కుమారధారాతీర్థం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కుమారధారాతీర్థం తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో, సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాఘపౌర్ణమినాడు ఈ తీర్థంలో పవిత్రస్నానం పరమ పుణ్యప్రథమంటారు. ఆనాడు అక్కడ, స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచటం మరో విశేషం. [[కుమారస్వామి]] ఇక్కడే శ్రీవారి [[అష్టాక్షర మంత్రం|అష్టాక్షర మంత్రాన్ని]] జపిస్తూ తపస్సు చేసిన కారణంగానే ఈ తీర్థానికి కుమారధారాతీర్థమన్న పేరు వచ్చింది.
 
తారకాసురుడు అనే రాక్షసుడిని చంపిన తరువాత విష్ణువు తపస్సు చేసిన ప్రదేశం కుమారధార తీర్థం అని నమ్ముతారు. తనకు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందడానికి ఈ తీర్థంలో స్నానమాచరించాడని కథనం.

విష్ణు భక్తుడు కొండలలో దారి తప్పి ధ్యానం చేయడం ప్రారంభించాడని కూడా నమ్ముతారు. విష్ణువు తన ముందు ప్రత్యక్షమై ఈ చెరువులో స్నానం చేయమని కోరాడు. ఈ పవిత్ర తీర్థంలో స్నానంచేసిన మనిషిని పదహారేళ్ళ బాలుడిగా మార్చింది కనుక దీనిని కుమార తీర్థం అని పిలువబడింది<ref>{{Cite web|url=https://gotirupati.com/kumaradhara-theertham/|title=kumaradhara theertham Tirumala - History, Location, Direction|website=Tirupati Tirumala information|language=en-US|access-date=2020-05-10}}</ref>.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కుమారధారాతీర్థం" నుండి వెలికితీశారు