2005 జనవరి 24వ తేది. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అనేకమంది అతిరధమహరధులుఅతిరథమహరధులు వంటి పార్టీ రాష్ట్రనాయకులు అక్కడే ఉన్నారు. సాయూధలైనసాయుధలైన అనేకమంది అన్గారక్షకులున్నారుఅంగరక్షకులున్నారు. మధ్యన్నమధ్యహ్న భోజనం ముగించుకుని యింటికీఇంటికి బయలుదేరుదామని పార్టీ కార్యాలయం ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రజల మనిషిప్రజలమనిషి పరిటాల రవీంద్ర మీద బులెట్ ల వర్షం కురుసింది.శత్రువులు పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో పొరపాటున పడిన అతని అడుగు నెత్తుటి మడుగాయందిమడుగయింది.<ref>http://www.paritalaravi.com/paritala-sriramulu.html</ref>.