నూతి శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
||
పంక్తి 1:
'''నూతి శంకరరావు''' (Nooti Shankar Rao) <ref>మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమము సమరయోధులు, రచన ముబార్కపురం వీరయ్య, 2007, పేజీ 151</ref> ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమంలో కీలకపాత్ర వహించాడు. పండిత్ నరేంద్రజీ, వినాయకరావు విద్యాలంకర్ వంటి
== జననం ==
[[1930]], [[ఫిబ్రవరి 13]]న [[మెదక్ జిల్లా]], టెక్మల్లో జన్మించాడు. అతను 1942లో కేశవ్ మెమోరియల్ పాఠశాలలో 5వతరగతి చదివేందుకు హైదరాబాదు వచ్చాడు. అప్పటికిఅ తని వయస్సు 12 సంవత్సరాలు. ఉత్తరభారత దేశం నుంచి ఆర్యసమాజ ప్రచారకులు తరచుగా ఆ పాఠశాలకు వచ్చి [[స్వామి దయానంద సరస్వతి|దయానంద సరస్వతి]] ఉపన్యాసాలను బోధించేవారు. పండిత నరేంధ్ర జీ వంటి వారి ఉపన్యాసాలు అతని లాంటి ఎంతో మందిని ప్రభావితం చేశాయి. నిజాం పాలనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ ప్రజల్ని చైతన్యవంతం చేసే క్రతువులో [[ఆర్యసమాజ్]] ప్రముఖ పాత్ర పోషించింది. 1947 అక్టోబర్ లో [[స్వామి రామానంద తీర్థ]] హైదరాబాద్ను స్వతంత్య్ర భారతలో విలీనం చేయాలనే డిమాండ్తో న్యాయవాదులు కోర్టులను, విద్యార్థులు తరగతులను బహిష్కరించాలని పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకు ఉత్తేజితులలైన కార్యకర్తలు [[భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి|బి. సత్యనారాయణరెడ్డి]] , బల్వంతరెడ్డి, మహదేవ్సింగ్తో పాటు బంద్కు పిలుపిచ్చారు.. 60మంది విద్యార్థులు కలిసి సుల్తాన్ బజార్లో నిత్యం 6నెలల పాటు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించారు.<ref>{{Cite web|url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-198833|website=m.andhrajyothy.com|access-date=2020-06-06}}</ref>
<br />
==మూలాలు==
{{మూలాల జాబితా}}{{మూలాలజాబితా}}
{{తెలంగాణ విమోచనోద్యమం}}
|