా) స్థాపన.
 
== జననాలు ==
Line 19 ⟶ 24:
* [[జనవరి 16]]: [[మహాదేవ గోవింద రనడే]], భారత జాతీయోద్యమ నాయకుడు .
* [[మార్చి 14]]: [[కొక్కొండ వేంకటరత్నం పంతులు]], మహామహోపాధ్యాయ బిరుదు పొందినవాడు. సంగీతజ్ఞుడు, కవి, [[నాటక రచయిత]], పత్రికాసంపాదకుడు, ఉపాధ్యాయుడు. (మ.1915)
*[[నవంబర్ 12|నవంబరు 12]]:[[జాన్ విలియం స్ట్రట్]], ఆంగ్లేయ భౌతిక శాస్త్రవేత్త
 
== మరణాలు ==
 
* [[వెంబాకం రాఘవాచార్యులు]], ఈస్టిండియా కంపెనీ పరిపాలన కాలంలో పోలీస్ సూపరింటెండెంట్, మేజిస్ట్రేట్ వంటి ఉన్నత పదవులు చేపట్టిన వ్యక్తి.
* సెప్టెంబరు 26: [[వెల్లెస్లీ]], బ్రిటిష్ [[ఈస్టిండియా కంపెనీ]] గవర్నర్ జనరల్
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1842" నుండి వెలికితీశారు