యోగి ఆదిత్యనాథ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
CommonsDelinker (చర్చ | రచనలు) Yogi_Adityanath.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JGHowes. కారణం: (). |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
||
పంక్తి 31:
చిన్ననాటి నుంచే హిందూత్వ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.12 వ లోక్సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు సృష్టించారు. 1998 నుంచి ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. 44 ఏళ్లకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఆదిత్యనాథ్ గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ మఠాధిపతిగా ఉన్నారు. తన గురువు మహంత్ ఆదిత్యనాథ్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. హిందూత్వ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ యోగిగా మారారు.
==హిందూత్వ వాదిగా==
పార్లమెంటు సభ్యునిగా కన్నా హిందూ అతివాదిగానే ఆయన ఎక్కువగా పాపులర్ అయ్యారు. ఇతర మతాల వారిని హిందువులుగా మార్చాలన్నదే తన జీవిత లక్ష్యమని ఆయన చెప్తారు. 2005లో రాష్ట్రంలోని ఈటాలో 5 వేల మందిని హిందూ మతంలోకి మార్పిడి చేయించారు. ఈ సందర్భంగా భారతదేశాన్నిహిందూ జాతిగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. 2007లో గోరఖ్పూర్లో జరిగిన అల్లర్లలో ఓ హిందూ బాలుడు మృతి చెందాడు. దీంతో నిషేధాజ్ఞలను కాదని ఆందోళన నిర్వహించారు. సూర్య నమస్కారాలను చేయడం యోగాభ్యాసంలో భాగమని గట్టిగా వాదించారు. దీనిని విమర్శించేవారు సముద్రంలో పడి చావవచ్చునని, లేదా చీకటి గదుల్లో మగ్గిపోవాలని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు.<ref>
==ముఖ్యమంత్రిగా==
|