పాండిచ్చేరి విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం''' కేంద్రప్రభుత్వంచే 1985లో స్థాపించబడిన ఒక విద్యాసంస్థ. దీని పరిధి కేంద్రపాలిత ప్రాంతాలైన [[పుదుచ్చేరి|పాండిచ్చేరి,]] [[లక్షద్వీపములు|లక్షద్వీప్]], [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్ నికోబార్ దీవుల్లో]] కలదు. [[భారత దేశం|భారతదేశం]]<nowiki/>లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన మొదటి సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని [[బంగాళాఖాతము|బంగాళా ఖాతా]]<nowiki/>నికి ఆనుకొని 780 ఎకరాల్లో నిర్మింపబడింది. ఇది [[చెన్నై]] నుండి 168 kms దూరంలో కలదు. మాహే, కారైకల్, [[యానాం]] ,[[లక్షద్వీపములు|లక్షద్వీప్]], [[అండమాన్ నికోబార్ దీవులు]] కలిపి మొత్తం 93అనుబంధ కళాశాలలు, కమ్యూనిటీ కళాశాలలు కలవు. పాండిచ్చేరి ఇంజనీరింగ్ కళాశాల <ref>http://www.pec.edu/</ref>(PEC) దీనికి ఆనుకొని ఉంది, అది దీనికి అనుబంధంగా నడుస్తున్నది. పాండిచ్చేరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ <ref>http://www.pimsmmm.com/</ref>(PIMS) దీని నియంత్రణ లో నడుస్తున్నది. కాంపస్ లో విద్యార్ధులు మొత్తం 6315 మంది, అనుబంధ కళాశాలలు, దూర విద్యా ద్వారా కలిపి 72,671 విద్యార్ధులు 2018 లెక్కల ప్రకారం చదువుతున్నారు <ref>{{cite journal |last1=pondicherry university report |title=http://www.pondiuni.edu.in/sites/default/files/downloads/Information%20Chart%202018-19.pdf |url=http://www.pondiuni.edu.in/sites/default/files/downloads/Information%20Chart%202018-19.pdf}}</ref>
 
== విశిష్ఠతలు ==