విజయనగర సామ్రాజ్యకాలములో బహు పేరుప్రఖ్యాతులు పొందిన సేనాధిపతులు, సామంతరాజులు [[పెమ్మసాని నాయకులు]]. వీరు ఓరుగల్లు పతనము పిమ్మట విజయనగరమునకొచ్చి రెండవ హరిహరరాయల కడ సేనాధిపతులుగా చేరిరిచేరారు. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని బెల్లంకొండ కు చెందిన వల్లుట్ల మరియు ముసునూర్ల గోత్రీకులు. కాకతీయ కాలమునండి వీరికి ముసునూరివారికి సంబంధబాంధవ్యములు గలవుసంబంధబాంధవ్యములున్నాయి.
గండికోట పాలకునిగా కీర్తిప్రతిష్టలు బడసిన తిమ్మా నాయుని మునిమనుమడు రామలింగ నాయుడు. తిఇమ్మానాయునితిమ్మానాయుని కొడుకు వీరతిమ్మానాయునికి చెన్నప్పయను కుమారుడు గలడుకుమారుడున్నాడు. చెన్నప్పకు రామలింగ మరియు పెద్దతిమ్మ అను ఇద్దరు కొడుకులు గలరుకొడుకులున్నారు. వీరిలో రామలింగ నాయుడు మహాయోధునిగా బహుళ పేరుప్రఖ్యాతులు సంపాదించెనుసంపాదించాడు. రామలింగ గండికోట నుగండికోటను 1509 నుండి 1530 వరకు పాలించెనుపాలించాడు. ఈతనివద్ద మహాయోధులగు 80000 సైనికులు గలరుసైనికులున్నారు. విజయనగరములో బస చేయుటకుచేయడానికి కుంటల1430 స్థలముకుంటల గలదుస్థలముంది. శ్రీక్రిష్ణదేవరాయలకు సామంతునిగా యుద్ధసమయములలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించుచు గుల్బర్గా, గొల్లకొండ మరియు అహమ్మదునగరు సేనలపై ఒకేమారి విజయము సాధించి ముగ్గురు తురుష్క వజీరులను సంహరించి క్రిష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యెనువిశ్వాసపాత్రుడయ్యాడు. రాయచూరి యుద్ధములొ అవిక్రపరాక్రముడై విజ్రింభించి అహమ్మదు షా గుడారపు త్రాళ్ళు కోసి సుల్తానును పారద్రోలెనుపారద్రోలాడు. రామలింగని సాహసములను కవి రాయవచకము అను గ్రంథములో పలువిధములపలువిధాల కొనియాడెనుకొనియాడాడు. రామలింగ అనంతపూరు మండలమునమండలములో పలు దెవాలయములుదేవాలయములు కట్టించెనుకట్టించాడు. పోర్చుగీసు చరిత్రకారుడు న్యూనెజ్ రామలింగనాయుని కామనాయక్ అని ఉదహరించెనుఉదహరించాడు.
రామలింగనాయుని తమ్ముడు పెద్దతిమ్మానాయుడు కూడ మహా యోధుడు. ఈతడు దస్తూరు ఖాను అను సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యెనుపాత్రుడయ్యాడు.