కప్పగంతుల మల్లికార్జునరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 38:
 
==జీవిత విశేషాలు==
ఇతడు కప్పగంతుల ఆంజనేయశాస్త్రి, మల్లికాంబ దంపతులకు [[ప్రకాశం జిల్లా]], [[టంగుటూరు]] మండలానికి చెందిన [[కారుమంచి (టంగుటూరు)|కారుమంచి]] గ్రామంలో [[1937]], [[జూలై 6]] వ తేదీన జన్మించాడు.<ref>[{{Cite web |url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16532| %7C |title=ఒంగోలు జిల్లా రచయితల మహాసభలు ప్రారంభ సంచిక, సంపాదకుడు- [[&#91;&#91;నాగభైరవ కోటేశ్వరరావు]]&#93;&#93;, జూన్ 1971 - పేజీ 91] |website= |access-date=2020-06-05 |archive-url=https://web.archive.org/web/20160305010219/http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=16532%7C |archive-date=2016-03-05 |url-status=dead }}</ref> ఎం.ఎ. చదివాడు. ఇతడు రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించాడు. 1992లో రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించాడు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక [[సాహిత్యం]] - విమర్శనాత్మక పరిశీలన అనే [[ఎం.ఫిల్]] పరిశోధన [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో [[వెలమల సిమ్మన్న]] పర్యవేక్షణలో జరిగింది.
 
==రచనలు==