ఆనంద్ బక్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
==మరణం==
ఇతడు తన జీవితంలో విపరీతంగా ధూమపానం చేయడం వల్ల ఇతని ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డాడు. పర్యవసానంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో [[2002]], [[మార్చి 30]]వ తేదీన తన 71వ యేట మరణించాడు. మరణించేనాటికి ఇతనికి భార్య కమలా మోహన్ బక్షి, కుమార్తెలు సుమన్ దత్, కవితా బాలి, కుమారులు రాజేష్ బక్షి, రాకేష్ బక్షి ఉన్నారు. ఇతడు రచించిన పాటలున్న చివరి సినిమా ''మెహబూబా'' ఇతని మరణానంతరం విడుదలయ్యింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ఆనంద్_బక్షి" నుండి వెలికితీశారు