రామదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ రామదేవుడు ను రామదేవ రాయలు కు తరలించారు: మరింత సరైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''రామరామదేవ దేవుడురాయలు''', (లేదా '''వీర రామ దేవరామదేవ రాయలు''') (క్రీ.శ 1617-1632) [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్యాన్ని]] పాలించిన ప్రభువు. 1614లో తండ్రి, ప్రభువైన రెండవ శ్రీరంగ రాయలు వరుసకు తన సోదరుడైన జగ్గారాయుడి చేత చంపబడిన తర్వాత 1617లో సింహాసనం అధిష్టించాడు. రెండవ శ్రీరంగ రాయల కుటుంబం మొత్తం చంపబడ్డా రెండవ వేంకటపతి దేవ రాయల నమ్మకస్తుడైన సేనాపతి యాచమ నాయుడు చెరసాల నుండి రామ దేవుడిని కాపాడాడు.
 
=='''అంతర్యుధ్ధం'''==
=== నేపథ్యం ===
వేంకటపతి దేవరాయలకు నలుగురైదుగురు భార్యలున్నా వారిలో ఎవరికీ పుత్రసంతానం కలగకపోవడంతో బాయమ్మఅనేబాయమ్మ అనే భార్య ఒక బ్రాహ్మణ బాలుడిని దత్తు తీసుకుని తనకు, దేవరాయలకు పుట్టిన కుమారునిగా చూపజూశారు. విషయం తెలుసుకున్న వేంకటపతి దేవరాయలు ఆ పిల్లవాణ్ణి తన కుమారుని వలెనే పెరగనిచ్చి, బావమరిది కుమార్తెనిచ్చి పెళ్ళిచేసినా చివరకు రాజ్యాన్ని మాత్రం అన్నగారి కుమారుడైన శ్రీరంగరాయలకు ఇచ్చారు. వేంకటపతి దేవరాయల మరణానంతరం శ్రీరంగరాయలు రాజ్యానికి వచ్చిన కొద్దిరోజుల్లోనే వేంకటపతిదేవరాయల బావమరిది, బాయమ్మ సోదరుడు జగ్గరాయలు శ్రీరంగరాయలను సకుటుంబంగా ఖైదుచేశారు. శ్రీరంగరాయలు సకుటుంబంగా ఖైదులో ఉండగానే యాచమనాయుడు అనే సేనాని జగ్గరాయని కుట్రకు వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తూ రామదేవరాయలను ఖైదు నుంచి తప్పించారు. ఆపైన శ్రీరంగరాయల కుటుంబాన్ని కూడా తప్పించబోగా జగ్గరాజు మొత్తంగా కుటుంబాన్ని అంతా నరికివేశారు.<ref name="కథలు గాథలు">{{cite book|last1=వెంకట శివరావు|first1=దిగవల్లి|title=కథలు-గాథలు|date=1944|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|pages=127 - 140|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.371485|accessdate=1 December 2014}}</ref> జగ్గారాయుడు వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడిని సింహాసనంపై అధిష్టింపచేశారు.
 
=== యుద్ధం ===
అసలు వారసుడైన రామరామదేవ దేవుడిరాయల తరఫున యాచమ నాయుడు ఆ ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు. అనంతరం జరిగిన అంతర్యుధ్ధంలో యాచమ నాయుడు జగ్గారాయుడిని ఓడించాడు.
 
=='''తొప్పూరు యుధ్ధం'''==
అంతర్యుధ్ధంలో ఓడిపోయిన జగ్గారాయుడు మొదట అడవుల్లోకి పారిపోయినా తర్వాత మదురై, జింజి నాయకుల సహాయం కోరాడు. అప్పటికే [[విజయనగర సామ్రాజ్యం]] నుండి విడిపోయి సొంత పాలన చేయాలని వున్న మదురై, జింజి నాయకులు, యాచమ నాయుడు, రామరామదేవ దేవుడిరాయల మీదకు దండెత్తారు. యాచమ నాయుడు, రామరామదేవ దేవుడురాయలు [[తంజావూరు నాయకుల]] సహాయం కోరగా, విజయనగర పాలనను గౌరవిస్తున్న తంజావూరు నాయకులు అందుకు సమ్మతించారు.
 
==='''సైన్యం'''===
జగ్గారాయుడు, మదురై, జింజి నాయకులు, కొందరు [[పోర్చుగీసు]] వారు [[తిరుచ్చిరాపల్లి]] వద్ద పెద్ద సైన్యాన్ని మోహరించారు. యాచమ నాయుడు [[వెల్లూరు]] నుండి తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. అతనికి దారిలో తంజావూరు నాయకుడి సైన్యం కలిసింది. [[కర్ణాటక]] నుండి కొంత, [[నెదర్లాండ్|డచ్చి]], [[జాఫ్నా]] సైన్యాలు కూడా కలిశాయి.
 
1616 చివరి మాసాల్లో రెండు సైన్యాలు తిరుచ్చికి సమీపంలో [[కావేరి_నది|కావేరి నదికి]] ఉత్తరాన ఉన్న తొప్పూరు అనే ప్రదేశంలో ఎదురుపడ్డాయి. రెండు సైన్యాలు కలిపి పది లక్షల సైనికులు పోరాడిన ఈ యుధ్ధం [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారతదేశంలో]] జరిగిన అతిపెద్ద యుధ్ధాలలో ఒకటిగా చెప్పబడింది.
 
==='''ఫలితం'''===
రాజ సైన్యం ధాటికి జగ్గారాయని సైన్యం నిలువలేకపోయింది. సైన్యాధ్యక్షులైన యాచమనాయుడు, తంజావూరు [[రఘునాథ నాయకుడు]] సైన్యాన్ని ఎంతో క్రమశిక్షణతో నడిపించారు. జగ్గారాయని సోదరుడైన యెతిరాజు ప్రాణాల కోసం పారిపోయాడు. [[మదురై నాయకుడు]] పారిపోవాలని చూసినా [[తిరుచ్చి]] దగ్గర పట్టుబడ్డాడు. [[వేంకటపతి దేవ రాయలు|వేంకటపతి దేవ రాయల]] కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు కూడా పట్టుబడ్డాడు. జింజీ నాయకుడు ఒక్క [[జింజీ కోట]] తప్ప మిగతా అన్ని కోటలను కోల్పోయాడు. 1617 మొదట్లో యాచమ, [[తంజావూరు నాయకులు]] 15 ఏళ్ళ రామ దేవుడిని రామ దేవ రాయలుగా పట్టాభిషేకం చేశారు.
 
=='''కొనసాగిన వైరం'''==
"https://te.wikipedia.org/wiki/రామదేవ_రాయలు" నుండి వెలికితీశారు