భైరవ ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
→‎కథ: విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
 
== కథ ==
చంద్రప్రభ వంశానికి చెందిన జయచంద్ర మహారాజు వసుంధర అనే ఆమెను గర్భవతిగా చేసి వదిలేస్తాడు. వసుంధర ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఓ తుఫాను కారణంగా ఆమె ఆ బిడ్డను కోల్పోతుంది. ఆమె నీటిలో కొట్టుకుని పోగా జమదగ్ని మహర్షి అనే ఆశ్రమంలో ఆశ్రయం పొందుతుంది. ఆమెకు తెలివి రాగానే బిడ్డను కోల్పోయానని తెలుసుకుని తాను కూడా ఆత్మార్పణకు సిద్ధ పడుతుంది. అది చూసిన జమదగ్ని మహర్షి ఒక పుష్పాన్ని సృష్టించి అది వాడిపోకుండా ఉన్నంత వరకు ఆమె కుమారుడు క్షేమంగా ఉంటాడని చెబుతాడు. దాంతో ఆమె సాంత్వన పొందుతుంది. తుఫాను లో తప్పిపోయిన బిడ్డ ఒక గిరిజన గూడానికి చేరతాడు. వారి నాయకుడు ఆ బిడ్డని కన్నకొడుకులా పెంచుతారు. ఆ బాబుకు విజయ్ అనే పేరు పెట్టుకుని ఒక వీరుడిలా తీర్చిదిద్దుతారు. కొన్నాళ్ళకు విజయ్
 
కొన్నాళ్ళకు విజయ్ తన స్నేహితుడు కొండన్నతో కలిసి జలపాతం దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రహ్మానంద భూపతి కూతురైన పద్మావతిని చూస్తారు. విజయ్ ఆమెను తొలిచూపులోనే అభిమానించడం మొదలుపెడతాడు. మరల ఒకసారి కూడా అంతఃపురంలోకి చొచ్చుకుని వెళ్ళి ఆమెతో మాట్లాడివస్తాడు. అతని ధైర్యసాహసాలకు మెచ్చి పద్మావతి కూడా అతన్ని ప్రేమించడం మొదలుపెడుతుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/భైరవ_ద్వీపం" నుండి వెలికితీశారు