మల్లిక్ (గాయకుడు): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో వర్గం మార్పు |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''మల్లిక్''' గా రేడియో శ్రోతలకు పరిచితులైన '''కందుల మల్లికార్జునరావు''' (1921-1996)
== జీవిత విషయాలు ==
వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. [[మచిలీపట్నం]]<nowiki/>లో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో [[ఆకాశవాణి]] మదరాసు కేంద్రంలో లలిత సంగీత స్వరకర్తగా (కంపోజర్) చేరి ఆ తరువాత [[విజయవాడ]] కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు. లలిత సంగీత విభాగంలో సీనియర్ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సినీరంగంలో కొంతకాలం పనిచేసి కీర్తి గడించారు. వెంపటి చినసత్యంగారితో కలిసి నృత్య నాటికలకు సంగీతం సమకూర్చారు. జానపద, లలిత సంగీత బాణీలలో తనదైన ముద్రవేసి పాడేవారు. స్వరపరచేవారు. లలిత సంగీతం ఆడిషన్ బోర్డు మెంబరుగా ఆకాశవాణికి సలహా సంప్రదింపులు అందించారు. భక్తిరంజని కార్యక్రమాలకు వీరు కొత్త ఒరవడి పెట్టారు.▼
వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. [[మచిలీపట్నం]]<nowiki/>లో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో [[ఆకాశవాణి]] మదరాసు కేంద్రంలో లలిత సంగీత స్వరకర్తగా (కంపోజర్) చేరి ఆ తరువాత [[విజయవాడ]] కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు.
== కళారంగం ==
డా.[[వెంపటి చిన సత్యం]]గారి బృందంలో ఎంతో కాలం గాత్రసహకారం అందించారు. ప్రముఖ నర్తకీమణులు [[రాజసులోచన]],[[శోభానాయుడు]],[[మంజుభార్గవి]],చంద్రకళ, కొత్తపల్లి పద్మ, [[రత్నపాప]] మొదలగువారి నృత్యప్రదర్శనలకు గాత్రసహకారం అందించారు. శ్రీనివాస కల్యాణం, చండాలిక, శ్రీకృష్ణ పారిజాతం, మోహినీ భస్మాసుర, వాల్మీకి మొదలైన ఎన్నో నృత్య రూపకాలకు సంగీతం సమకూర్చారు.▼
▲
అదిగో అల్లదిగో హరివాసము, తందనాన భళా తందనాన అన్నమయ్య [[కీర్తనలు]] వీరు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు.
మల్లిక్ బంగారుపాప, భాగ్యరేఖ, [[లవకుశ]], వింధ్యరాణి, [[సంపూర్ణ రామాయణం]], భక్త శబరి, [[జయభేరి]], [[చరణదాసి]] చిత్రాలలొ పాడారు. తమిళ చలనచిత్రరంగంలో - నేపథ్యగాయకుడు మల్లిక్ అంటే ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రలేఖ అనే తమిళచిత్రానికి తొలిసారిగా నేపథ్యగానం చేశారు.▼
▲డా.[[వెంపటి చిన సత్యం]]గారి బృందంలో ఎంతో కాలం గాత్రసహకారం అందించారు.
▲మల్లిక్ బంగారుపాప, భాగ్యరేఖ, [[లవకుశ]], వింధ్యరాణి, [[సంపూర్ణ రామాయణం]], భక్త శబరి, [[జయభేరి]], [[చరణదాసి]]
1952 నుండి 1993 వరకు [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు. - వెంకటేశ్వరునిపై అపార భక్తిప్రపత్తులు. అందుకేనేమో 1996 ఏప్రిల్ శనివారం 76వ ఏట విజయవాడలో ఆయన సునాయాస మరణం పొందారు.▼
▲1952 నుండి 1993 వరకు [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ప్రతియేటా అన్నమాచార్య ఉత్సవాలలో పాల్గొన్నారు
==మల్లిక్ స్వరపరచిన పాటలు==
Line 22 ⟶ 26:
#మధుర గాయకుడు
#నాదకౌముది
== మరణం ==
1996 ఏప్రిల్ శనివారం 76వ ఏట విజయవాడలో మరణించారు.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1921 జననాలు]]
|