నాగార్జునసాగర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
| extra =
}}
నిర్మాణ కాలంనాటి తెలంగాణ లోని [[నల్గొండ జిల్లా]], ఆంధ్ర లోని [[గుంటూరు జిల్లా]] సరిహద్దుల పై [[కృష్ణా నది]]పై నిర్మింపబడిన [[ఆనకట్ట]] వల్ల ఏర్పడిన జలాశయాన్ని '''[[నాగార్జున సాగర్]]''' అంటారు. ఇది దేశంలోనే రిజర్వాయర్లలో రెండవ స్థానంలో ఉంది, [[పొడవు]]లో మొదటిది.దీని నిర్మాణ కాలము [[1955]] - [[1967]]. ఈ జలాశయమునకి 11,472 మిలియన్ ఘనపు అడుగుల నీటిని నిలువ చేయు సామర్థము గలదు. దీని ప్రధాన కట్టడము 590 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో ఉంది. ప్రతి గేటు 42 అడుగుల [[వెడల్పు]] కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి యున్నది. దీని ద్వారా [[నల్గొండ జిల్లా]], [[సూర్యాపేట జిల్లా]], [[ఖమ్మం జిల్లా]], [[కృష్ణా జిల్లా]], [[గుంటూరు జిల్లా]] లకు [[సాగునీరు]] అందించ బడుతున్నది. ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.
 
దీని ద్వారా [[నల్గొండ జిల్లా]], [[సూర్యాపేట జిల్లా]], [[ఖమ్మం జిల్లా]], [[కృష్ణా జిల్లా]], [[గుంటూరు జిల్లా]] లకు [[సాగునీరు]] అందించ బడుతున్నది. ఇక్కడ పెద్ద జల విద్యుత్ కేంద్రము కూడా ఉంది.
 
 
 
{{maplink|type=point|zoom=8| frame-width=512|frame-height=400|frame=yes|నాగార్జున సాగర్ OSM పటము}}
 
{{maplink|type=point|zoom=8| frame-width=512300|frame-height=400300|frame=yes|నాగార్జున సాగర్ OSM పటము}}
 
==ప్రాజెక్టు-పట్టణం ==
Line 68 ⟶ 63:
 
ఉమ్మడి [[మద్రాసు]] రాష్ట్ర ప్రభుత్వము కృష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోవుటకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు "కృష్ణా-పెన్నార్ ప్రాజెక్ట్"ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి [[ముక్త్యాల రాజా]] అనబడు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతములోని తొమ్మిది జిల్లాలలో ప్రతివూరు తిరిగి (38వేల మైళ్ళు) నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. ఆ సమయములోనే డా. కె. ఎల్. రావు ద్వారా పూర్వం [[హైదరాబాదు]] నవాబు ఆలీయవార్ జంగ్ కృష్ణా నదిపై పరిశోధన చేయించి ప్రణాళికలు తయారు చేయించాడని విన్నాడు. అన్వేషించి ఆ రిపోర్టులు సాధించాడు. 'నందికొండ ప్రాజెక్ట్ స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి స్వయముగా క్షేత్రాన్వేషణకు పూనుకున్నాడు. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై [[మాచెర్ల]] దగ్గర నదీలోయను దర్శించాడు. స్వంత ఖర్చుతో నెలనెలా జీతాలు ఏర్పరిచి మైసూరు ప్రభుత్వ రిటైర్డు ఛీఫ్ ఇంజినీరు నరసింహయ్య, పి. డబ్ల్యు.డి రిటైర్డు ఇంజినీరు గోపాలాచార్యులు ద్వారా అంచనాలు, ప్లానులు తయారు చేయించాడు.
 
 
[[చెన్నై|మద్రాసు]] ప్రభుత్వము వారి ప్రయత్నాలకు అన్నివిధములా అడ్డు పడింది. రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘము స్థాపించి కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వము [[ఖోస్లా కమిటీ]] ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటనలో [[నందికొండ]] ప్రస్తావన లేదు. రాజా ఎంతో నచ్చజెప్పి నందికొండ సందర్శన చేర్పించాడు. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్ళుటకు అనువైన దారి లేదనే సాకుతో విషయమును దాటవేయుటకు ప్రయత్నించారు. రాజా వేలరూపాయలు ఖర్చు పెట్టి ఇరవైఇదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను కూడగట్టి, వారము రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి, కార్లు వెళ్ళుటకు వీలగు దారి వేశారు. [[1952]]లో ఖోస్లా కమిటీ [[నందికొండ]] డాం ప్రదేశము చూసి ప్రాజెక్టు కట్టుటకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చింది. [[విజయవాడ]] నుండి 260 మైళ్ళ పొడవునా ఖోస్లా కమిటీకి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలించిన ఖోస్లా "ఇది భగవంతుడు మీకు ఇచ్చిన అమూల్యమైన వరం" అని తెల్పాడు.
Line 74 ⟶ 68:
ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టుటకు [[ఢిల్లీ]]లో ప్రయత్నములు మొదలైనవి. రాజా ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ [[ఎన్.జి.రంగా]], [[మోటూరు హనుమంతరావు]], [[కొత్త రఘురామయ్య]] మొదలగు [[భారత పార్లమెంటు|పార్లమెంటు]] సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్రణాళికా సంఘం సభ్యులందరిని ఒప్పించి సుముఖులు చేశాడు. ప్రణాళికా సంఘం ఖోస్లా కమిటీ సూచనలను [[1952]]లో ఆమోదించింది. జలాశయ సామర్థ్యం 281 టి.ఎం.సి.గా సూచించింది. అదే సమయములో రాష్ట్ర ప్రభుత్వము కూలిపోయింది. రాష్ట్రములో గవర్నర్ (చందూలాల్ త్రివేది) పాలన ఆరంభమయింది. త్రివేది ప్రధానమంత్రి [[జవహర్ లాల్ నెహ్రూ]] గారిని ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. [[1955]] [[డిసెంబర్ 10]]న ([[మన్మధ]] నామ సంవత్సరం [[కార్తీక బహుళ ద్వాదశి]] నాడు) అప్పటి [[ప్రధానమంత్రి]] [[జవహర్‌లాల్ నెహ్రూ]] ప్రాజెక్టు నిర్మాణానికి [[శంకుస్థాపన]] చేసారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర [[ముఖ్యమంత్రి]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్ర రాష్ట్ర]] [[గవర్నర్]] [[సి.ఎం.త్రివేది]] ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. డ్యాము నిర్మాణం [[1969]]లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని [[1974]]లో పూర్తయింది.
 
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ [[ముక్త్యాల రాజా]] కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. [[నార్ల వెంకటేశ్వర రావు]] మాటలలో "ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మనకు సిద్ధించేది కాదేమో". రాజా గారిని ప్రజలు "ప్రాజెక్టుల ప్రసాద్" అని పిలుచుకునేవారు.[[బౌద్ధమతం|బౌద్ధ]] అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన [[నందికొండ]], ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది.
 
[[బౌద్ధమతం|బౌద్ధ]] అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన [[నందికొండ]], ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది.
 
ప్రాజెక్టుకు [[శంకుస్థాపన]] చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, [[2005]] [[డిసెంబర్ 10]] న స్వర్ణోత్సవాలను జరుపుకుంది. రూ.3 వేల కోట్ల [[ప్రపంచ బ్యాంకు]] రుణంతో సాగర్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించి ఆయకట్టు అంతటికీ నీరు అందిస్తాం అని [[ముఖ్యమంత్రి]] [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] చెప్పాడు. సాగర్ నిర్మాణ సమయంలో అసువులు బాసిన వారి స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని వై.ఎస్. ఆవిష్కరించాడు. [[గౌతమ బుద్ధుడు]], [[ఆచార్య నాగార్జునుడు|ఆచార్య నాగార్జునుడి]] విగ్రహాలతో బాటు సాగర్ నిర్మాణ సమయంలో ముఖ్యమంత్రులుగా ఉన్న [[నీలం సంజీవ రెడ్డి]], [[కాసు బ్రహ్మానంద రెడ్డి]], ఇంజినీరింగ్ నిపుణులు [[కె.ఎల్.రావు]], సాగర్ మొదటి చీఫ్ ఇంజినీర్ [[జాఫర్ అలీ]]ల విగ్రహాలను వై.ఎస్. ఆవిష్కరించాడు.
 
===విశేషాలు===
[[బొమ్మ:NagarjunaSagarLeftCanal.jpg|thumb|200px300px|right|నాగార్జున సాగర్ ఎడమకాలువ]]
[[బొమ్మ:NagarjunaSagarRightCanal.jpg|thumb|200px300px|right|నాగార్జున సాగర్ కుడి కాలువ గేట్లు]]
సాగునీటి సరఫరా కోసమే కాక, [[విద్యుదుత్పత్తి]] కొరకు కూడా ఉద్దేశించబడిన నాగార్జునసాగర్ ఒక బృహత్తర [[బహుళార్థసాధక ప్రాజెక్టు]]. ప్రధాన ఆనకట్ట రాతి కట్టడము. దీనికి రెండువైపులా మట్టితో కట్టిన కట్టలు ఉన్నాయి. డ్యాముకు ఇరువైపుల నుండి రెండు సాగునీటి కాలువలు బయలుదేరుతాయి. కుడి కాలువని ''జవహర్ కాలువ'' గాను, ఎడమ కాలువను ''లాల్ బహదూర్ కాలువ'' గాను పేరు పెట్టారు. అయితే వ్యవహారంలో వీటిని కుడి కాలువ, ఎడమకాలువ గానే పిలుస్తారు. కుడికాలువ ద్వారా [[గుంటూరు]], [[ప్రకాశం]] జిల్లాలకు, ఎడమ కాలువ ద్వారా [[నల్గొండ]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[ఖమ్మం జిల్లా]]లకు సాగునీరు సరఫరా అవుతుంది. అంతేకాక, [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]] జిల్లాలలోని [[కృష్ణా నది|కృష్ణా]] డెల్టా ఆయకట్టును స్థిరీకరించేందుకు కూడా నాగార్జునసాగర్ ఉపయోగపడుతుంది.
 
Line 97 ⟶ 89:
 
===జలాశయ సామర్థ్యం===
 
 
* పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 408 టి.ఎం.సి. (శతకోటి ఘనపుటడుగులు-థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్)
Line 111 ⟶ 102:
 
===ఆయకట్టు వివరాలు===
[[దస్త్రం:Nagarjuna Sagar Right Canal Network.jpg|512px300px|thumb|కుడికాలవ విస్తరణ]]
ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లో మొత్తం 22,35,910 ఎకరాల ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి.
====కుడి కాలవ====
Line 143 ⟶ 134:
|}
 
== [[నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ]] ==
ప్రధాన వ్యాసం [[నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ]] <br />[[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం [[ప్రపంచబ్యాంకు|ప్రపంచ బ్యాంక్]] ఋణంతో ''ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృధ్ది'' పేరుతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను చేపట్టింది. 2010, [[ఆగస్టు 14]]వ తేదిన ప్రపంచ బ్యాంక్ తో దీనిపై ఒప్పందం కుదిరింది. 10.9.2010 నుండి ఈ పథకం అమలు లోకి వచ్చింది. ఈ పధక కాల పరిమితి ఆరు సంవత్సరాలు. ఈ పథకం 31.7.2016 తో ముగుస్తుంది. ఒప్పందం జరిగేలోగా, చర్చలు కొనసాగుతుండగానే ప్రభుత్వం ఆధునీకరణపనులను ప్రారంభించింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.4444.41 కోట్లు. ఇందులో 48 శాతం [[ప్రపంచబ్యాంకు|ప్రపంచ బ్యాంక్]] ఋణం. రాష్ట్రప్రభుత్వ్తం వాటా 52 శాతం. ఒప్పందానికి సంవత్సరం ముందునుండి నిబంధనలకు లోబడి జరిగిన వ్యయంలో ప్రపంచ బ్యాంకు ఋుణం వాటా రిట్రోఏక్టివ్ ఫడింగ్ ద్వారా చెల్లిస్తుంది<br /><big>ఆధునీకరణ లక్ష్యాలు</big>
 
1. నాగార్జున సాగర్ కాలువలను ఆధునీకరించి నీటి సరఫరా సామర్ధ్యాన్ని వృధ్ది చేస్తూ వ్యవసాయాభివృధ్ధి చేయుట,వ్యవసాయ ఉత్పాదకత పెంచుట<br />2. నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్ని పెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా జలవనరులను అభివృధ్ది చేసి నిర్వహించుట<br />పకంలోపథకంలో పలు అంశాలు ఉపాంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ పథకం గరిష్ఠ లక్ష్యాలతో కూడుకొన్నది. ఈ పథకాన్ని ప్రధానంగా సాగునీరు ఆయకట్టు అభివృధ్ది శాఖ అమలు చేస్తుంది. కాగా అంశం బిలో ఉపాంశాలను వ్యవసాయ శాఖ. ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు ఈ పథకం అమలులో పాలు పంచుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు తోడు వాలంతారి, ఆచార్యఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామేతి వంటి సంస్దలు ఈ పధకం అమలులో భాగస్వాములు. సి అంశంలో రెండు ఉాపాంశాలను భుగర్భ జలశాఖ అమలు చేస్తుంది.
== [[నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ]] ==
ప్రధాన వ్యాసం [[నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ]] <br />
[[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం [[ప్రపంచబ్యాంకు|ప్రపంచ బ్యాంక్]] ఋణంతో ''ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృధ్ది'' పేరుతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆధునీకరణ పనులను చేపట్టింది. 2010, [[ఆగస్టు 14]]వ తేదిన ప్రపంచ బ్యాంక్ తో దీనిపై ఒప్పందం కుదిరింది. 10.9.2010 నుండి ఈ పథకం అమలు లోకి వచ్చింది. ఈ పధక కాల పరిమితి ఆరు సంవత్సరాలు. ఈ పథకం 31.7.2016 తో ముగుస్తుంది. ఒప్పందం జరిగేలోగా, చర్చలు కొనసాగుతుండగానే ప్రభుత్వం ఆధునీకరణపనులను ప్రారంభించింది. ఈ పథకం అంచనా వ్యయం రూ.4444.41 కోట్లు. ఇందులో 48 శాతం [[ప్రపంచబ్యాంకు|ప్రపంచ బ్యాంక్]] ఋణం. రాష్ట్రప్రభుత్వ్తం వాటా 52 శాతం. ఒప్పందానికి సంవత్సరం ముందునుండి నిబంధనలకు లోబడి జరిగిన వ్యయంలో ప్రపంచ బ్యాంకు ఋుణం వాటా రిట్రోఏక్టివ్ ఫడింగ్ ద్వారా చెల్లిస్తుంది<br />
<big>ఆధునీకరణ లక్ష్యాలు</big>
 
1. నాగార్జున సాగర్ కాలువలను ఆధునీకరించి నీటి సరఫరా సామర్ధ్యాన్ని వృధ్ది చేస్తూ వ్యవసాయాభివృధ్ధి చేయుట,వ్యవసాయ ఉత్పాదకత పెంచుట<br />
2. నీటిపారుదల ఆయకట్ట అభివృధ్ది శాఖ సామర్ధ్యాన్ని పెంపుచేసి జలవనరులను బహుముఖంగా, ప్రణాళికా బధ్ధంగా జలవనరులను అభివృధ్ది చేసి నిర్వహించుట<br />
ఈ పకంలో పలు అంశాలు ఉపాంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ పథకం గరిష్ఠ లక్ష్యాలతో కూడుకొన్నది. ఈ పథకాన్ని ప్రధానంగా సాగునీరు ఆయకట్టు అభివృధ్ది శాఖ అమలు చేస్తుంది. కాగా అంశం బిలో ఉపాంశాలను వ్యవసాయ శాఖ. ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలు ఈ పథకం అమలులో పాలు పంచుకుంటున్నాయి. ప్రభుత్వ శాఖలకు తోడు వాలంతారి, ఆచార్యఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సామేతి వంటి సంస్దలు ఈ పధకం అమలులో భాగస్వాములు. సి అంశంలో రెండు ఉాపాంశాలను భుగర్భ జలశాఖ అమలు చేస్తుంది.
 
==నీరు అందుబాటు==
ఎగువనవున్న రాష్ట్రాలలో ఆనకట్టల ఎత్తు పెంచడం, కొత్త ఆనకట్టలు కట్టడం వలన, వర్షాలు పుష్కలంగా లేనప్పుడు, నాగార్జునసాగర్ జలాశయానికి వచ్చే నీరు తగ్గుతున్నది. దీనివలన ఆయకట్టులోని పొలాలకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నదిఏర్పడుతుంది.
 
==నాగార్జునకొండ==
{{main|నాగార్జునకొండ}}
[[దస్త్రం:NK museum.jpg|thumb|right|300px]]
నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన క్రీ.పూ.2వ శతాబ్ధపు బౌద్ధావశేషాలను [[జలాశయం]] మధ్య కొండపై నిర్మింపబడిన [[నాగార్జునకొండ మ్యూజియం]]లో భధ్రపరిచారు. ఈ ద్వీపపు మ్యూజియం ప్రపంచంలోనే అరుదైనది. [[బుద్ధుడు|బుద్ధునివిగా]] చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
 
==ఇతర దర్శనీయ స్థలాలు ==
* '''సాగరమాత దేవాలయం''' - [[దస్త్రం:SAGARMATA TEMPLE,Nagarjuna sagar.jpg|250x250px|thumb|సాగరమాత దేవాలయం|alt=]]
పర్యాటకులకు ప్రధానమైన ఆకర్షణ నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ముఖ్యంగా వర్షాలు బాగా పడి గేట్లు తెరిచినప్పుడు పెద్దయెత్తున సందర్శకులు వస్తారు. వాగార్జుననాగార్జున కొండ మ్యూజియం కూడా తప్పక చూడదగినది.
* '''సాగరమాత దేవాలయం''' - [[దస్త్రం:SAGARMATA TEMPLE,Nagarjuna sagar.jpg|thumb|సాగరమాత దేవాలయం]]
 
[[నాగార్జున సాగర్]] దక్షిణభాగమైన విజయపురి సౌత్ లో ఉన్న '''సాగరమాత ఆలయం''' హిందూ ఆలయ శైలిలో నిర్మించిన కాథలిక్ చర్చి. ఈ ఆలయం నాగార్జునసాగర్ జలాశయానికి దక్షిణపు ఒడ్డున ఆంధ్రప్రదేశ్ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీ ప్రధానద్వారానికి ఎదురుగా ఉంది. ఈ ఆలయము నిర్మాణ శైలిలోనే కాక కొన్ని పూజా పద్ధతులలో కూడా హిందూమత పద్ధతులను అవలంబించడం విశేషము. ఉదాహరణకు ఈ గుడిలో మేరీమాతకు భక్తులు టెంకాయలు కొట్టి అగరువత్తులు సమర్పిస్తుంటారు. ప్రతియేటా మూడురోజుల పాటు జరిగే సాగరమాత ఆలయ తిరునాళ్ళకు చుట్టుపక్కల ప్రాంతాలనుండి అనేకమంది భక్తులు విచ్చేస్తారు.
* దగ్గరి మరికొన్ని స్థలాలు
**[[ఎత్తిపోతల జలపాతము]]
**[[అనుపు]]
**[[మాచర్ల]]
==[[అనుపు]]==
 
== సమీపంలోని దర్శనీయ స్థలాలు ==
బౌధ్ధ మతాచార్యుడు [[ఆచార్య నాగార్జునుడు]] క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో ఇచ్చటకు వచ్చి ఒక విశ్వ విద్యాలయాన్ని నిర్మించాడు. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్య నబ్యసించారని చారిత్రికాదారాలున్నాయి. సాగర గర్బంలో వుండిన ఆనాటి విశ్వ విద్యాలయ శిథిలాలను యదా తదంగా తరలించి నాగార్జునకొండ పైన మ్యూజియంలోను, ఆరుబటయ కూడా భద్ర పరచి సందర్శకులు చూడ డానికి ఏర్పాటు చేశారు. '' అనుపు '' అనే ప్రాంతం సాగర్ ముంపునకు గురికాలేదు. కనుక అక్కడ వున్న ఆనాటి కట్టడాలు ఎక్కడ వున్నవి అక్కడనే భద్రపరచి జాగ్రత్త తీసుకుంటున్నారు భారత పురావస్తు శాఖ వారు. ఈ విషమై పరిశోధన చేసే వారికిది అమూల్యమైన ప్రదేశము: ''అనుపు '' నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపున సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి రవాణా సౌకర్యం అంతగా లేదు. వాహనాలలో వచ్చే వారికి రోడ్డు మార్గమున్నది. అనుపు నుండి కూడా నాగార్జునకొండ వరకు లాంచీలను అప్పుడప్పుడు నడుపుతారు. అనుపులోని ఆనాటి కట్టడాలను ఈ క్రింద చూడ వచ్చును.
 
# [[ఎత్తిపోతల జలపాతం]] - సహజసిద్దంగా ఏర్పడిన జలపాతం.
# [[అనుపు]] - బౌద్ద మతాచార్యుడు నాగార్జునుడు నాగార్జునుడు నాలగవ శతాబ్థంలో విశ్వవిద్యాలయాన్నిస్థాపించిన ప్రాంతం
# [[మాచర్ల]] - పురాతన ఆలయాలు ఉన్నాయి
 
**[[==అనుపు]]==
[[దస్త్రం:Buddist monks.JPG|thumb|250x250px|బొద్ద మతస్తులు]]
[[అనుపు]] ప్రదేశానికి బౌధ్ధ మతాచార్యుడు [[ఆచార్య నాగార్జునుడు]] క్రీస్తు శకము నాలుగవ శతాబ్దంలో ఇచ్చటకు వచ్చి ఒక విశ్వ విద్యాలయాన్ని నిర్మించాడు. ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్య నబ్యసించారని చారిత్రికాదారాలున్నాయి. సాగర గర్బంలో వుండిన ఆనాటి విశ్వ విద్యాలయ శిథిలాలను యదా తదంగా తరలించి నాగార్జునకొండ పైన మ్యూజియంలోను, ఆరుబటయ కూడా భద్ర పరచి సందర్శకులు చూడ డానికి ఏర్పాటు చేశారు. '' అనుపు '' అనే ప్రాంతం సాగర్ ముంపునకు గురికాలేదు. కనుక అక్కడ వున్న ఆనాటి కట్టడాలు ఎక్కడ వున్నవి అక్కడనే భద్రపరచి జాగ్రత్త తీసుకుంటున్నారు భారత పురావస్తు శాఖ వారు. ఈ విషమై పరిశోధన చేసే వారికిది అమూల్యమైన ప్రదేశము: ''అనుపు '' నాగార్జున సాగర్ ఆనకట్టకు దక్షిణం వైపున సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్ళడానికి రవాణా సౌకర్యం అంతగా లేదు. వాహనాలలో వచ్చే వారికి రోడ్డు మార్గమున్నది. అనుపు నుండి కూడా నాగార్జునకొండ వరకు లాంచీలను అప్పుడప్పుడు నడుపుతారు. అనుపులోని ఆనాటి కట్టడాలను ఈ క్రింద చూడ వచ్చును.
 
==జలవిద్యుత్తు==
Line 185 ⟶ 175:
దస్త్రం:Boats for fishing nsp.JPG|చేపలు పట్టుటకు పడవలు
దస్త్రం:Archol. anupu.JPG|అనుపు లోని పురాతన కట్టడాలు... 1
దస్త్రం:Buddist monks.JPG| అనుపు లోని పురాతన కట్టడాలు.2.
దస్త్రం:Anupu near sagar.JPG|అనుపు లోని పురాతన కట్టడాలు.3.
దస్త్రం:Boats in NSP.JPG|అనుపు లోని పురాతన కట్టడాలు..4
Line 209 ⟶ 198:
* [[పులిచింతల ప్రాజెక్టు]]
* [[నాగార్జునకొండ మ్యూజియం]]
* [[నాగార్జునసాగర్ టెయిల్ పాండ్]]
 
== మూలాలు, వనరులు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
{{కృష్ణా బేసిన్}}
{{కృష్ణా నదిపై ప్రాజెక్టులు}}
 
* [[నాగార్జునసాగర్ టెయిల్ పాండ్]]
{{తెలంగాణ ప్రాజెక్టులు}}
{{ఆంధ్ర ప్రదేశ్ లో ప్రాజెక్టులు}}
{{కృష్ణానది}}
{{నల్గొండ జిల్లాకు చెందిన విషయాలు}}
 
==మూలాలు, వనరులు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
 
<!-- వర్గాలు -->
 
<!-- అంతర్వికీ లింకులు -->
 
[[వర్గం:తెలంగాణలో కృష్ణా నదిపై ప్రాజెక్టులు]]
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
"https://te.wikipedia.org/wiki/నాగార్జునసాగర్" నుండి వెలికితీశారు