రెండవ బేతరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: AWB తో వర్గం మార్పు |
K.Venkataramana (చర్చ | రచనలు) దుర్గరాజు, రెండవ ప్రోలరాజు విలీనం |
||
పంక్తి 1:
ప్రోలుని అనంతరం అతని కొడుకు '''రెండవ బేతరాజు''' [[1076]]లో అనుమకొండ రాజ్యాధిపతి అయ్యాడు. [[చాళుక్యులు|చాళుక్య]] రాజ అంతరకలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి ఆతని ఆదరానికి పాత్రుడైనాడు. మంత్రి వైజదండనాయకుని రాజనీతితో సబ్బిమండలం చాలావరకు రాజ్యంలో కలుపుకున్నాడు. రెండవ బేతరాజు కాలముఖ శైవాచార్యుడు రామేశ్వర పండితుని నుండి శైవదీక్ష పొంది గురుదక్షిణగా అనుమకొండలో శివపురమనే భాగాన్ని, అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు
== దుర్గరాజు ==
రెండో బేతరాజు మరణాంతరము అతని కుమారుడు దుర్గరాజు 8 సంవత్సరాలు పాలించాడు. ఇతని బిరుదు ' త్రిభువనమల్ల దేవ ' ..అని [[కాజీపేట]] శాసనము తెలుపుతోంది. అయితే ఇప్పటిదాకా ఇతని పరిపాలనా విశేషాలు తెలియరాకున్నవి.
▲ఇతని బిరుదులు ' విక్రమచక్ర ', ' త్రిభువనమల్ల ' .<br />
== రెండవ ప్రోలరాజు ==
'''రెండవ ప్రోలరాజు''' [[దుర్గరాజు]] తమ్ముడు, [[రెండవ బేతరాజు]] కుమారుడు. కళ్యాణీ చాళుక్య వంశంలో ఆరవ విక్రమాదిత్యుని తరువాత రాజులు అంతగా సమర్ధులు కారు. అందువలన సామంత రాజులు అనేకులు స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు. రెండవ ప్రోలరాజు ఇదే సమయంలో వారి రాజ్యాలపై దండెత్తి ఓడించి తన రాజ్యాన్ని విస్తరించాడు. ఈ విషయాలను హనుమకొండ శాసనం పేర్కొంటుంది.
==మూలాలు==
*ఆంధ్రుల చరిత్ర,, తెలుగు అకాడమి ప్రచురణ
|