'''శివరాజు సుబ్బమ్మ''' (1873 - 1948) ప్రముఖభారత స్వాతంత్ర్య సమరయోధురాలు.<ref>[http://rajahmundry.me/Rajamahendravaram/IdealPerson16.html రాజమండ్రి వెబ్ సైటులో శివరాజు సుబ్బమ్మ.]</ref>
==జీవిత విశేషాలు==
ఈమె'''శివరాజు సుబ్బమ్మ''' 1873 సంవత్సరం [[వెలిచేరు]] కరణం గారింట్లో జన్మించింది. ఈమెఆమె రాజమండ్రిలో [[శాసనోల్లంఘన|శాసనోల్లంఘనోద్యమం]] (1932) లో పాల్గొని 6 నెలలునెలల పాటు వెల్లూరులో జైలుశిక్షను అనుభవించారుఅనుభవించింది. జైలులో స్త్రీఖైదీలకుస్త్రీ ఖైదీలకు సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేవారునిర్వహించేది.
ఈమెఆమె లక్ష్మీనారాయణను వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకొడుకుపెద్ద కుమారుడు డాక్టరు వెంకటరామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, మునిసిపల్ కౌన్సిలర్. అతను జాతీయ పాఠశాలను కార్యదర్శిగా చాలాకాలం నిర్వహించారు.ఉన్నాడు