పానుగంటి లక్ష్మీ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 37:
[[ఫైలు:TeluguBookCover Sakshi Essays.jpg|right|thumb|250px|[[సాక్షి]] పుస్తకం ముఖచిత్రం మీద పానుగంటి వారి చిత్రం.]]
'''పానుగంటి లక్ష్మీ
==బాల్యం, విద్యాభ్యాసం==
పంక్తి 44:
వీరు 1884లో మెట్రిక్యులేషన్, 1886లో ఇంటర్, 1888లో బి.ఎ. [[పరీక్ష]]<nowiki/>లలో ఉత్తీర్ణులైనారు. తరువాత [[పెద్దాపురం]] హైస్కూలులో మొదటి అసిస్టెంటుగా ఉద్యోగం చేశారు.
==రచనలు==
పానుగంటి కింది గ్రంథాలను రచించాడు.
సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము (ఇత్యాది నాటకములు). హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథమూర్తి, మోసము, జలజ, సాక్షి (6 భాగములు)<ref name=madhuna>{{Cite wikisource|title=ఆంధ్ర రచయితలు|author=మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి|year=1940|chapter=పానుగంటి లక్ష్మీనరసింహరావు}}</ref>▼
▲సారంగధర చరిత్ర, వృద్ధ వివాహము, రాధాకృష్ణ, నర్మదా పురుకుత్సీయము, సరస్వతి, దుష్టప్రధాని, ఆనందనాథ, కల్యాణరాఘవము, కంఠాభరణము, విజయరాఘవము, కోకిల, విప్రనారాయణ చరిత్ర, విచిత్ర సమావేశము, విచిత్ర మరణము, బుద్ధబోధసుధ, వీరమతి, పూర్ణిమ, ప్రచండ చాణక్యము (ఇత్యాది నాటకములు). హాస్యవల్లరి, పతనము, మంజువాణి, జగన్నాథమూర్తి, మోసము, జలజ, సాక్షి (6 భాగములు)<ref name="madhuna">{{Cite wikisource|title=ఆంధ్ర రచయితలు|author=మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి|year=1940|chapter=పానుగంటి లక్ష్మీనరసింహరావు}}</ref>
==రచనాశైలి==
శ్రీ లక్ష్మినరసింహము పంతులుగారి [[నాటకము]]<nowiki/>లలోని [[పద్యము]]<nowiki/>లు బండివానినుండి పండితునివఱకు బాడుకొని యానందించుచుందురు. నాటకరచనకంటె సాక్షివ్యాసములతో బానుగంటివారికి గొప్పపేరువచ్చింది. సాక్షి వ్యాసములకంటె నాటకరచనలో నరసింహరావు పంతులుగారిని రసవిదు లెల్ల మెచ్చుకొనిరి. పానుగంటివారి నాటకములకు కూచి నరసింహముగారు 'నాంది' వ్రాయుట యొక యాచారము. పంతులుగా రాంగ్లవిశేఖరుడగు 'షేక్స్పియరు' వ్రాసిన యన్నినాటకములు వ్రాయవలె నని సంకల్పించి యొకటిరెండించు మించులో దమ సంకల్పము పూరించుకొనిరి. వానిలో నయిదాఱు 'నాటకములకు--------వచ్చింది. 'రాధాకృష్ణ' వీరి నాటకములలో నాయక రత్నము దానియందు వీరి కవిత పండినది.<ref name=madhuna/>
Line 67 ⟶ 69:
==సాక్షి వ్యాసాల గురించి ప్రముఖుల అభిప్రాయాలు==
<big>లక్ష్మీనరసింహారావు పానుగంటి</big>
<big>సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి</big>
ఎంచేతనంటే వాటిలో పేనులాంటి▼
భావానికాయన ఏనుగంటి▼
▲<big>ఎంచేతనంటే వాటిలో పేనులాంటి</big>
రూపాన్నియ్యడం నేనుగంటి.</big>▼
▲<big>భావానికాయన ఏనుగంటి</big>
▲<big>రూపాన్నియ్యడం నేనుగంటి.</big>
(శ్రీరంగం శ్రీనివాసరావు.)
|