నిజాం కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''నిజాం కళాశాల''' [[హైదరాబాదు]] నగరంలో ప్రముఖపేరొందిన ఉన్నత విద్యా సంస్థ,, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయము. నిజాం కళాశాల [[1887]]లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం [[మహబూబ్ అలీ ఖాన్]] పాలనలో స్థాపించబడింది. ఇది హైదరాబాదులోని [[బషీర్‌బాగ్]] ప్రాంతములో ఉంది.
 
నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నది. సంవత్సరం పొడుగునా జరిగే ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్థి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ [[కేతిరెడ్డి సురేష్‌రెడ్డి]] జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది ప్రముఖ పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/నిజాం_కళాశాల" నుండి వెలికితీశారు