ఓలేటి పార్వతీశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఓలేటి పార్వతీశం (1882 - 1955)''' ఒక కవి. ఈయన [[పిఠాపురం]] వాస్తవ్యులు, [[వేంకట పార్వతీశకవులు|వేంకట పార్వతీశ్వర కవుల]]లో ఒకరైన ఈయన మొదట సొంతంగా వ్రాసేవారు. తదనంతరం ఆయన తన బావమరిదితో కలసి వ్రాయడం ప్రారంభించారు.
ఇరవైయవ శతాబ్దిలో [[తెలుగు]] సాహిత్య రంగంలో వీరు తెలుగు [[జంటకవులు]]గా [[బాలాంత్రపు వేంకటరావు]]తో కలసి జంటకట్టి కవిత్వరచన చేశారు.
 
== రచనలు ==
వేంకట పార్వతీశ కవులుగా "కావ్య కుసుమావళి", "బృందావనం", "ఏకాంత సేవ" తదితర కావ్యాలు రచించారు. వీరి కావ్యాల్లో ప్రఖ్యాతమైన కావ్యం "ఏకాంత సేవ".
"https://te.wikipedia.org/wiki/ఓలేటి_పార్వతీశం" నుండి వెలికితీశారు