పాండిచ్చేరి విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 22:
}}
'''పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయం''' కేంద్రప్రభుత్వంచే 1985లో స్థాపించబడిన ఒక విద్యాసంస్థ. దీని పరిధి కేంద్రపాలిత ప్రాంతాలైన [[పుదుచ్చేరి|పాండిచ్చేరి,]] [[లక్షద్వీపములు|లక్షద్వీప్]], [[అండమాన్ నికోబార్ దీవులు|అండమాన్ నికోబార్ దీవుల్లో]] కలదు. [[భారత దేశం|భారతదేశం]]<nowiki/>లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన మొదటి సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని [[బంగాళాఖాతము|బంగాళా ఖాతా]]<nowiki/>నికి ఆనుకొని 780 ఎకరాల్లో నిర్మింపబడింది. ఇది [[చెన్నై]] నుండి 168 kms దూరంలో కలదు. మాహే, కారైకల్, [[యానాం]] ,[[లక్షద్వీపములు|లక్షద్వీప్]], [[అండమాన్ నికోబార్ దీవులు]] కలిపి మొత్తం 93అనుబంధ కళాశాలలు, కమ్యూనిటీ కళాశాలలు కలవు. పాండిచ్చేరి ఇంజనీరింగ్ కళాశాల<ref>http://www.pec.edu/</ref>(PEC) దీనికి ఆనుకొని ఉంది, అది దీనికి అనుబంధంగా నడుస్తున్నది. పాండిచ్చేరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ <ref>http://www.pimsmmm.com/</ref>(PIMS) దీని నియంత్రణ లో నడుస్తున్నది.
== విశిష్ఠతలు ==
జె ఏ కె తరీన్ వైస్ చాన్సలర్గా ఉన్న కాలంలో యూజిసి XI ప్లాన్ నిధుల ద్వారా విశ్వవిద్యాలయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. యూజిసి XI ప్లాన్ నిధుల ద్వారా ఆడవారికి, వికలాంగులకు ఉచిత హాస్టల్ సౌకర్యం,
== గ్రంధాలయం ==
గ్రంధాలయం పేరును ఆనంద రంగపిళ్లై గా నామకరణం చేశారు. ఇక్కడ ఏ.సి. సౌకర్యం, పుస్తకాలు తీస్కోడానికి ఆర్ ఎఫ్ ఐ డి., సౌకర్యం , పుస్తకాలను శోధించదానికి ప్రత్యేక సదుపాయం కలదు. దీనికి అనుబంధంగా రీడింగ్ హాల్ భవనాన్ని రెండు
[[దస్త్రం:Pondicherry university.jpg|thumb|ప్రవేశ ద్వారం]]
== సౌకర్యాలు ==
ఆడిటోరియం, జిమ్,
=== హాస్టల్ సౌకర్యం ===
|