పాలమూరు గోస: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
←Created page with ''''పాలమూరు గోస ''' మహబూబ్ నగర్ జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమి...' |
(తేడా లేదు)
|
06:17, 16 మే 2020 నాటి కూర్పు
పాలమూరు గోస మహబూబ్ నగర్ జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జూలై, 2014 లో వెలువడిన పుస్తకం. పాలమూరు జిల్లాలోని కరువు అంశంపై జిల్లా కవులు తెలుగు ఉర్దూ భాషలలోరాసిన పాటలు, వచన కవితలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాకు చెందిన చిత్రకారులు కరువు అంశంపై గీసిన చిత్రాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.