తిరువయ్యారు: కూర్పుల మధ్య తేడాలు

కొంత విఉస్తరణ
విస్తరణ
పంక్తి 1:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->
{{భారత స్థల సమాచారపెట్టె |
native_name = Tiruvarur |
Line 22 ⟶ 21:
website = |
footnotes = |
}}'''తిరువయ్యూరుతిరువయ్యారు''' [[తమిళనాడు]] రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని పట్తణంపట్టణం. ఇది తిరువయ్యూరు'''తిరువయ్యారు''' తాలూకాకు కేంద్రం. ఈ పురాతన చోళరాజ్య పట్టణం [[శ్రీత్యాగరాజస్వామి]] ఆలయానికి, ఏప్రిల్ నెలలో జరిగే రథోత్సవానికీ ప్రసిద్ధి గాంచింది. ఇది తంజావూరు నుండి 11 కి.మీ. ఉత్తరాన, కావేరి నది ఒడ్డున ఉంది. తిరువయ్యారు అంటే ఐదు నదుల పవిత్ర స్థలం అని అర్థం. వడవార్, వెన్నార్, వెట్టార్, జుడుమురుత్తిజూడుమూరుత్తి, కావేరి అనే ఐదు నదుల మీదుగా ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది.
}}
 
తిరువయ్యారులో, కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన [[త్యాగరాజు|త్యాగయ్య]] తిరువయ్యారులో జన్మించాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి మాసములోజనవరిలో త్యాగరాజస్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని [[త్యాగరాజ ఆరాధనోత్సవాలు|త్యాగరాజ ఆరాథనోత్సవాలు]] జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న సంగీతవిధ్వాంసులు పాల్గొని త్యాగరాజస్వామి వారి " పంచరత్నల"ను గానం చేస్తారు.
'''తిరువయ్యూరు''' [[తమిళనాడు]] రాష్ట్రం, తంజావూరు జిల్లా లోని పట్తణం. ఇది తిరువయ్యూరు తాలూకాకు కేంద్రం. ఈ పురాతన చోళరాజ్య పట్టణం [[శ్రీత్యాగరాజస్వామి]] ఆలయానికి, ఏప్రిల్ నెలలో జరిగే రథోత్సవానికీ ప్రసిద్ధి గాంచింది. ఇది తంజావూరు నుండి 11 కి.మీ. ఉత్తరాన, కావేరి నది ఒడ్డున ఉంది. తిరువయ్యారు అంటే ఐదు నదుల పవిత్ర స్థలం అని అర్థం. వడవార్, వెన్నార్, వెట్టార్, జుడుమురుత్తి, కావేరి అనే ఐదు నదుల మీదుగా ఈ పట్టణానికి ఆ పేరు వచ్చింది.
 
== ఆధ్యాత్మిక పట్టణం ==
తిరువయ్యారులో, కర్ణాటక సంగీత త్రయంలో ఒకరైన [[త్యాగరాజు|త్యాగయ్య]] జన్మించాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి మాసములో త్యాగరాజస్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని [[త్యాగరాజ ఆరాధనోత్సవాలు|త్యాగరాజ ఆరాథనోత్సవాలు]] జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న సంగీతవిధ్వాంసులు పాల్గొని త్యాగరాజస్వామి వారి " పంచరత్నల"ను గానం చేస్తారు.
ఇక్కడి శివాలయం లోని దేవుని పేరు పంచనదీశ్వరస్వామి. అమ్మవారి పేరు ధర్మసంవర్ధిని. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసం అని అంటారు. ఇక్కడున్న పంచనదీశ్వర స్వామి ఆలయం 60,000 చ.మీ. విస్తీర్ణంలో 5 ప్రకారాలతో ఉంటుంది. ఈ ఆలయంలో ఉత్తర కైలాసం, దక్షిణ కైలాసం అనే రెండు విభాగాలున్నాయి.ఉత్తర కైలాసాన్ని 10 వ శతాబ్ది మలి భాగంలో రాజేంద్ర చోళుని పట్టమహిషి లోకమహాదేవి నిర్మింపజేసింది.<ref>{{cite book|title=A handbook of Tamil Nadu|author=K. M. Venkataramaiah, International School of Dravidian Linguistics|publisher=International School of Dravidian Linguistics, 1996 - History - 544 pages|page=360}}</ref> ఆమె పేరు మీద లోకమహాదేవి ఈశ్వరం ఊదయారు అని కూడా అంటారు.<ref>{{cite book|title=Middle Chola Temples: Rajaraja I to Kulottunga I, A.D. 985-1070|author=S. R. Balasubrahmanyam|publisher=Thomson Press (India), 1975 - Hindu temples - 424 pages|page=89}}</ref> దక్షిణ కైలాసాన్ని రాజేంద్ర చోళుని భార్య పునర్నిర్మించింది.
 
ఈ ఆలయంలో కాల సంహారమూర్తి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం బయట [[ఆది శంకరాచార్యులు]] నెలకొల్పిన హోమగుండాన్ని చూడవచ్చు. ఈ హోమగుండంలో కుంగళియుం అనే సాంబ్రాణి వంటి పదార్థాన్ని వేస్తారు.
ఇక్కడీ శివాలయం లోని దేవుని పేరు పంచనదీశ్వరస్వామి. అమ్మవారి పేరు ధర్మసంవర్ధిని.
 
కావేరి తీరం వెంట ఉన్న ఆరు ముఖ్యమైన దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. మిగతావి తిరువిడైమురుదూరు, మాయిలదుతురై, సాయవనం (పూంపుహార్ వద్ద), తిరువెంగాడు, తిరువానిజం.
== ఆధ్యాత్మిక పట్టణం ==
ఈ పట్టణాన్ని ద్క్షిణ కైలాసం అని అంటారు. ఇక్కడున్న పంచనదీశ్వర స్వామి ఆలయం 60,000 చ.మీ. విస్తీర్ణంలో 5 ప్రకారాలతో ఉంటుంది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{మొలక-భౌగోళికం}}
"https://te.wikipedia.org/wiki/తిరువయ్యారు" నుండి వెలికితీశారు